తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి శాలువా తోసత్కారంచేసి పూలగుచ్చము ఇచ్చి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోవెలకుంట్ల శ్రీనివాసులు అలియాస్ నబి కోట శ్రీనివాస్ మరియు పందిళ్ళపల్లి మాజీ సర్పంచ్ సగబాలమునుస్వామి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఎంవి రమణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కోయిలకుంట్ల వెంకట సాయి శబరీష్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి శాలువా తోసత్కారంచేసి పూలగుచ్చము ఇచ్చి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోవెలకుంట్ల శ్రీనివాసులు అలియాస్ నబి కోట శ్రీనివాస్ మరియు పందిళ్ళపల్లి మాజీ సర్పంచ్ సగబాలమునుస్వామి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఎంవి రమణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కోయిలకుంట్ల వెంకట సాయి శబరీష్ తదితరులు పాల్గొన్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి శాలువా తోసత్కారంచేసి పూలగుచ్చము ఇచ్చి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోవెలకుంట్ల శ్రీనివాసులు అలియాస్ నబి కోట శ్రీనివాస్ మరియు పందిళ్ళపల్లి మాజీ సర్పంచ్ సగబాలమునుస్వామి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఎంవి రమణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కోయిలకుంట్ల వెంకట సాయి శబరీష్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి శాలువా తోసత్కారంచేసి పూలగుచ్చము ఇచ్చి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోవెలకుంట్ల శ్రీనివాసులు అలియాస్ నబి కోట శ్రీనివాస్ మరియు పందిళ్ళపల్లి మాజీ సర్పంచ్ సగబాలమునుస్వామి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఎంవి రమణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కోయిలకుంట్ల వెంకట సాయి శబరీష్ తదితరులు పాల్గొన్నారు
- ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి1
- Post by Bondhu Suresh1
- Post by N సూరి1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*1
- SK టీవీ న్యూస్ ఏపీ వార్తలు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీగా గాలివాన బీభత్సం సృష్టించింది భారీ వృక్షాలు నేల కొరకడం జరిగింది రైతులకు ఈ వాన వలన భారీ నష్టం జరిగి ందని చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడం చాలా బాధాకరం ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని రైతులు కోరారు1
- జగనన్నను ప్రేమించే వారి మధ్యలో. నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.1
- Post by Bondhu Suresh1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1