కొండపల్లి పురపాలక చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టి బాబు అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం నందు "క్లీన్ ఇండియా – క్లీన్ ఆంధ్ర" పథకంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీలో హోమ్ కంపోస్ట్ డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టిబాబు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలను సాధించేందుకు మెప్మా సిబ్బంది కృషి చేయాలని ఆయన కోరారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఇంట్లో చెత్త నుంచి హోమ్ కంపోస్ట్ తయారు చేసుకునే విధంగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. హోమ్ కంపోస్ట్ తయారు చేయడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండటంతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు రాకుండా నివారించవచ్చని అన్నారు. అలాగే ఇళ్లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగు కాలువల్లో చెత్త వేయరాదని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో కొండపల్లి పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి చుట్టుకుదురు వెంకటేశ్వరమ్మ, సెక్రటరీ హసీనా, కౌన్సిలర్ చుట్టుకుదురు వాసు, కొత్తపల్లి ప్రకాష్, మెప్మా సి.ఎం.ఎం శ్రీధర్, సి.ఓ నరసమ్మ, ఆర్పీలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కొండపల్లి పురపాలక చైర్మన్ మరియు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టి బాబు అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం నందు "క్లీన్ ఇండియా – క్లీన్ ఆంధ్ర" పథకంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీలో హోమ్ కంపోస్ట్ డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టిబాబు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలను సాధించేందుకు మెప్మా సిబ్బంది కృషి చేయాలని ఆయన కోరారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఇంట్లో చెత్త నుంచి హోమ్ కంపోస్ట్ తయారు చేసుకునే విధంగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. హోమ్ కంపోస్ట్ తయారు చేయడం వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండటంతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు రాకుండా నివారించవచ్చని అన్నారు. అలాగే ఇళ్లలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగు కాలువల్లో చెత్త వేయరాదని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో కొండపల్లి పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి చుట్టుకుదురు వెంకటేశ్వరమ్మ, సెక్రటరీ హసీనా, కౌన్సిలర్ చుట్టుకుదురు వాసు, కొత్తపల్లి ప్రకాష్, మెప్మా సి.ఎం.ఎం శ్రీధర్, సి.ఓ నరసమ్మ, ఆర్పీలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
- Post by Anji Raju1
- L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.2
- జయ్యారం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించి, తమ పాఠశాల జ్ఞాపకాలను పంచుకున్నారు. HM ఉషాశ్రీ విద్యార్థులకు హాల్టికెట్లు అందజేయగా, మాజీ HM తేజోన్నత రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టపడి చదివి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.3
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ఎన్నికైన పాముల రాజేశ్వరి గారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. ఈ సందర్భంగా రమణారావు గారు మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాముల రాజేశ్వరి గారి నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాముల ప్రకాశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నెటి కిషోర్, వైసీపీ నాయకులు రంగరాజు, వేగిరాజు సాయిరాజు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్, వర్మ, నేలపూడి సుగంధ కుమార్, పందిరి సుబ్బరాజు, నేరేడుమెల్లి శ్రీనివాసరావు, పి. రాజశేఖర్, దంగేటి సుబ్బు తదితరులు పాల్గొన్నారు.1
- గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.1