Shuru
Apke Nagar Ki App…
*దివ్యాంగ చిన్నారులకోసం స్టిమ్యులేటర్ పరికరాన్ని అందజేసిన ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ* *జి కొండూరు, మార్చి 10, (గళమ్ న్యూస్)* జి కొండూరులోని స్థానిక భవిత సెంటర్లో దివ్యాంగ చిన్నారుల ఫిజియో దేరపీ నిమిత్తం స్టిమ్యూలేటర్ పరికరాన్ని వారి సొంత నిధులతో మంగళవారం వారికీ అందజేయడం జరిగింది.స్టిమ్యులెటర్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దానిని అందజేసిన ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మకి తల్లిదండ్రులు,విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమానికి మెమో బి.రాజు మెమో -2 మ్ వీరస్వామి ఐర్ప్స్ రత్న కుమారి,రాజు,ఫిజియోథెరఫిస్ట్ వినయ్ కుమారి,తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
వేముల నాగరాజు
*దివ్యాంగ చిన్నారులకోసం స్టిమ్యులేటర్ పరికరాన్ని అందజేసిన ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ* *జి కొండూరు, మార్చి 10, (గళమ్ న్యూస్)* జి కొండూరులోని స్థానిక భవిత సెంటర్లో దివ్యాంగ చిన్నారుల ఫిజియో దేరపీ నిమిత్తం స్టిమ్యూలేటర్ పరికరాన్ని వారి సొంత నిధులతో మంగళవారం వారికీ అందజేయడం జరిగింది.స్టిమ్యులెటర్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దానిని అందజేసిన ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మకి తల్లిదండ్రులు,విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమానికి మెమో బి.రాజు మెమో -2 మ్ వీరస్వామి ఐర్ప్స్ రత్న కుమారి,రాజు,ఫిజియోథెరఫిస్ట్ వినయ్ కుమారి,తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Anji Raju1
- L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...... 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి నివేదిక లో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో వాటర్ శ్యాంపిల్ లను సేకరించి పరీక్షించారు. వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాలికల వసతి గృహం, పాఠశాలను పరిశీలించి విద్యార్థినీలతో ముచ్చటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్ వాడి కేంద్రాల భవవనాలని పరిశీలించారు. అధికారులను ఎప్పటికప్పుడు 99 రోజుల ప్రణాళికలో పనులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.1
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.1
- 🙏😭1
- గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.1