హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిలమత్తూరు బస్టాండ్ దగ్గర హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది కార్యక్రమం చిలమత్తూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించుకుని ర్యాలీగా భోజన చేసుకుంటూ సమావేశం స్థానానికి చేరుకొని సుప్రియ బాలాజీ నాట్యమండలి వారిచే భరతనాట్యము, వందేమాతరం,మొదలగుసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శ్రీ లక్ష్మణ్ జి గారు మాట్లాడుతూ హిందువులంతా సంఘటితమై హిందుత్వాన్ని ఊపిరిగా ఆచరించడం ద్వారా హిందూ దేశం పరమ వైభవ స్థితిని మరలా పొందుతుందని ఉద్ఘాటించారు అయోధ్యలో రామ మందిరము నిర్మించడం హిందూ చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. యువత సరైన మార్గంలో నడవడం ద్వారానే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది, ప్రతి హిందువు కనీసం ముగ్గురు లేదా నలుగురు సంతానాన్ని కలిగి ఉండాలని చెప్పారు,ప్రతి తల్లి తన సంతానాన్ని గమనిస్తూ పెంచాలి,పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర తల్లి దే అని ఉద్ఘాటించార ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది హిందువులు కుటుంబ సభ్యులతో కలిపి పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో చిలమత్తూరు హిందూ కుటుంబాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిలమత్తూరు బస్టాండ్ దగ్గర హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది కార్యక్రమం చిలమత్తూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించుకుని ర్యాలీగా భోజన చేసుకుంటూ సమావేశం స్థానానికి చేరుకొని సుప్రియ బాలాజీ నాట్యమండలి వారిచే భరతనాట్యము, వందేమాతరం,మొదలగుసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక్ శ్రీ లక్ష్మణ్ జి గారు మాట్లాడుతూ హిందువులంతా సంఘటితమై హిందుత్వాన్ని ఊపిరిగా ఆచరించడం ద్వారా హిందూ దేశం పరమ వైభవ స్థితిని మరలా
పొందుతుందని ఉద్ఘాటించారు అయోధ్యలో రామ మందిరము నిర్మించడం హిందూ చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. యువత సరైన మార్గంలో నడవడం ద్వారానే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది, ప్రతి హిందువు కనీసం ముగ్గురు లేదా నలుగురు సంతానాన్ని కలిగి ఉండాలని చెప్పారు,ప్రతి తల్లి తన సంతానాన్ని గమనిస్తూ పెంచాలి,పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర తల్లి దే అని ఉద్ఘాటించార ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది హిందువులు కుటుంబ సభ్యులతో కలిపి పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో చిలమత్తూరు హిందూ కుటుంబాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- Post by Paramesh Ratnagiri1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- కడప జిల్లాలో అన్నదమ్ముల దాడిలో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కలసపాడు మండలం రామాపురంకి చెందిన నలుగురు అన్నదమ్ములు. చిన్న గురవయ్య, నడిపి గురయ్యకు డబ్బుల విషయంలో విబేదాలు ఉండగా ఆదివారం దీనిపై మాట్లాడుకుందామని గోపవరం వద్దగల సత్య టౌన్షిప్ వద్ద కలిశారు. గొడవ పెద్దదై దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో చిన్న గురవయ్య మృతి చెందగా పెద్ద గురవయ్య కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బద్వేల్ ఆసుపత్రికి తరలించారు.1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.1
- 🙏🏻🙏🏻1
- గజ్వేల్లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు4
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరు నగరంపాలెంలో మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆదివారం తెలిపారు. గుంతల మయంగా ఉన్న రోడ్డు మొత్తం ప్రోక్లైనర్తో పగలగొట్టి పనిని ప్రారంభించారన్నారు. నాణ్యమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీరు రోడ్డుపై నిలబడకుండా డ్రైనేజీలో కలవాలని ఆర్ అండ్ బి అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.1