Shuru
Apke Nagar Ki App…
ధర్మవరం: పట్టణంలో పార్టీ ఈవెంట్స్, బర్త్డే వేడుకలు, పార్టీవేర్ డిజైన్స్, పార్టీ రూమ్స్ వంటి అన్ని సదుపాయాలు డ్రీమ్ ఆఫ్ హెవెన్ లో తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. వినూత్న డిజైన్స్, ఆకర్షణీయమైన అలంకరణలు, మరియు కస్టమర్లకు అనుకూలమైన ప్యాకేజీలతో ఈ సెంటర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. పుట్టినరోజులు, ప్రైవేట్ పార్టీలు వంటి అన్ని వేడుకలకు ఇది సరైన ఎంపిక [ డ్రీమ్ ఆఫ్ హెవెన్ ] contact : 8050848334
HI DHARMAVARAM
ధర్మవరం: పట్టణంలో పార్టీ ఈవెంట్స్, బర్త్డే వేడుకలు, పార్టీవేర్ డిజైన్స్, పార్టీ రూమ్స్ వంటి అన్ని సదుపాయాలు డ్రీమ్ ఆఫ్ హెవెన్ లో తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. వినూత్న డిజైన్స్, ఆకర్షణీయమైన అలంకరణలు, మరియు కస్టమర్లకు అనుకూలమైన ప్యాకేజీలతో ఈ సెంటర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. పుట్టినరోజులు, ప్రైవేట్ పార్టీలు వంటి అన్ని వేడుకలకు ఇది సరైన ఎంపిక [ డ్రీమ్ ఆఫ్ హెవెన్ ] contact : 8050848334
More news from Annamayya and nearby areas
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi1
- జై హొ సనాతన ధర్మం3
- Post by Ravi Poreddy1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1