Shuru
Apke Nagar Ki App…
*ఈనెల 6న ధర్మపురి మరియు జగిత్యాల రానున్న* *పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు* వృద్ధులు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13న హైదరాబాదులో జరిగే వికలాంగుల మహా గర్జనను విజయవంతం చేయడం కోసం ఈనెల 6న ధర్మపురి మరియు జగిత్యాల నియోజికవర్గ కేంద్రంలో సన్నాహక సదస్సు నిర్వహించడం జరుగుతుంది *ముఖ్య అతిథిగా: పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు రానున్నారు* *ఉదయం: 10 గంటలకు* *SH గార్డెన్ ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో* ధర్మపురి & చొప్పదండి నియోజకవర్గాల సమావేశం *మధ్యానం: 02 గంటలకు* *LG గార్డెన్ జగిత్యాల లో* జగిత్యాల & కోరుట్ల నియోజకవర్గాల సమావేశం *వికలాంగుల హక్కుల పోరాట సమితి* *MSP,MRPS అనుబంధ సంఘాల జిల్లా శాఖ*
Srinivas Jagtial Executive
*ఈనెల 6న ధర్మపురి మరియు జగిత్యాల రానున్న* *పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు* వృద్ధులు వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13న హైదరాబాదులో జరిగే వికలాంగుల మహా గర్జనను విజయవంతం చేయడం కోసం ఈనెల 6న ధర్మపురి మరియు జగిత్యాల నియోజికవర్గ కేంద్రంలో సన్నాహక సదస్సు నిర్వహించడం జరుగుతుంది *ముఖ్య అతిథిగా: పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారు రానున్నారు* *ఉదయం: 10 గంటలకు* *SH గార్డెన్ ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో* ధర్మపురి & చొప్పదండి నియోజకవర్గాల సమావేశం *మధ్యానం: 02 గంటలకు* *LG గార్డెన్ జగిత్యాల లో* జగిత్యాల & కోరుట్ల నియోజకవర్గాల సమావేశం *వికలాంగుల హక్కుల పోరాట సమితి* *MSP,MRPS అనుబంధ సంఘాల జిల్లా శాఖ*
More news from Mancherial and nearby areas
- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- భారత్ మాత కి జై 🇮🇳 బొంగుల దేశ్ బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసి న అరాచకాల యావత్ భారత దేశంలో నిరసనలు జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- Post by KLakshmi Devi2
- BC. D లో ఉన్న వెలమల BC. A లోకి మార్చాలని డిమాండ్: ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు మన్మధరావు1
- Post by User85021
- Post by Omnamashivaya S1
- యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1