Shuru
Apke Nagar Ki App…
రాజంపేట : భారీ యాక్సిడెంట్
Mohd Ahmed khan
రాజంపేట : భారీ యాక్సిడెంట్
More news from Medak and nearby areas
- Sami electrician contact us.96403776391
- సిరికొండ లో కాంగ్రెస్ నాయకున్ని పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి1
- సిరికొండ మండలం నర్సింగ్ పల్లి లో గ్రామా ప్రజలను కలిసిన రురల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి1
- Post by D Nagireddy ARR1
- Post by Banswada news1
- Lakshmi Kubera mantram | లక్ష్మి కుబేరా మంత్రం1
- ప్రభుత్వ భూములను పరిరక్షించాలి గజ్వేల్, సిద్దిపేట జిల్లా అక్టోబరు 8 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామ శివారులో ఉన్న సర్వేనెం.323లోని 4.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆ భూమిపై అధికారులు దృష్టి సారించాలని మంగళవారం శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన పలు కుల సంఘాల నాయకులు గజ్వేల్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో 3 సుమారు 3 వేల పైచిలుకు జనాభా కలిగి ఉందని, అన్ని కులాల వారు ఉన్నప్పటికీ కుల సంఘ భవ నాలు, కమ్యూనిటీ హాల్లు లేవని, వాటి కోసం కేటాయించడానికి స్థలాలు లేవని, సర్వే నెం.323 లో ఉన్న ప్రభుత్వ భూమి 4.20 ఎకరాలలో కేటా - యిస్తే కమ్యూనిటీహాల్ నిర్మించుకోవడానికి అను కూలంగా ఉంటుందని ఆర్డీవో దృష్టికి తీసుకువచ్చి నట్లు తెలిపారు. అలాగే ఆ భూమిని ఇతరులకు కేటాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, మా భూమిని ఎవరికి కేటాయించినా చూస్తూ ఊరుకో మని, మా గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమి మా గ్రామస్తులకే ఉండాలని పేర్కొన్నారు. అన్నికులాలకు ప్రభుత్వం దృష్టిసారించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన శ్రీగిరిపల్లి గ్రామస్థులు ఆర్డీవో బన్సిలాలు వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం డిమాండ్ చేశారు. వీటితోపాటు శ్రీగిరిపల్లి గ్రామం లో ఉన్న చెరువు, కుంటలను ఎఫిఎల్, బఫర్ జోన్లను గుర్తించి అద్దులు ఏర్పాటు చేయాలని ఆర్డీవోను కోరినట్లు తెలిపారు. గతంలో రెండుసార్లు ఈ భూమి విషయంపై తహసీల్దారు వినతిపత్రం అందించినా స్పందనలేదని, ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ భూములను పరిరక్షిం చాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు కె.అమ రేందర్రెడ్డి, కుమారస్వామి, వెంకటనర్సింహారెడ్డి, చిమ్మిరెడ్డి, పాండవుల శ్రీనివాస్, చిత్ర ఆర్ట్ నర్సింలు, పొట్ట మల్లేశం, రాజు, బాలయ్య, రాములు, ఎస్. వెంకటేష్, ఎండి. జహంగీర్ పాల్గొన్నారు.1
- డా|| N.సౌందర్య,అసిస్టెంట్ ప్రొఫెసర్,సిద్దిపేట పీజీ కాలేజ్, PDSU పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు1
- సిద్దిపేట కోమటి చెరువు కేబుల్ బ్రిడ్జ్1