ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు ప్రారంభమైంది *తాడేపల్లి :* *కాకర్ల వెంకట్రామిరెడ్డి, APGEF ఛైర్మన్ కామెంట్స్..* సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు కానుకగా నన్ను డిస్మిస్ చేశారు ఏ సీఎం అయినా తమ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగులకు మేలు చేస్తారు కానీ చంద్రబాబు నాపై కక్ష కట్టి చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం మీద ఏ ఉద్యోగి సానుకూలంగా లేడు ఉద్యోగుల్లో తిరుగుబాటు ప్రారంభమైంది సరైన సమయంలో తగిన బుద్ది చెప్పటానికి రెడీగా ఉన్నారు ఇతర ఉద్యోగులను బెదిరించటానికే నాపై డిస్మిస్ చర్యలు తీసుకున్నారు నేను కడప జిల్లాలో నాలుగు డిపోలలో ఎన్నికల ప్రచారం చేసినట్టు అబద్దపు కారణం చూపారు కానీ ఆ డిపో మేనేజర్లు తమ దగ్గర ఎలాంటి ప్రచారం జరగలేదని రిపోర్టు ఇచ్చారు ఐనాసరే ఎలా డిస్మిస్ ఉత్తర్వులు ఇస్తారు? ఉద్యోగులల్లో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది వారు ఎలాంటి ఆందోళన చేయకుండా ఉండటానికే ఇలాంటి చర్య ఇది పూర్తిగా కక్షపూరిత చర్య 2014-19 మధ్య చంద్రబాబు ఉద్యోగులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు చేయించలేదా? ఢిల్లీలో ఉద్యోగులను పక్కన కూర్చో పెట్టుకుని మోడీని తిట్డించలేదా? మరి ఇది రాజకీయం కాదా? చంద్రబాబు తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన వారిపై ఎలాంటి తీసుకున్నారు? నామీద తీసుకున్న చర్యలకు నేనేమీ భయపడను ఇంకాస్త గట్టిగా పోరాడతాను గత ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసినందునే పొగిడాము ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏం చేసిందని పొగడాలి? పీఆర్సీ, ఐఆర్, సీపిఎస్ హామీల గురించి ఒక్కటైనా అమలు చేశారా? ఒకటో తేదీన కనీసం జీతాలైనా ఇస్తున్నారా? రెండు నెలల నుండి కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు ఇవ్వటం లేదు గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో మేలు చేసింది కాదని ఏ ఉద్యోగ సంఘం నేత అయినా చెప్పగలరా? కరోనా ఉన్నా గత ముఖ్యమంత్రి ఎంతో మేలు చేశారు హుదూత్ తుఫాను, అమరావతి నిర్మాణం పేరుతో హుండీలు పెట్టి ఈ ప్రభుత్వం వసూలు చేసింది అదే కరోనా సమస్య ఉన్నా గత సీఎం హుండీలు పెట్టలేదు, మాజేబులో డబ్బులు లాక్కోలేదు ఒక్క సంవత్సరంలో నే 80% హామీలను గత ప్రభుత్వం అమలు చేసింది గత ప్రభుత్వం వచ్చినప్పుడు, దిగిపోయే నాటికి జీతాలు ఎలా పెరిగాయో చూసుకోండి ఈ ప్రభుత్వం వచ్చాక ఏం మేలు జరిగిందో చెప్పాలి 2017 లో నేను పోటీ చేస్తుంటే చంద్రబాబు ఇంటికి పిలిచి బెదిరించారు నా మీద చంద్రబాబుకు ఎందుకంత కోపమో తెలియదు జగన్ కు వ్యతిరేకంగా చాలామంది మెసేజ్ లు పెట్టారు వారిపై కూడా కక్ష కడితే వారి ఉద్యోగాలు ఉంటాయా? గట్టిగా ప్రశ్నిస్తే డిస్మిస్ చర్యలు తీసుకుంటారా? నేను కచ్చితంగా న్యాయపోరాటం చేస్తా ఇతర ఉద్యోగ సంఘాల నేతలను కూడా బెదిరిస్తున్నారు ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు ప్రారంభమైంది ఒక్క పిలునిస్తే చాలామంది రోడ్డు మీదకు వస్తారు
ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు ప్రారంభమైంది *తాడేపల్లి :* *కాకర్ల వెంకట్రామిరెడ్డి, APGEF ఛైర్మన్ కామెంట్స్..* సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు కానుకగా నన్ను డిస్మిస్ చేశారు ఏ సీఎం అయినా తమ పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగులకు మేలు చేస్తారు కానీ చంద్రబాబు నాపై కక్ష కట్టి చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం మీద ఏ ఉద్యోగి సానుకూలంగా లేడు ఉద్యోగుల్లో తిరుగుబాటు ప్రారంభమైంది సరైన సమయంలో తగిన బుద్ది చెప్పటానికి రెడీగా ఉన్నారు ఇతర ఉద్యోగులను బెదిరించటానికే నాపై డిస్మిస్ చర్యలు తీసుకున్నారు నేను కడప జిల్లాలో నాలుగు డిపోలలో ఎన్నికల ప్రచారం చేసినట్టు అబద్దపు కారణం చూపారు కానీ ఆ డిపో మేనేజర్లు తమ దగ్గర ఎలాంటి ప్రచారం జరగలేదని రిపోర్టు ఇచ్చారు ఐనాసరే ఎలా డిస్మిస్ ఉత్తర్వులు ఇస్తారు? ఉద్యోగులల్లో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది వారు ఎలాంటి ఆందోళన చేయకుండా ఉండటానికే ఇలాంటి చర్య ఇది పూర్తిగా కక్షపూరిత చర్య 2014-19 మధ్య చంద్రబాబు ఉద్యోగులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ధర్నాలు చేయించలేదా? ఢిల్లీలో ఉద్యోగులను పక్కన కూర్చో పెట్టుకుని మోడీని తిట్డించలేదా? మరి ఇది రాజకీయం కాదా? చంద్రబాబు తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన వారిపై ఎలాంటి తీసుకున్నారు? నామీద తీసుకున్న చర్యలకు నేనేమీ భయపడను ఇంకాస్త గట్టిగా పోరాడతాను గత ప్రభుత్వం ఉద్యోగులకు మంచి చేసినందునే పొగిడాము ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏం చేసిందని పొగడాలి? పీఆర్సీ, ఐఆర్, సీపిఎస్ హామీల గురించి ఒక్కటైనా అమలు చేశారా? ఒకటో తేదీన కనీసం జీతాలైనా ఇస్తున్నారా? రెండు నెలల నుండి కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు ఇవ్వటం లేదు గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్నో మేలు చేసింది కాదని ఏ ఉద్యోగ సంఘం నేత అయినా చెప్పగలరా? కరోనా ఉన్నా గత ముఖ్యమంత్రి ఎంతో మేలు చేశారు హుదూత్ తుఫాను, అమరావతి నిర్మాణం పేరుతో హుండీలు పెట్టి ఈ ప్రభుత్వం వసూలు చేసింది అదే కరోనా సమస్య ఉన్నా గత సీఎం హుండీలు పెట్టలేదు, మాజేబులో డబ్బులు లాక్కోలేదు ఒక్క సంవత్సరంలో నే 80% హామీలను గత ప్రభుత్వం అమలు చేసింది గత ప్రభుత్వం వచ్చినప్పుడు, దిగిపోయే నాటికి జీతాలు ఎలా పెరిగాయో చూసుకోండి ఈ ప్రభుత్వం వచ్చాక ఏం మేలు జరిగిందో చెప్పాలి 2017 లో నేను పోటీ చేస్తుంటే చంద్రబాబు ఇంటికి పిలిచి బెదిరించారు నా మీద చంద్రబాబుకు ఎందుకంత కోపమో తెలియదు జగన్ కు వ్యతిరేకంగా చాలామంది మెసేజ్ లు పెట్టారు వారిపై కూడా కక్ష కడితే వారి ఉద్యోగాలు ఉంటాయా? గట్టిగా ప్రశ్నిస్తే డిస్మిస్ చర్యలు తీసుకుంటారా? నేను కచ్చితంగా న్యాయపోరాటం చేస్తా ఇతర ఉద్యోగ సంఘాల నేతలను కూడా బెదిరిస్తున్నారు ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు ప్రారంభమైంది ఒక్క పిలునిస్తే చాలామంది రోడ్డు మీదకు వస్తారు
- జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by V Ramarao1
- Post by Ramprasad islavath1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1