హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత కు రంజాన్ ఇఫ్తార్ విందు నిదర్శనమని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత కు రంజాన్ ఇఫ్తార్ విందు నిదర్శనమని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట కలువపువ్వు సెంటర్ లో ఉన్న ప్రాచీన హనీఫీ అహలే సున్నత్ వల్ జామియా మస్జిద్ లో వైసిపి మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందు లో ఆయన పాల్గొన్నారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి రాజోలు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు కర్రి పాపారాయుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ లతో కలిసి ముస్లిం ఇఫ్తార్ విందు లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రబ్బానీ, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా ల నేతృత్వంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను సత్కరించారు. మస్జిద్ ఇమామ్ ముహమ్మద్ గులామ్ ముర్షీద్ రజ్వీ ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం మతం లో ఉపవాసాలు కు ప్రాధాన్యత వివరించారు. ముస్లిం మైనార్టీ ల సంక్షేమానికి మాజీ సీఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. మైనార్టీ లకు అండగా వుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్ సి సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, టౌన్ వైసిపి అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు,కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్,వైసిపి నాయకులు యరమటి వెంకన్న బాబు, సాధనల శివ భగవాన్, తణుకు అశోక్, బిల్లకుర్తి అంజి, వైసిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్, వైసిప్ మైనార్టీ నాయకులు షేక్ సర్కార్, అర్షద్, హెచ్ ఎం టి అల్తాఫ్, కస్మూర్, ఉమర్, బాబు సాహెబ్, షేక్ బాజీ, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత కు రంజాన్ ఇఫ్తార్ విందు నిదర్శనమని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత కు రంజాన్ ఇఫ్తార్ విందు నిదర్శనమని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట కలువపువ్వు సెంటర్ లో ఉన్న ప్రాచీన హనీఫీ అహలే సున్నత్ వల్ జామియా మస్జిద్ లో వైసిపి మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందు లో ఆయన పాల్గొన్నారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి రాజోలు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు కర్రి పాపారాయుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ లతో కలిసి ముస్లిం ఇఫ్తార్ విందు లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రబ్బానీ, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా ల నేతృత్వంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ను సత్కరించారు. మస్జిద్ ఇమామ్ ముహమ్మద్ గులామ్ ముర్షీద్ రజ్వీ ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం మతం లో ఉపవాసాలు కు ప్రాధాన్యత వివరించారు. ముస్లిం మైనార్టీ ల సంక్షేమానికి మాజీ సీఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. మైనార్టీ లకు అండగా వుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్ సి సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, టౌన్ వైసిపి అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు,కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్,వైసిపి నాయకులు యరమటి వెంకన్న బాబు, సాధనల శివ భగవాన్, తణుకు అశోక్, బిల్లకుర్తి అంజి, వైసిపి మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ గౌస్, వైసిప్ మైనార్టీ నాయకులు షేక్ సర్కార్, అర్షద్, హెచ్ ఎం టి అల్తాఫ్, కస్మూర్, ఉమర్, బాబు సాహెబ్, షేక్ బాజీ, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు.
- Post by Shyam1
- Post by దాసరి ప్రేమ్1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1
- Post by JADI RAJU1
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1