logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శివశక్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు. శివశక్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు.

2 hrs ago
user_GUDIPUDI YESURATNAM
GUDIPUDI YESURATNAM
Vinukonda, Palnadu•
2 hrs ago
653d38d6-b7e2-4d68-b3dd-521a03bc4b9b

శివశక్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు. శివశక్తి

ఫౌండేషన్ సేవలు అభినందనీయం : నారా భువనేశ్వరి - ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లీలావతికి ఘన సత్కారం - హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనంగా 29వ వార్షికోత్సవ వేడుకలు... పేదలకు సాయం చేయడం, జన్మభూమి రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్న శివశక్తి ఫౌండే లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు కొనియాడారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 29వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఏటా స్టేట్ లో ప్రధమ, ద్వితీయ స్థానంలో నిలవడం, ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ కంటి ఆపరేషన్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు తో పాటు ఎంతోమంది పేదలకు బాసటగా నిలుస్తున్న శివశక్తి ఫౌండేషన్ ఉత్తమ సేవా పురస్కారం లభించింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి అవార్డు అందుకున్నారు. లీలావతిని నారా భువనేశ్వరి గారు మెమోటో, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న జీవి ఆంజనేయులు లీలావతి దంపతులను నారా భువనేశ్వరి సందర్భంగా అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Sampathkumar neerudu
    1
    Post by Sampathkumar neerudu
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • గ్రామాలలో చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గంలో లోక్ అదాలతో కేసులు వెంటనే పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి తంగమని తెలిపారు. నందికొట్కూరు కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ జడ్జి లు కోర్టులు తక్కువగా ఉండటం వల్ల సంవత్సరాలకు లేటవుతుంది గాని జడ్జి తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి దివ్యమాట్లాడుతూ తాజమార్గంలోనే కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామాలలో చిన్నచిన్న తగాదాలకు ఘర్షణ పడకుండా ప్రశాంతంగా ఉండాలనికోరారు ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు న్యాయవాదులు జూపాడుబంగ్లా మిడుతూరు నందికొట్కూరు బ్రాహ్మణకొట్కూరు పగిద్యాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.
    1
    గ్రామాలలో చిన్న చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీమార్గంలో లోక్ అదాలతో కేసులు వెంటనే పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి తంగమని తెలిపారు. నందికొట్కూరు కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ జడ్జి లు కోర్టులు తక్కువగా ఉండటం వల్ల సంవత్సరాలకు లేటవుతుంది గాని జడ్జి తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి దివ్యమాట్లాడుతూ తాజమార్గంలోనే కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామాలలో చిన్నచిన్న తగాదాలకు ఘర్షణ పడకుండా ప్రశాంతంగా ఉండాలనికోరారు 
ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు న్యాయవాదులు జూపాడుబంగ్లా మిడుతూరు నందికొట్కూరు బ్రాహ్మణకొట్కూరు పగిద్యాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.
    user_Reporter
    Reporter
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    4
    కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
    1
    కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య..
కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా  సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    2 hrs ago
  • village road 🛣️ Pasthala Nagaram madalam village Pasthala 54
    1
    village road 🛣️  Pasthala Nagaram madalam village Pasthala 
54
    user_Sandeep sunny Sunny
    Sandeep sunny Sunny
    నాగారం, సూర్యాపేట, తెలంగాణ•
    4 hrs ago
  • బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన వీరశిఖామణి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో గౌడన్నలందరూ ఏకం కావాలని హైకోర్టు న్యాయవాది డాక్టర్ నలమాస కృష్ణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్‌లో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘణ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన గౌడన్నలు.. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నలమాస కృష్ణ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గౌడన్నలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన ఉత్తేజిత గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సామాజిక వర్గీయులు పాల్గొని విజయవంతం చేశారు.
    1
    బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన వీరశిఖామణి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనలో గౌడన్నలందరూ ఏకం కావాలని హైకోర్టు న్యాయవాది డాక్టర్ నలమాస కృష్ణ పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్‌లో గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన గౌడ సామాజిక వర్గ ప్రజాప్రతినిధులకు ఘణ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన గౌడన్నలు.. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నలమాస కృష్ణ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గౌడన్నలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని కోరారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో సామాజిక అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇక ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్ ఆలపించిన ఉత్తేజిత గీతాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో గౌడ యువజన సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సామాజిక వర్గీయులు పాల్గొని విజయవంతం చేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: అధికారులను అడ్డం పెట్టుకొని నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో భారీగా ఇసుక దందా జరుగుతున్నట్లు ఆరోపణలు... రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగుతున్నట్లు గ్రామస్థుల ఆరోపణలు... చెరువు నుంచి అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న స్థానికులు... ఇసుక మాఫియా వల్ల గ్రామ పరిసరాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజల ఆవేదన... అధికారులకు సమాచారం ఇచ్చినా సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థుల అసంతృప్తి... అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిక... కొందరు మధ్యవర్తులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపణలు.. అక్రమ ఇసుక దందాపై వెంటనే దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్... అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్న గ్రామస్థులు...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
అధికారులను అడ్డం పెట్టుకొని నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో భారీగా ఇసుక దందా జరుగుతున్నట్లు ఆరోపణలు...
రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగుతున్నట్లు గ్రామస్థుల ఆరోపణలు...
చెరువు నుంచి అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారన్న స్థానికులు...
ఇసుక మాఫియా వల్ల గ్రామ పరిసరాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజల ఆవేదన...
అధికారులకు సమాచారం ఇచ్చినా సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థుల అసంతృప్తి...
అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిక...
కొందరు మధ్యవర్తులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపణలు..
అక్రమ ఇసుక దందాపై వెంటనే దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్...
అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరుతున్న గ్రామస్థులు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    11 hrs ago
  • Post by Sampathkumar neerudu
    1
    Post by Sampathkumar neerudu
    user_Sampathkumar neerudu
    Sampathkumar neerudu
    ఖమ్మం అర్బన్, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • గార్ల మండలం పర్యటనలో భాగంగా సీతంపేట గ్రామంలో 20లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయితీ* భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ఫ్రారంభించి,*గార్ల గ్రామంలో నూతన మహిళ స్వయం సహయక సంఘం భవనానికి,బాస్కెట్ బాల్ క్రీడా మైదానం నిర్మాణానికి* భూమి పుజా చేసి,స్ధానిక రైతు వేదిక నందు ప్రజా ప్రభుత్వం రాయితితో అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను లభ్ధిధారులకు పంపిణి చేసి,*మర్రిగూడెం గ్రామంలో ఫ్రాధమిక పాఠశాల చుట్టూ కంపౌడ్ వాల్ నిర్మాణానికి* భూమి పూజ ,క్రీడా మైదానాన్ని పరిశీలించిన *ఇల్లందు గౌరవ శసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు... వారివెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ శ్రీ బానోత్ రాంబాబు గారు.. గార్ల మాజీ సొసైటి చైర్మెన్ వడ్లముడి దుర్గాప్రసాద్ గారు....*
    1
    గార్ల మండలం పర్యటనలో భాగంగా సీతంపేట గ్రామంలో 20లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయితీ* భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ఫ్రారంభించి,*గార్ల గ్రామంలో నూతన మహిళ స్వయం సహయక సంఘం భవనానికి,బాస్కెట్ బాల్ క్రీడా మైదానం నిర్మాణానికి* భూమి పుజా చేసి,స్ధానిక రైతు వేదిక నందు ప్రజా ప్రభుత్వం రాయితితో అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను లభ్ధిధారులకు పంపిణి చేసి,*మర్రిగూడెం గ్రామంలో ఫ్రాధమిక పాఠశాల చుట్టూ కంపౌడ్ వాల్ నిర్మాణానికి* భూమి పూజ ,క్రీడా మైదానాన్ని పరిశీలించిన *ఇల్లందు గౌరవ శసన సభ్యులు శ్రీ కోరం కనకయ్య గారు...
వారివెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ శ్రీ బానోత్ రాంబాబు గారు..
గార్ల మాజీ సొసైటి చైర్మెన్ వడ్లముడి దుర్గాప్రసాద్ గారు....*
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.