logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో అధికారులకు ఫిర్యాదు.(భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి) భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి నుండి పర్లపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటి రోడ్ నాణ్యత లేకుండా, నాసిరకంగా నిర్మిస్తున్నారని, సదరు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అధ్వర్యంలో రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలనుండి అనేక ఇబ్బందులు పడి ప్రయాణం చేసిన ప్రయాణికులు నూతన బీటి రోడ్ మంజూరు అయ్యిందని సాఫిగా ప్రయాణం చేయవచ్చు అని అనుకున్న ప్రయాణికుల ఆశలు అడియాశలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన బీటి రోడ్ కనీసం ఒక ఇంచు కూడా తారు పోయకుండా కాంట్రాక్టర్ ఇష్టారీతిన వ్యవహారిస్తూ రోడ్ నిర్మాణం చేస్తున్నారని, పట్టించుకోవలసిన అధికారులు కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతున్నారని, రోడ్ నిర్మాణం ఇలాగే జరిగితే మున్నాళ్ళ ముచ్చటగా రోడ్ మిగిలిపోతుందని, తొందరలోనే గుంతలమయం అవుతుందని అన్నారు.

5 hrs ago
user_Nitturi Ravi
Nitturi Ravi
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
5 hrs ago
a8f07de3-6fc0-4eaa-9802-89d37e6d1788

ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో అధికారులకు ఫిర్యాదు.(భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి) భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి నుండి పర్లపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటి రోడ్ నాణ్యత లేకుండా, నాసిరకంగా నిర్మిస్తున్నారని, సదరు కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అధ్వర్యంలో రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలనుండి అనేక ఇబ్బందులు పడి ప్రయాణం చేసిన ప్రయాణికులు నూతన బీటి రోడ్ మంజూరు అయ్యిందని సాఫిగా ప్రయాణం చేయవచ్చు అని అనుకున్న ప్రయాణికుల ఆశలు అడియాశలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన బీటి రోడ్ కనీసం ఒక ఇంచు కూడా తారు పోయకుండా కాంట్రాక్టర్ ఇష్టారీతిన వ్యవహారిస్తూ రోడ్ నిర్మాణం చేస్తున్నారని, పట్టించుకోవలసిన అధికారులు కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతున్నారని, రోడ్ నిర్మాణం ఇలాగే జరిగితే మున్నాళ్ళ ముచ్చటగా రోడ్ మిగిలిపోతుందని, తొందరలోనే గుంతలమయం అవుతుందని అన్నారు.

More news from Hyderabad and nearby areas
  • Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar
    1
    Washing Machine Refrigerator Microwave Oven AC LED TV Repair Service Centre in Hyderabad Kukatpally Tarnaka Nagole ECIL AS Rao Nagar Amberpet Ameerpet LB Nagar Vanasthalipuram Hayathnagar Karmanghat Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    4 hrs ago
  • చిత్తూరు నగర శివారులోని ఇరువారం క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ కారుపై బోల్తా పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    చిత్తూరు నగర శివారులోని ఇరువారం క్రాస్ రోడ్ వద్ద  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ కారుపై బోల్తా పడటంతో ఈ దారుణం చోటుచేసుకుంది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    4 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్  హనుమాన్ దేవాలయ వద్ద పులిహోర పంపిణీ చేశారు
పులిహోర దాత గాడిపల్లి లక్ష్మి రాసజ్ఞ కరుణాకర్ రెడ్డి  
ఈ సందర్భంగా కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయం వద్ద పులిహోర పంపిణీ ఉంటుందని అన్నదానం మహా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో, రావికంటి చంద్రశేఖర్, మరియాల భద్రయ్య, తోడుపనూరి కాశీనాథ్, వాసవి క్లబ్ యూత్ సెక్రెటరీ ప్రశాంత్, గంగిశెట్టి ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, రామారం రమేష్, నంగునూరు వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    4 hrs ago
  • ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.
    1
    ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్  తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో  మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా  బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_Nitturi Ravi
    Nitturi Ravi
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into
    1
    every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం
    4
    హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం
ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి 
ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి 
పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి 
తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం 
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 
ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    13 hrs ago
  • నేటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం: 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రాక! ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మత పెద్దలు వెల్లడించడంతో, ఫిబ్రవరి 18వ తేదీ నుంచే పవిత్ర రంజాన్ మాసం మొదలవుతోంది. ​ఈ ఏడాది రంజాన్ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత, మళ్ళీ ఫిబ్రవరి నెలలో రంజాన్ మాసం రావడం విశేషం. గతంలో 1995 ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్ ప్రారంభం కాగా, సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో ఈ పవిత్ర మాసం మొదలవుతోంది. ​మరోవైపు, ఈ పండుగ వేళ, ముస్లిం సోదరులందరికీ జేటీవీ నైన్ తరపున రంజాన్ శుభాకాంక్షలు.
    1
    నేటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం: 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రాక!
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు మత పెద్దలు వెల్లడించడంతో, ఫిబ్రవరి 18వ తేదీ నుంచే పవిత్ర రంజాన్ మాసం మొదలవుతోంది.
​ఈ ఏడాది రంజాన్ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత, మళ్ళీ ఫిబ్రవరి నెలలో రంజాన్ మాసం రావడం విశేషం. గతంలో 1995 ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్ ప్రారంభం కాగా, సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరిలో ఈ పవిత్ర మాసం మొదలవుతోంది.
​మరోవైపు, ఈ పండుగ వేళ, ముస్లిం సోదరులందరికీ జేటీవీ నైన్ తరపున రంజాన్ శుభాకాంక్షలు.
    user_Jack Md
    Jack Md
    Bandlaguda, Hyderabad•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.