Shuru
Apke Nagar Ki App…
కోతుల బెడదతో ఇబ్బందులు జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్ లో కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆ కాలనీలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచే సాయి. అక్కడున్న తుకారాలలో ప్రవేశించి వస్తువులను చిందర వందరగా చేశాయి. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని రామ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్త చేశారు. అలాగే వినాయక్ నగర్ అంగడి బజార్ బస్టాండ్ ఏరియాలలో కూడా కోతుల బెడద ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
P.G.Murthy
కోతుల బెడదతో ఇబ్బందులు జన్నారం మండల కేంద్రంలోని రామ్ నగర్ లో కోతులు హల్చల్ చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఆ కాలనీలో కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచే సాయి. అక్కడున్న తుకారాలలో ప్రవేశించి వస్తువులను చిందర వందరగా చేశాయి. కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని రామ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్త చేశారు. అలాగే వినాయక్ నగర్ అంగడి బజార్ బస్టాండ్ ఏరియాలలో కూడా కోతుల బెడద ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు.... అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....1
- భారతీయ జనతా పార్టీ కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్ చోరీ ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుస్తుందని వెల్లడించారు.1
- పేదల పెన్నిధి రతన్ టాటా జయంతి నేడు....1
- హిందువుల గుండెలు పులకరించే పాట1
- Post by Dyesu1
- Post by మేకల మాల్యాద్రి1
- భారత్ మాత కి జై 🇮🇳1
- *కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ రోజు హుజూర్నగర్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు పార్టీ గుర్తున్న మూడు రంగుల జెండాను ఎగరవేసి పార్టీ ముఖ్య నాయకుల అందరితో కలిసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు*1
- చైనా అద్భుతం చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం 'టియాన్షాన్ షెంగ్లీ'ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 22.13KM పొడవున్న ఈ సొరంగాన్ని జిన్జియాంగ్ ప్రాంతంలోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాల మధ్య నిర్మించింది. దీంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా ఆ దేశ అధికారులు తెలిపారు.1