పెన్షన్ భరోసా నిరుపేదలకు అండ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం తగదు రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు సిద్ధవటం, ఆగస్టు 1 రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోటు బడ్జెట్ లో ఉన్న చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల అవ్వ తాతలకు వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని, మాధవరం,1 గ్ పరిధిలోని పార్వతిపురం, మహబూబ్ నగర్, ఎస్ కే ఆర్ నగర్, ఆలీ నగర్, వెంకటేశ్వరపురం, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆదేశాలతో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి చేపడుతుంటే కూటమి ప్రభుత్వంపై కొంతమంది విష దానం చేయడం తగదని, డీఎస్సీ పై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి వైపు వెళుతుందని ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు అమరావతి లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసిపి దుష్ట ప్రచారం మానుకోవాలని మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు లక్ష్మీ నరసయ్య, నాన్సీ, మండల ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు కమల్ బి, స్టేట్ మైనారిటీ అధ్యక్షులు,, ఖాదర్ బాషా,, యూనిట్ ఇంచార్జి, బషీర్ భాష, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బరామయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళి తదితర టిడిపి నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు పెన్షన్ భరోసా నిరుపేదలకు అండ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం తగదు రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు సిద్ధవటం, ఆగస్టు 1 రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోటు బడ్జెట్ లో ఉన్న చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల అవ్వ తాతలకు వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని, మాధవరం,1 గ్ పరిధిలోని పార్వతిపురం, మహబూబ్ నగర్, ఎస్ కే ఆర్ నగర్, ఆలీ నగర్, వెంకటేశ్వరపురం, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆదేశాలతో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి చేపడుతుంటే కూటమి ప్రభుత్వంపై కొంతమంది విష దానం చేయడం తగదని, డీఎస్సీ పై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి వైపు వెళుతుందని ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు అమరావతి లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసిపి దుష్ట ప్రచారం మానుకోవాలని మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు లక్ష్మీ నరసయ్య, నాన్సీ, మండల ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు కమల్ బి, స్టేట్ మైనారిటీ అధ్యక్షులు,, ఖాదర్ బాషా,, యూనిట్ ఇంచార్జి, బషీర్ భాష, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బరామయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళి తదితర టిడిపి నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు
పెన్షన్ భరోసా నిరుపేదలకు అండ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం తగదు రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు సిద్ధవటం, ఆగస్టు 1 రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోటు బడ్జెట్ లో ఉన్న చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల అవ్వ తాతలకు వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని, మాధవరం,1 గ్ పరిధిలోని పార్వతిపురం, మహబూబ్ నగర్, ఎస్ కే ఆర్ నగర్, ఆలీ నగర్, వెంకటేశ్వరపురం, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆదేశాలతో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి చేపడుతుంటే కూటమి ప్రభుత్వంపై కొంతమంది విష దానం చేయడం తగదని, డీఎస్సీ పై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి వైపు వెళుతుందని ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు అమరావతి లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసిపి దుష్ట ప్రచారం మానుకోవాలని మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు లక్ష్మీ నరసయ్య, నాన్సీ, మండల ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు కమల్ బి, స్టేట్ మైనారిటీ అధ్యక్షులు,, ఖాదర్ బాషా,, యూనిట్ ఇంచార్జి, బషీర్ భాష, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బరామయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళి తదితర టిడిపి నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు పెన్షన్ భరోసా నిరుపేదలకు అండ కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం తగదు రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు సిద్ధవటం, ఆగస్టు 1 రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లోటు బడ్జెట్ లో ఉన్న చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల అవ్వ తాతలకు వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు తెలిపారు మండలంలోని, మాధవరం,1 గ్ పరిధిలోని పార్వతిపురం, మహబూబ్ నగర్, ఎస్ కే ఆర్ నగర్, ఆలీ నగర్, వెంకటేశ్వరపురం, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్థి జగన్మోహన్ రాజు ఆదేశాలతో శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పాల్గొని పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి చేపడుతుంటే కూటమి ప్రభుత్వంపై కొంతమంది విష దానం చేయడం తగదని, డీఎస్సీ పై వైసిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ఏపీ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి వైపు వెళుతుందని ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు అమరావతి లేని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసిపి దుష్ట ప్రచారం మానుకోవాలని మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీలు లక్ష్మీ నరసయ్య, నాన్సీ, మండల ముస్లిం మైనారిటీ మహిళా అధ్యక్షురాలు కమల్ బి, స్టేట్ మైనారిటీ అధ్యక్షులు,, ఖాదర్ బాషా,, యూనిట్ ఇంచార్జి, బషీర్ భాష, ఎస్సీ సెల్ నాయకులు సుబ్బరామయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మురళి తదితర టిడిపి నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు
- అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.1
- కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు2
- జలాదివాసంలోకి సంగమేశ్వరుడు..శివలింగానికి కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రలోని సంగమేశ్వరుడిని కృష్ణ నది జలాలు తాకాయి.ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు . అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి చీర సారె సమర్పించి గంగా హారతి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి,తుంగ,భద్ర, భీమా, మలపహారిణి, భవనాసి అనే నదుల కలయికతో సప్తనదీ సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ వేప చెట్టును నరికి వేపదారు శివలింగాన్ని ప్రతిష్టించాడని, అందుకే స్వామి వారిని వేపదారు సంగమేశ్వరుడు అని కూడా పిలుస్తారు . శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లో ఉండే ఈ దేవాలయం, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో ఎనిమిది నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది.ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు ఒకటో తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పూజలందుకొని జలాదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ తెలుపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు ఐదు నెలల పాటు భక్తులచె పూజలు అందుకున్నాడు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలో కి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసములోకి వెళ్ళాడు.శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాధివాసంలోకి వెళుతుంది.1
- ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.1
- కాణిపాకంలో టిడిపి వైసిపి నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఐరాల మండలం కాణిపాకంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నినాదాలతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్య ప్రమాణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నాయకులను ఉద్దేశించి నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1