చంద్రన్న పాలన పై ప్రజలు సంతృప్తి మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ నాగూర్ వీరభద్రుడు సిద్ధవటం( ప్రజా సీమ ) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా టిడిపి నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మండలంలోని మాధవరం 1 పార్వతీపురం గ్రామంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు, నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకున్నామని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అలాంటి నేత మన ఏపీకి సీఎంగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని గత వైసీపీ పాలనలో ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అప్పటి ప్రభుత్వానికి దక్కుతుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అమలైపోతున్నాయని సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పై ఒక పత్రిక విషం కక్కుతూ తప్పుడు వార్తలు రాస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టి ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అప్పటి వైసిపి ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు వయసు పైబడిన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ మండల టిడిపి అధ్యక్షురాలు,కమాల్ బి టిడిపి యువనేత ప్రతాప్ నాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు చంద్రన్న పాలన పై ప్రజలు సంతృప్తి మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ నాగూర్ వీరభద్రుడు సిద్ధవటంAP పి ఈశ్వర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా టిడిపి నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మండలంలోని మాధవరం 1 పార్వతీపురం గ్రామంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు, నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకున్నామని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అలాంటి నేత మన ఏపీకి సీఎంగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని గత వైసీపీ పాలనలో ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అప్పటి ప్రభుత్వానికి దక్కుతుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అమలైపోతున్నాయని సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పై ఒక పత్రిక విషం కక్కుతూ తప్పుడు వార్తలు రాస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టి ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అప్పటి వైసిపి ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు వయసు పైబడిన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ మండల టిడిపి అధ్యక్షురాలు,కమాల్ బి టిడిపి యువనేత ప్రతాప్ నాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు
చంద్రన్న పాలన పై ప్రజలు సంతృప్తి మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ నాగూర్ వీరభద్రుడు సిద్ధవటం( ప్రజా సీమ ) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా టిడిపి నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మండలంలోని మాధవరం 1 పార్వతీపురం గ్రామంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు, నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకున్నామని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అలాంటి నేత మన ఏపీకి సీఎంగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని గత వైసీపీ పాలనలో ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అప్పటి ప్రభుత్వానికి దక్కుతుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అమలైపోతున్నాయని సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పై ఒక పత్రిక విషం కక్కుతూ తప్పుడు వార్తలు రాస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టి ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అప్పటి వైసిపి ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు వయసు పైబడిన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ మండల టిడిపి అధ్యక్షురాలు,కమాల్ బి టిడిపి యువనేత ప్రతాప్ నాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు చంద్రన్న పాలన పై ప్రజలు సంతృప్తి మళ్లీ సీఎంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ నాగూర్ వీరభద్రుడు సిద్ధవటంAP పి ఈశ్వర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా టిడిపి నేతలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మండలంలోని మాధవరం 1 పార్వతీపురం గ్రామంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు, నివాసంలో ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకున్నామని రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అలాంటి నేత మన ఏపీకి సీఎంగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని గత వైసీపీ పాలనలో ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అప్పటి ప్రభుత్వానికి దక్కుతుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అమలైపోతున్నాయని సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు టిడిపి రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు పై ఒక పత్రిక విషం కక్కుతూ తప్పుడు వార్తలు రాస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని అమరావతి రైతులపై తప్పుడు కేసులు పెట్టి ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత అప్పటి వైసిపి ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు వయసు పైబడిన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసులు నాయుడు సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ మండల టిడిపి అధ్యక్షురాలు,కమాల్ బి టిడిపి యువనేత ప్రతాప్ నాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- Post by Bondhu Suresh1
- Post by Daatha Foundation Trust1
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1