Shuru
Apke Nagar Ki App…
ప్రజా పోరాటాలతోనే అనుమతులు వచ్చాయి ప్రజా పోరాటాలతోనే భారీ వాహనాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జన్నారం మండల ప్రధాన కార్యదర్శి కలికారపు అశోక్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్, సామాజికవేత్త భూమా చారి అన్నారు. భారీ వాహనాలను అనుమతించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సోమవారం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద స్వీట్లను పంచుకున్నారు. అభయారణ్యంలో అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసండ్ల రాజన్న, అంబటి లక్ష్మణ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
Gourinatha p.g
ప్రజా పోరాటాలతోనే అనుమతులు వచ్చాయి ప్రజా పోరాటాలతోనే భారీ వాహనాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జన్నారం మండల ప్రధాన కార్యదర్శి కలికారపు అశోక్, ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్, సామాజికవేత్త భూమా చారి అన్నారు. భారీ వాహనాలను అనుమతించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సోమవారం జన్నారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద స్వీట్లను పంచుకున్నారు. అభయారణ్యంలో అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాసండ్ల రాజన్న, అంబటి లక్ష్మణ్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- Post by Ravi Poreddy1
- నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1