సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరి కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం తిరుపతి పట్టణంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ యొక్క చైర్మన్ & వ్యవస్థాపకులు కంచర్ల సురేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కంచర్ల సురేష్ మాట్లాడుతూ ఆర్.టి.ఐ యాక్ట్ - 2005 అనేది ఒక వజ్రాయుధమని, దీనిని గ్రామస్థాయికి తీసుకెళ్లాలని, అలాగే చట్టంలోని ప్రతి విషయాన్ని ప్రజలకు క్లుప్తంగా వివరిస్తే సంస్థ నినాదమైన అవినీతి అంతం సమాచార హక్కు చట్ట పంతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరిగేలా చేయగలమని, సంస్థలో ఉన్న విధివిధానాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త వారి యొక్క సాయశక్తుల పోరాడాలని తెలియజేశారు. సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరి కమిటీ జాతీయ మహాసభలు డిశంబర్ నెలలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని సభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరి కమిటీ జెండాను ప్రతి జిల్లాలో ఎగరేస్తామని తెలియజేశారు. అవినీతిపరులు ఎవరైనా ఉపేక్షించేది లేదని తెలియజేశారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ మాట్లాడుతూ సమస్య ఏదైనా సమస్యే పరిష్కారంగా సంస్థలో సభ్యులు ముందుకు వెల్లాలని ఎలాంటి అన్యాయాన్ని అయినా భయమెరుగక పోరాడి న్యాయం గెలిచే వరకు పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోహన్ రాజు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి అన్వర్ భాష , తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ విభాగం అధ్యక్షులు దానయ్య, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ రాజు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు సురేంద్ర, కడప జిల్లా ఇన్చార్జి పెంచలయ్య, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి ఖలీల్, అనంతపురం జిల్లా అధ్యక్షులు మంజునాథ్, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు ఆదినారాయణ, అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు మున్వర్ భాష తిరుపతి మహిళా విభాగం అధ్యక్షురాలు జమున, తిరుపతి జిల్లా వితంతు విభాగం అధ్యక్షురాలు ముంతాజ్ బేగం, శిరీష, తిరుపతి అధ్యక్షులు గురు, మీడియా కోఆర్డినేటర్ లోకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు
సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరి కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం తిరుపతి పట్టణంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ యొక్క చైర్మన్ & వ్యవస్థాపకులు కంచర్ల సురేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కంచర్ల సురేష్ మాట్లాడుతూ ఆర్.టి.ఐ యాక్ట్ - 2005 అనేది ఒక వజ్రాయుధమని, దీనిని గ్రామస్థాయికి తీసుకెళ్లాలని, అలాగే చట్టంలోని ప్రతి విషయాన్ని ప్రజలకు క్లుప్తంగా వివరిస్తే సంస్థ నినాదమైన అవినీతి అంతం సమాచార హక్కు చట్ట పంతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జరిగేలా చేయగలమని, సంస్థలో ఉన్న విధివిధానాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త వారి యొక్క సాయశక్తుల పోరాడాలని తెలియజేశారు. సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరి కమిటీ జాతీయ మహాసభలు డిశంబర్ నెలలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని సభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నా రవికుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరి కమిటీ జెండాను ప్రతి జిల్లాలో ఎగరేస్తామని తెలియజేశారు. అవినీతిపరులు ఎవరైనా ఉపేక్షించేది లేదని తెలియజేశారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ మాట్లాడుతూ సమస్య ఏదైనా సమస్యే పరిష్కారంగా సంస్థలో సభ్యులు ముందుకు వెల్లాలని ఎలాంటి అన్యాయాన్ని అయినా భయమెరుగక పోరాడి న్యాయం గెలిచే వరకు పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోహన్ రాజు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి అన్వర్ భాష , తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ విభాగం అధ్యక్షులు దానయ్య, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ రాజు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు సురేంద్ర, కడప జిల్లా ఇన్చార్జి పెంచలయ్య, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి ఖలీల్, అనంతపురం జిల్లా అధ్యక్షులు మంజునాథ్, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు ఆదినారాయణ, అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు మున్వర్ భాష తిరుపతి మహిళా విభాగం అధ్యక్షురాలు జమున, తిరుపతి జిల్లా వితంతు విభాగం అధ్యక్షురాలు ముంతాజ్ బేగం, శిరీష, తిరుపతి అధ్యక్షులు గురు, మీడియా కోఆర్డినేటర్ లోకేష్ మరియు తదితరులు పాల్గొన్నారు
- Tirupati-யில் VIP தரிசனத்தை குறைக்க Chandra Babu Naidu கோரிக்கை | Andhra Pradesh | TTD1
- Andhra CM Naidu Inaugurates Vengamamba Centralised Kitchen In Tirupati Devasthanam1
- ❇️Tirumala | Tirupati Andhra Pradesh❇️🇮🇳1
- AJJ WAP4 Honking 12708 Andhra Pradesh Sampark Kranti Express.1
- శరన్నవరాత్రుల మూడో రోజ నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజామున నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మ వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అమ్మవారు అన్నపూర్ణా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారిని శరన్నవరాత్రుల రోజుల్లో దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.1
- On Tirupati Laddu Prasadam row, Former Andhra Pradesh CM and YSRCP chief Jagan Mohan Reddy says1
- రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్న AP CM నారా చంద్రబాబు నాయుడు..ఘనస్వాగతం పలికిన టిడిపి శ్రేణులు...1
- ఆనందోబ్రహ్మ వెంకటగిరి1