తిరుపతిలో కొత్త సంచలనంగా టాటా హిటచి షిన్రాయి సిఈవి5 లాంచ్. నగరంలోని ఎంజీ బ్రదర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టాటా హిటచి షిన్రాయి సిఈవి5 నూతన మోడల్ను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికత, శక్తివంతమైన పనితీరు, ఇంధన పొదుపు లక్షణాలతో ఈ మోడల్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఈ లాంచింగ్ కార్యక్రమానికి టాటా హిటచి నేషనల్ హెడ్ శ్రీనివాస్, సర్వీస్ హెడ్ కన్నన్, జెడ్ బిఏం మహబూబ్ ఖాన్, ఏరియా మేనేజర్ మనోజ్, ఎంజీ బ్రదర్స్ ఎండీ రాఘవేంద్ర, ఏజీఎం సతీష్, ఎంజి బ్రదర్స్ చిత్తూరు మేనేజర్ రమేష్, మరియు పలువురు లోకల్ కస్టమర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టాటా హిటచి నేషనల్ హెడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కస్టమర్ యొక్క అత్యంత నమ్మకమైన భాగస్వామి” అనే కాన్సెప్ట్తో ఈ కొత్త షిన్రాయి సిఈవి5 మోడల్ను రూపొందించాం, ఇది కఠినమైన పనులకు తగిన శక్తి, అధిక సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చుతో కస్టమర్లకు మించిన విలువను అందిస్తుంది” అని తెలిపారు.ఎంజి బ్రదర్స్ ఎండి మాట్లాడుతూ కస్టమర్స్ సర్వీస్ కోసం ఈరోజే మంగళవారం తిరుపతి ఆటోనగర్ లో సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అని తెలిపారు.కార్యక్రమం అనంతరం కొత్త మోడల్కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లు, సర్వీస్ సదుపాయాలు, ప్రారంభ ఆఫర్ల వివరాలు కస్టమర్లకు పరిచయం చేశారు.ఎంజి బ్రదర్స్ ఏజీఎం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కస్టమర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తిరుపతిలో కొత్త సంచలనంగా టాటా హిటచి షిన్రాయి సిఈవి5 లాంచ్. నగరంలోని ఎంజీ బ్రదర్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టాటా హిటచి షిన్రాయి సిఈవి5 నూతన మోడల్ను మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికత, శక్తివంతమైన పనితీరు, ఇంధన పొదుపు లక్షణాలతో ఈ మోడల్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఈ లాంచింగ్ కార్యక్రమానికి టాటా హిటచి నేషనల్ హెడ్ శ్రీనివాస్, సర్వీస్ హెడ్ కన్నన్, జెడ్ బిఏం మహబూబ్ ఖాన్, ఏరియా మేనేజర్ మనోజ్, ఎంజీ బ్రదర్స్ ఎండీ రాఘవేంద్ర, ఏజీఎం సతీష్, ఎంజి బ్రదర్స్ చిత్తూరు మేనేజర్ రమేష్, మరియు పలువురు లోకల్ కస్టమర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టాటా హిటచి నేషనల్ హెడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కస్టమర్ యొక్క అత్యంత నమ్మకమైన భాగస్వామి” అనే కాన్సెప్ట్తో ఈ కొత్త షిన్రాయి సిఈవి5 మోడల్ను రూపొందించాం, ఇది కఠినమైన పనులకు తగిన శక్తి, అధిక సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చుతో కస్టమర్లకు మించిన విలువను అందిస్తుంది” అని తెలిపారు.ఎంజి బ్రదర్స్ ఎండి మాట్లాడుతూ కస్టమర్స్ సర్వీస్ కోసం ఈరోజే మంగళవారం తిరుపతి ఆటోనగర్ లో సర్వీస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అని తెలిపారు.కార్యక్రమం అనంతరం కొత్త మోడల్కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లు, సర్వీస్ సదుపాయాలు, ప్రారంభ ఆఫర్ల వివరాలు కస్టమర్లకు పరిచయం చేశారు.ఎంజి బ్రదర్స్ ఏజీఎం మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కస్టమర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi1
- Post by Ravi Poreddy1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1