Shuru
Apke Nagar Ki App…
#కోదాడ_MRO_కార్యాలయంలో_వసూల్_రాజాలు.. సూర్యాపేట జిల్లా, కోదాడ ఎమ్మార్వో కార్యాలయంలో అధికారుల "పైసా వసూల్" వ్యవహారం బయటపడింది. కోదాడ మండలం, కాపుగళ్ళు గ్రామానికి చెందిన రైతు "కొండయ్య".. తమకు వారసత్వంగా వచ్చిన భూమి మార్పిడి కోసం ఎమ్మార్వో కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. దాంతో.. నిబంధనలు అతిక్రమించి పనిచేయాలంటే 50 వేల రూపాయలు ఇవ్వాలని సదరు రైతును డిమాండ్ చేశాడు ధరణి ఆపరెటర్ వెంకయ్య. వసూలు చేసిన డబ్బును కింది స్థాయి సిబ్బంది నుంచి ఎమ్మార్వో దాకా పంపకాలు ఉంటాయనీ చెప్పాడు. అయితే.. రైతును డబ్బులు డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో అధికారుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. కొంత కాలంగా ధరణి లోపాలను క్యాష్ చేసుకుంటూ రెవిన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Krashnu bhai
#కోదాడ_MRO_కార్యాలయంలో_వసూల్_రాజాలు.. సూర్యాపేట జిల్లా, కోదాడ ఎమ్మార్వో కార్యాలయంలో అధికారుల "పైసా వసూల్" వ్యవహారం బయటపడింది. కోదాడ మండలం, కాపుగళ్ళు గ్రామానికి చెందిన రైతు "కొండయ్య".. తమకు వారసత్వంగా వచ్చిన భూమి మార్పిడి కోసం ఎమ్మార్వో కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. దాంతో.. నిబంధనలు అతిక్రమించి పనిచేయాలంటే 50 వేల రూపాయలు ఇవ్వాలని సదరు రైతును డిమాండ్ చేశాడు ధరణి ఆపరెటర్ వెంకయ్య. వసూలు చేసిన డబ్బును కింది స్థాయి సిబ్బంది నుంచి ఎమ్మార్వో దాకా పంపకాలు ఉంటాయనీ చెప్పాడు. అయితే.. రైతును డబ్బులు డిమాండ్ చేస్తూ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో అధికారుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. కొంత కాలంగా ధరణి లోపాలను క్యాష్ చేసుకుంటూ రెవిన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
More news from Kodad and nearby areas
- కోదాడ ఎమ్మార్వో కార్యాలయంలో అధికారుల "పైసా వసూల్"....1
- పేద ఆర్యవైశ్యుడుకి అంత్యక్రియలు నిర్వహించిన| కోదాడ SwarnaBharti charitable Trust |1
- The Collector Who Terminated Kodada Dharani Operator...! - Telugu Tejasnandlal - కోదాడ ధరణి ఆపరేటర1
- kodad Tahsildar Office Turns Hub For Corruption||అవినీతికి అడ్డాగా మారిన కోదాడ తాహశీల్ధార్ కార్యాలయం1
- చిలుకూరు బాలాజీ గురించి అక్కడి వారి మాటలు.1
- కోదాడ - తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు1
- చిలుకూరు బాలాజీ ఆలయం 🙏/Vlog దర్శనం ఇలా జరుగుతుందనుకోలేదు🥲Chilukuru balaji Temple1
- సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని జానకి నగర్ గ్రామంలో వైకుంఠ దామం దారి లేక అవస్థలు పడుతున్న ప్రజలు1