హోంమంత్రి ఇలాఖాలో ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ?: వర్ధినీడి సుజాత ధ్వజం పిఠాపురం మార్చి 14: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో ఒక పాఠశాల విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనపై కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వర్ధినిడి సుజాత తీవ్రంగా స్పందించారు. దల్లి సాయిచంద్ అనే యువకుడు బాలికను ప్రేమ పేరుతో వేధించి, లాడ్జికి తీసుకెళ్లి అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. బాధితురాలు నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా, హోంమంత్రి నియోజకవర్గం కావడంతో పోలీసులు ఈ విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వంలో మహిళల భద్రతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడంపై హోంమంత్రి అనిత రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని సుజాత డిమాండ్ చేశారు.
హోంమంత్రి ఇలాఖాలో ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ?: వర్ధినీడి సుజాత ధ్వజం పిఠాపురం మార్చి 14: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో ఒక పాఠశాల విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనపై కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వర్ధినిడి సుజాత తీవ్రంగా స్పందించారు. దల్లి సాయిచంద్ అనే యువకుడు బాలికను ప్రేమ పేరుతో వేధించి, లాడ్జికి తీసుకెళ్లి అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. బాధితురాలు నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా, హోంమంత్రి నియోజకవర్గం కావడంతో పోలీసులు ఈ విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వంలో మహిళల భద్రతకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, తన సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడంపై హోంమంత్రి అనిత రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని సుజాత డిమాండ్ చేశారు.
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- Post by SS NEWS1
- 18 मार्च 2026 तक, अमेरिका का कुल राष्ट्रीय कर्ज (National Debt) पहली बार $39 ट्रिलियन (लगभग ₹3200 लाख करोड़) के ऐतिहासिक आंकड़े को पार कर गया है। यह दुनिया में सबसे बड़ा राष्ट्रीय ऋण है, जो लगातार बढ़ रहा है। इस कर्ज का मतलब है कि अमेरिका की सरकार पर ट्रेजरी बॉन्ड के रूप में भारी बोझ है।1
- Post by Kundoori Prakash1
- Post by Sageni gangadhar1
- Post by Shyam1
- పాడేరు, ఏప్రిల్ 15: రాష్ట్ర గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను ఈ ఏడాది మే 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో పోలీస్, రెవిన్యూ, ఆలయ, ఉత్సవ కమిటీలు సహా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీల్లో జాతర నిర్వహణను పోలీస్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు వెల్లడించారు. కొత్త తేదీల ప్రకారం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.1