Shuru
Apke Nagar Ki App…
ప్రవీణ్ ప్రకాష్ పబ్లిక్ అపాలజీ ABV గారికి, జాస్తి కృష్ణ కిషోర్ గారికి జరిగిన అన్యాయాన్ని ఆపలేకపోయాను. నిజాయితీగా చెప్పాలంటే, నా వల్ల వారికి అన్యాయం జరిగిపోయింది. దీనికి నేను హృదయపూర్వక క్షమాపణలు కోరుకుంటున్నాను.
User7105
ప్రవీణ్ ప్రకాష్ పబ్లిక్ అపాలజీ ABV గారికి, జాస్తి కృష్ణ కిషోర్ గారికి జరిగిన అన్యాయాన్ని ఆపలేకపోయాను. నిజాయితీగా చెప్పాలంటే, నా వల్ల వారికి అన్యాయం జరిగిపోయింది. దీనికి నేను హృదయపూర్వక క్షమాపణలు కోరుకుంటున్నాను.
- UUser2612Kalikiri, Annamayya😂on 14 November
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Omnamashivaya S1
- మెడికల్ కాలేజ్ యవ్వారంపై చర్చకు దారితీసిన రచ్చ. పెద్దిరెడ్డి పై శ్రీరామ్ చినబాబు పోరాటం. ఎక్కడివరకు దారితిస్తుంది.అసలు నిజాలు బయట పెడుతున్న జర్నలిస్ట్ శ్యామ్1
- అభివృద్ధికి అందరూ సహకరించాలి జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గ్రామంలోని పలు కాలనీలలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. ప్రజలతో మమేకమై అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, తమను ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Omnamashivaya S1
- తిరుపతి జిల్లా కేంద్రంలోని రేణిగుంట సర్కిల్ హైవే మర్రిగుంట చెక్పోస్ట్ వద్ద భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ స్థాపన కోసం బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షతలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశనిర్మాణంలో అటల్ జీ చూపిన దూరదృష్టి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకుంటూ స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహ స్థాపన ప్రక్రియకు తొలి అడుగులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి విలువలు, ఆయన చూపిన మార్గం దేశ యువతకు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ప్రజలకు ఆయన సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాజిక శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్, మహిళా నాయకులు, ప్యానలిస్టులు పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1