logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పరిధిలోని సహోదరి సహోదరులందరికీ ప్రభు ఏసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేయడమైనది.

17 hrs ago
user_T. Raja simha
T. Raja simha
బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
17 hrs ago
bc351207-d924-4bfd-b062-4cd0746996af

వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పరిధిలోని సహోదరి సహోదరులందరికీ ప్రభు ఏసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేయడమైనది.

More news from Y.S.R. (Kadapa) and nearby areas
  • వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలంలోని చలమారెడ్డి పల్లె గ్రామంలో త్రాగునీటి చేతిపంపు (బోరు) గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. ఈ పంపు గ్రామ ప్రజలందరికీ ప్రధాన నీటి వనరుగా ఉండటంతో, అది పాడైపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చేతిపంపు మరమ్మతుల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, స్పందన నిధులు లేదా పంచాయతీ నిధులను ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన పంపును బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలంలోని చలమారెడ్డి పల్లె గ్రామంలో త్రాగునీటి చేతిపంపు (బోరు) గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. ఈ పంపు గ్రామ ప్రజలందరికీ ప్రధాన నీటి వనరుగా ఉండటంతో, అది పాడైపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చేతిపంపు మరమ్మతుల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, స్పందన నిధులు లేదా పంచాయతీ నిధులను ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన పంపును బాగు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    16 hrs ago
  • నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలో విస్తరించి ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రస్తుతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ రహదారి వెంట పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతున్న పర్యాటకులు, అటవీ ప్రాంతంలోని అందమైన దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ సందడి చేస్తున్నారు.
    1
    నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలో విస్తరించి ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రస్తుతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ రహదారి వెంట పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.

ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతున్న పర్యాటకులు, అటవీ ప్రాంతంలోని అందమైన దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ సందడి చేస్తున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసులు అసాంఘిక శక్తులపై ముమ్మర దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఒక గోడౌన్‌పై నాలుగు ప్రత్యేక బృందాలు మెరుపుదాడి చేశాయి. ఈ దాడిలో యువతను నిర్వీర్యం చేస్తున్న కూల్ లిప్ సహా భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంబేపల్లి పరిధిలో రెండు చోట్ల, పీలేరు పరిధిలో రెండు చోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపారు. మొత్తం నాలుగు పేకాట శిబిరాల నుంచి 28 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.80,690 నగదును స్వాధీనం చేసుకున్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మత్తు పదార్థాలు విక్రయించినా, పేకాట తదితర జూదాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.
    1
    అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసులు అసాంఘిక శక్తులపై ముమ్మర దాడులు నిర్వహించారు. మదనపల్లెలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఒక గోడౌన్‌పై నాలుగు ప్రత్యేక బృందాలు మెరుపుదాడి చేశాయి. ఈ దాడిలో యువతను నిర్వీర్యం చేస్తున్న కూల్ లిప్ సహా భారీగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే సంబేపల్లి పరిధిలో రెండు చోట్ల, పీలేరు పరిధిలో రెండు చోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపారు. మొత్తం నాలుగు పేకాట శిబిరాల నుంచి 28 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.80,690 నగదును స్వాధీనం చేసుకున్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతూ మత్తు పదార్థాలు విక్రయించినా, పేకాట తదితర జూదాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • చిత్తూరు జిల్లా సోమల పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ ప్రదీప్ మరియు డాక్టర్ రాజ్ కుమార్ ల ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం-ఆరోగ్యంగా ఉందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన అంతరం మరియు సమయం పాటించాలని వైద్యాధికారులు సూచించారు. ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ వైద్యులు గ్రామంలో ఒక ర్యాలీని కూడా నిర్వహించారు.
    1
    చిత్తూరు జిల్లా సోమల పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ ప్రదీప్ మరియు డాక్టర్ రాజ్ కుమార్ ల ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం-ఆరోగ్యంగా ఉందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన అంతరం మరియు సమయం పాటించాలని వైద్యాధికారులు సూచించారు. ఈ సందర్భంగా అవగాహన కల్పిస్తూ వైద్యులు గ్రామంలో ఒక ర్యాలీని కూడా నిర్వహించారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు స్థానిక కమిషనర్ రాజేష్ ఆదేశానుసారం సీనియర్ అసిస్టెంట్లు సుప్రియ, ప్రియాంక ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం వలన భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
    1
    జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు స్థానిక కమిషనర్ రాజేష్ ఆదేశానుసారం సీనియర్ అసిస్టెంట్లు సుప్రియ, ప్రియాంక ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం వలన భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
    user_Ramesh kumar
    Ramesh kumar
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ ఇంకా పోలీసులకు చిక్కలేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ నిందితుడికి గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నాయని పేర్కొన్న ఆయన... వికారాబాద్, పరిగి, రంగారెడ్డి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ దారుణ హత్యల నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రిపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. షాబాద్ హత్యల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
    1
    షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ ఇంకా పోలీసులకు చిక్కలేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ నిందితుడికి గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నాయని పేర్కొన్న ఆయన... వికారాబాద్, పరిగి, రంగారెడ్డి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ దారుణ హత్యల నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రిపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. షాబాద్ హత్యల విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    7 hrs ago
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వేమూరు గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేసే ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 84 శాతం సర్వే పూర్తయిందని వెల్లడించిన ఆయన, మిగిలిన ప్రక్రియను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారులు, కలెక్టర్లు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తుండటాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సర్వే విజయవంతానికి ఓటర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కూడా సహకరిస్తున్నారని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 14వ తేదీలోపు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సర్వే చేయించుకోని అర్హులైన ఓటర్లు వెంటనే తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు లేదా ఓటర్ల వివరాలలో మార్పులు చేసుకోవాల్సిన వారు ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
    1
    రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వేమూరు గ్రామంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేసే ప్రక్రియను పరిశీలించిన ఆయన, ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా అధికారులు అత్యంత జాగ్రత్తగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 84 శాతం సర్వే పూర్తయిందని వెల్లడించిన ఆయన, మిగిలిన ప్రక్రియను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారులు, కలెక్టర్లు, సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తుండటాన్ని ఆయన ప్రశంసించారు.

ఈ సర్వే విజయవంతానికి ఓటర్లు, వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు కూడా సహకరిస్తున్నారని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నెల 14వ తేదీలోపు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సర్వే చేయించుకోని అర్హులైన ఓటర్లు వెంటనే తమ వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు లేదా ఓటర్ల వివరాలలో మార్పులు చేసుకోవాల్సిన వారు ఫారం-6, ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    7 hrs ago
  • కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఏబీఎన్ రిపోర్టర్‌కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల ఘటనపై ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ప్రతినిధులు పెద్దకడబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    1
    కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఏబీఎన్ రిపోర్టర్‌కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపుల ఘటనపై ఏపీయూడబ్ల్యూజే (APUWJ) ప్రతినిధులు పెద్దకడబూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.