Shuru
Apke Nagar Ki App…
ఊసా మాధవరావు ఆధ్వర్యంలో పివిఎన్ మాధవ్ పుట్టినరోజు వేడుకలు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు ఊసా మాధవరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.తిరుపతి మామిడికాయల మండి దగ్గర కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశార . ఈ కార్యక్రమనికీ ముఖ్య అతిధిగా తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.పివిఎన్ మాధవ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఆయనపై మెండుగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి జిల్లా నాయకులు మరియు బిజెపి తిరుచానూరు గ్రామ అధ్యక్షులు ఇంద్రారెడ్డి , తిరునామలీ రూపేష్ బాబు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజాపతి న్యూస్
ఊసా మాధవరావు ఆధ్వర్యంలో పివిఎన్ మాధవ్ పుట్టినరోజు వేడుకలు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు ఊసా మాధవరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.తిరుపతి మామిడికాయల మండి దగ్గర కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశార . ఈ కార్యక్రమనికీ ముఖ్య అతిధిగా తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.పివిఎన్ మాధవ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఆయనపై మెండుగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి జిల్లా నాయకులు మరియు బిజెపి తిరుచానూరు గ్రామ అధ్యక్షులు ఇంద్రారెడ్డి , తిరునామలీ రూపేష్ బాబు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
More news from Tirupati and nearby areas
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- Post by Omnamashivaya S1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by KLakshmi Devi2
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- Post by Madhavpatil Jadav2
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1