Shuru
Apke Nagar Ki App…
మార్కెట్ యార్డు అభివృద్ధి పర్యటన మార్కెట్ యార్డులో కొనుగోలు, అమ్మకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు జన్నారం ఏఎంసీ, పోన్కల్ పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు సోమవారం నాందేడ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెటింగ్ లో ఆధునిక పద్ధతులు, క్రయవిక్రయాలపై పూర్తిస్థాయిలో పరిశోధన చేసేందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గమ్మ లక్ష్మీనారాయణ, పిఎసిఎస్ చైర్మన్ అల్లం రవి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy
మార్కెట్ యార్డు అభివృద్ధి పర్యటన మార్కెట్ యార్డులో కొనుగోలు, అమ్మకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు జన్నారం ఏఎంసీ, పోన్కల్ పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు సోమవారం నాందేడ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెటింగ్ లో ఆధునిక పద్ధతులు, క్రయవిక్రయాలపై పూర్తిస్థాయిలో పరిశోధన చేసేందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గమ్మ లక్ష్మీనారాయణ, పిఎసిఎస్ చైర్మన్ అల్లం రవి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
More news from Nizamabad and nearby areas
- Post by Madhavpatil Jadav2
- Post by Ravi Poreddy1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by KLakshmi Devi2
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1