ఇక్కడి హిందూస్థాన్ లో మీరు మైనారిటీలుగా మారడానికి ఇంకా ఓ 5,10 ఏళ్ల టైముందిగా? ఈ లోపు Relax గా ...ఈ పోస్ట్ కొద్దిగా చుడండి !... మీలో ఎవరికనా ఇదితప్పనిపిస్తే ,సవరించండి ... హిందువుల పండుగలొస్తే..అంగడి,మొండా లాంటి బజారులలో పూవులకు,పండ్లకు కొనడాని మనం ఎక్కువగా వెళ్ళిదీ... అమ్మేది కూడా నెత్తిన టోపి ధరించిన మహమ్మదీయులే ఇక ఒక్క విషయమే చెబుతా మిగతా వస్తువుల విషయంలో మీకు మీరే ఊహించేసుకోండి ఎంత దారుణమో! హిందువుల పండగలొస్తే చాలు పూజకు అవసరమయ్యే పూలు/పూలదండలకు రెక్కలొచ్చేస్తాయి దేవుళ్ళ పాదాలకు, మెడలో హారానికి అందకుండా పోతాయి ,భక్తుల చేతులకు అస్సలు అందనే అందవు . దేశంలోని ,,ఏ మార్కెట్,ఏ పూల బజారుకెళ్ళినా అక్కడ ప్రస్తుతం పూలమ్మే వ్యాపారులు 75% ముస్లింలే మరియు 15% కిరస్తానీలే.,,కష్ట నష్టాలకు ఓర్చుకొని పూల తోటలు /పంట పండించేదీ మాత్రం 90% హిందువులే!..ప్చ్.. ఈ రోజున సామాన్యుడు ఒక పేదవాడు నిత్యం పూజ చేయాలనుకున్నా ,ముఖ్యంగా పండుగల సమయంలో /దినాలలో పూలు కొందామని బజారుకెళ్లి వాటి ధరలు చూస్తే ,పూల వ్యాపారులు/అమ్మే చోటా దుకాణుదారులు చెప్పే రేట్లు చూస్తే కళ్ళు భైర్లు కమ్మడం ఖాయం . నిజానికి ఈ పువ్వులరేట్లు పెరగడానికి ముఖ్యకారణం వీళ్ళు, వీళ్ళకుళ్ళు బుద్ధే ముఖ్యకారణం ! వీళ్లంతా #హిందూమతస్థుల పై #ఆధారపడి బ్రతుకుతూ హిందువులను #కించపరచాలని ఉద్దేశ్యంతోనే ,లేదా హిందూ ధర్మం పట్ల #హిందువులకే_విరక్తి కలగాలని అజెండా పెట్టుకొనే కావాలనే ధరలు ఎక్కువ జెసి చెప్పడం , పూలు అమ్మేవాళ్ళంతా హీనభావంగా హిందువులతో మాట్లాడడం ,"కొంటె కొను లేదా వేళ్ళు" అనే ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటారు . అయినా సరే!... హిందువులంతా తప్పని పరిస్థితిలో వాళ్ళ దగ్గరే కొంటారు ఇదే అలుసుగా చేసుకొని వారి నోటికెంత వస్తే అంత ధరలు చెప్పి సొమ్ము చేసుకొని హిందువులని దోచుకుంటున్నారు. వినాయకచవితి ,దసరా ,దీపావళి పండుగలకైతే అస్సలు పూల ధరల మాట చెప్పనఖ్ఖరలేదు . ఇక పూలదండలు కొందామనుకుంటే అంతే సంగతి !...వాడి నోటికి మొక్కాలి ,నోటికి ఎంతొస్తే అంతే ..చిన్నదండ సైతం 100?,150/,200/,300/,400,500/,1000/-రూ,లు. ఒక్కొక్కడూ రోజుల తరబడి స్నానాలు కూడా సరిగ్గా చేయరు. గుట్కా,ఖైనీ,మద్యం కంపుతో. మూత్ర విసర్జనలు చేసొచ్చి కూడా చేతులు కడగని బడుద్దాలున్నారు కొందరు. అందుకే ఈ పరిస్థితులు దాపురించకుండా ఉండాలంటే మనహిందువుల దుకాణాలలోనే పూజా సామగ్రి కొనాలి ,,హిందువులు కూడా బాగా ఆలోచించాలి. ఇలాంటి చిన్న తరహా వ్యాపారం చేయాలంటే హిందువులు ఎక్కువగా సిగ్గు పడుతుంటారు, అందుకే అన్యమతస్థులు మనపై రెచ్చిపోతుంటారు . హిందూదేవుళ్ళకు నైవేధ్యంగా పెట్టిన ప్రసాదాలు ముట్టకూడదంటరే!.. * మరి హిందువుల దగ్గర దొబ్బి తినమని మీ యేసయ్య చెప్ప్డాడా ?.. మీ అల్లాహ్ చెప్పాడా ?.... మీ పవిత్ర గ్రంధాల్లో ఒకరి దోచుకొని తిని బ్రతకమనే చెప్పారా ? * ఒకవేళ మేమంతా ఒక్కటై .. దేవునికి అర్పించే పూలు ,పళ్ళు ,కొబ్బరికాయలు ,పూజా సామగ్రి అన్నీ మిమ్ములను గాకుండా కేవలం హిందువుల వద్దనే కొనాలీ అనీ (ఉద్యమం చేశామనుకోండి)పూనుకున్నామనుకోండి ,మీ బ్రతుకులేమయితాయిరా ? * రోజూ హిందవుల మీద,హిందూ ధర్మం మీద ,హిందూ దేవీదేవతలమీద దుమ్మెత్తిపోస్తూ ఏడ్చే పుండాకోరీల్లారా ఈ రోజు నిజాయితీగా చెప్పండ్రా? ఈ పండుగలకు మాపై ఎవరెవరు? ఎంతెంత డబ్బు సంపాదిస్తున్నారు ? మీరు.. పెద్దపెద్దగా నీల్గోద్దు రా..రేయ్,,,,మా మతం గొప్పా ,మా దేవుడు గొప్పా ,మేమె తోపులమని కబుర్లు చెప్పకండిరా .. మీకు తెలియదారా ?... మా హిందూ ధర్మం/ హిందుపండుగలే ప్రతీ ఒక్క మతస్థులకీ జీవనోపాధి!..తిరిగి మామీదే... "షేర్".అంటారేంట్రా ? తెల్లారిలేస్తే హిందువులమీద ఆధారపడి బ్రతికే బతుకులు కూడా మతం /జాతి విషయానికొస్తే మాత్రం హిందువుల మీద దాడి చేయడానికి తూట్లు తూట్లు గా పొడిచి పైశాచిక ఆనందం పొందడానికి ఏమాత్రం వెనకాడరు ,వెనకంజ వెయ్యరు. మొన్నటి, భైంసా.. ఢిల్లీ,బెంగాల్,కేరళ ఉదంతాలే మంచి ఉదాహరణలు మా మీద ఆధారపడి బ్రతుకుతూ ... మా ధర్మాన్ని మా దేశాన్ని,మా దేవుళ్లను మమ్మల్ని విమర్శించేవాడు...ఎవడైనా సరే... మాకు శతృవే... మా హిందువుల వద్ద మీరు కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో చిరువ్యాపారాలు కొనడం ఆపేశారని సోషల్ మీడియాల్ హాల్ చల్ అవుతుంది...మేమూ మీలాగే ఆపేస్తే....అదే తంతు..కొనసాగిస్తే? మేమూ మొదలెడితే మీకు మిగిలేవి పంచర్ దుకాణాలు,అడుక్కుతినే బతుకులే..జాగ్రత్త రోయ్. జై హిందూ !!.... జై భారత్ !!..హో
ఇక్కడి హిందూస్థాన్ లో మీరు మైనారిటీలుగా మారడానికి ఇంకా ఓ 5,10 ఏళ్ల టైముందిగా? ఈ లోపు Relax గా ...ఈ పోస్ట్ కొద్దిగా చుడండి !... మీలో ఎవరికనా ఇదితప్పనిపిస్తే ,సవరించండి ... హిందువుల పండుగలొస్తే..అంగడి,మొండా లాంటి బజారులలో పూవులకు,పండ్లకు కొనడాని మనం ఎక్కువగా వెళ్ళిదీ... అమ్మేది కూడా నెత్తిన టోపి ధరించిన మహమ్మదీయులే ఇక ఒక్క విషయమే చెబుతా మిగతా వస్తువుల విషయంలో మీకు మీరే ఊహించేసుకోండి ఎంత దారుణమో! హిందువుల పండగలొస్తే చాలు పూజకు అవసరమయ్యే పూలు/పూలదండలకు రెక్కలొచ్చేస్తాయి దేవుళ్ళ పాదాలకు, మెడలో హారానికి అందకుండా పోతాయి ,భక్తుల చేతులకు అస్సలు అందనే అందవు . దేశంలోని ,,ఏ మార్కెట్,ఏ పూల బజారుకెళ్ళినా అక్కడ ప్రస్తుతం పూలమ్మే వ్యాపారులు 75% ముస్లింలే మరియు 15% కిరస్తానీలే.,,కష్ట నష్టాలకు ఓర్చుకొని పూల తోటలు /పంట పండించేదీ మాత్రం 90% హిందువులే!..ప్చ్.. ఈ రోజున సామాన్యుడు ఒక పేదవాడు నిత్యం పూజ చేయాలనుకున్నా ,ముఖ్యంగా పండుగల సమయంలో /దినాలలో పూలు కొందామని బజారుకెళ్లి వాటి ధరలు చూస్తే ,పూల వ్యాపారులు/అమ్మే చోటా దుకాణుదారులు చెప్పే రేట్లు చూస్తే కళ్ళు భైర్లు కమ్మడం ఖాయం . నిజానికి ఈ పువ్వులరేట్లు పెరగడానికి ముఖ్యకారణం వీళ్ళు, వీళ్ళకుళ్ళు బుద్ధే ముఖ్యకారణం ! వీళ్లంతా #హిందూమతస్థుల పై #ఆధారపడి బ్రతుకుతూ హిందువులను #కించపరచాలని ఉద్దేశ్యంతోనే ,లేదా హిందూ ధర్మం పట్ల #హిందువులకే_విరక్తి కలగాలని అజెండా పెట్టుకొనే కావాలనే ధరలు ఎక్కువ జెసి చెప్పడం , పూలు అమ్మేవాళ్ళంతా హీనభావంగా హిందువులతో మాట్లాడడం ,"కొంటె కొను లేదా వేళ్ళు" అనే ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటారు . అయినా సరే!... హిందువులంతా తప్పని పరిస్థితిలో వాళ్ళ దగ్గరే కొంటారు ఇదే అలుసుగా చేసుకొని వారి నోటికెంత వస్తే అంత ధరలు చెప్పి సొమ్ము చేసుకొని హిందువులని దోచుకుంటున్నారు. వినాయకచవితి ,దసరా ,దీపావళి పండుగలకైతే అస్సలు పూల ధరల మాట చెప్పనఖ్ఖరలేదు . ఇక పూలదండలు కొందామనుకుంటే అంతే సంగతి !...వాడి నోటికి మొక్కాలి ,నోటికి ఎంతొస్తే అంతే ..చిన్నదండ సైతం 100?,150/,200/,300/,400,500/,1000/-రూ,లు. ఒక్కొక్కడూ రోజుల తరబడి స్నానాలు కూడా సరిగ్గా చేయరు. గుట్కా,ఖైనీ,మద్యం కంపుతో. మూత్ర విసర్జనలు చేసొచ్చి కూడా చేతులు కడగని బడుద్దాలున్నారు కొందరు. అందుకే ఈ పరిస్థితులు దాపురించకుండా ఉండాలంటే మనహిందువుల దుకాణాలలోనే పూజా సామగ్రి కొనాలి ,,హిందువులు కూడా బాగా ఆలోచించాలి. ఇలాంటి చిన్న తరహా వ్యాపారం చేయాలంటే హిందువులు ఎక్కువగా సిగ్గు పడుతుంటారు, అందుకే అన్యమతస్థులు మనపై రెచ్చిపోతుంటారు . హిందూదేవుళ్ళకు నైవేధ్యంగా పెట్టిన ప్రసాదాలు ముట్టకూడదంటరే!.. * మరి హిందువుల దగ్గర దొబ్బి తినమని మీ యేసయ్య చెప్ప్డాడా ?.. మీ అల్లాహ్ చెప్పాడా ?.... మీ పవిత్ర గ్రంధాల్లో ఒకరి దోచుకొని తిని బ్రతకమనే చెప్పారా ? * ఒకవేళ మేమంతా ఒక్కటై .. దేవునికి అర్పించే పూలు ,పళ్ళు ,కొబ్బరికాయలు ,పూజా సామగ్రి అన్నీ మిమ్ములను గాకుండా కేవలం హిందువుల వద్దనే కొనాలీ అనీ (ఉద్యమం చేశామనుకోండి)పూనుకున్నామనుకోండి ,మీ బ్రతుకులేమయితాయిరా ? * రోజూ హిందవుల మీద,హిందూ ధర్మం మీద ,హిందూ దేవీదేవతలమీద దుమ్మెత్తిపోస్తూ ఏడ్చే పుండాకోరీల్లారా ఈ రోజు నిజాయితీగా చెప్పండ్రా? ఈ పండుగలకు మాపై ఎవరెవరు? ఎంతెంత డబ్బు సంపాదిస్తున్నారు ? మీరు.. పెద్దపెద్దగా నీల్గోద్దు రా..రేయ్,,,,మా మతం గొప్పా ,మా దేవుడు గొప్పా ,మేమె తోపులమని కబుర్లు చెప్పకండిరా .. మీకు తెలియదారా ?... మా హిందూ ధర్మం/ హిందుపండుగలే ప్రతీ ఒక్క మతస్థులకీ జీవనోపాధి!..తిరిగి మామీదే... "షేర్".అంటారేంట్రా ? తెల్లారిలేస్తే హిందువులమీద ఆధారపడి బ్రతికే బతుకులు కూడా మతం /జాతి విషయానికొస్తే మాత్రం హిందువుల మీద దాడి చేయడానికి తూట్లు తూట్లు గా పొడిచి పైశాచిక ఆనందం పొందడానికి ఏమాత్రం వెనకాడరు ,వెనకంజ వెయ్యరు. మొన్నటి, భైంసా.. ఢిల్లీ,బెంగాల్,కేరళ ఉదంతాలే మంచి ఉదాహరణలు మా మీద ఆధారపడి బ్రతుకుతూ ... మా ధర్మాన్ని మా దేశాన్ని,మా దేవుళ్లను మమ్మల్ని విమర్శించేవాడు...ఎవడైనా సరే... మాకు శతృవే... మా హిందువుల వద్ద మీరు కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో చిరువ్యాపారాలు కొనడం ఆపేశారని సోషల్ మీడియాల్ హాల్ చల్ అవుతుంది...మేమూ మీలాగే ఆపేస్తే....అదే తంతు..కొనసాగిస్తే? మేమూ మొదలెడితే మీకు మిగిలేవి పంచర్ దుకాణాలు,అడుక్కుతినే బతుకులే..జాగ్రత్త రోయ్. జై హిందూ !!.... జై భారత్ !!..హో
- నాలుగు నెలలుగా టీచర్ సెలవు మరొక టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఉపాధ్యాయుడు బాధ్యత చేపట్టిన వాలంటీర్ అక్షర సాక్షి /అనంతగిరి,పాడేరు అల్లూరి జిల్లా న్యూస్ డిసెంబర్17 :- అల్లూరి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెద్దకోట పంచాయితీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ధి రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్ ఒక్కడే విద్యార్థులకు విద్య భోదన చేస్తున్నాడు. టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని శెలవు పై వెళ్లిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు చెప్పలేకపోతున్నానని, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వర్యులు పాఠశాలకు ఉపాధ్యాయులును నియమించాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టినా మరొక టీచర్ వుంటారు కానీ ఈ పాఠశాలకు సంబంధించి ఒకరే టీచర్ వుంటారు. ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి విధులకు సెలవు పెట్టిన తరుణంలో అక్కడ మరొక టీచర్ ను నియమించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. అనివార్య కారణాల వలన ఆ వాలంటరీ పాఠశాలకు రాకపోతే పిల్లలు పాఠశాలకు వెళ్లే పనే ఉండదు చదువుకు దూరం కాకపోతే ఇంకేం అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే 52 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న వ్యక్తి (వాలంటీర్ ) మాట వింటారా..? అనే కోణంలో ఆలోచించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు అనేది మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ కు ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నాలుగు నెలలు సెలవు పెట్టడం ఒకవైపు అయితే నేటి వరకు ఇంకో టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం సరికొత్త కోణంగానే భావించాలి.మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు నూతన టీచర్ ను నియమించి గిరిజన విద్యార్థులకు విద్య పూర్తి స్థాయిలో అందేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే...?? టీచర్ నియమించకుండా ఉంటే వారు భవిష్యత్తు నాశనం అవ్వడానికి గల కారణం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకం.?4
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- Post by KLakshmi Devi1
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి🙏1