Shuru
Apke Nagar Ki App…
సెప్టెంబర్ ఐదు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ రమేష్ జన్నారం ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో మూడవ దశ ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ కోరారు. ఆయా కళాశాలలో, 3వ దశ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు, అర్హులైన విద్యార్థులు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 5వ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.గతంలో దరఖాస్తు చేసుకుని సీటు రాని విద్యార్థులు నేరుగా ఇంటర్వ్యూలకు కావచ్చని ప్రిన్సిపాల్ కోరారు.
P.G. Murthy
సెప్టెంబర్ ఐదు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ రమేష్ జన్నారం ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలలో మూడవ దశ ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ కోరారు. ఆయా కళాశాలలో, 3వ దశ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు, అర్హులైన విద్యార్థులు ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 5వ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.గతంలో దరఖాస్తు చేసుకుని సీటు రాని విద్యార్థులు నేరుగా ఇంటర్వ్యూలకు కావచ్చని ప్రిన్సిపాల్ కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- స్వగ్రామాలకు బయలుదేరిన మహిళలు, బస్టాండులలో ప్రయాణికుల సందడి మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయింది. రక్షాబంధన్ పురస్కరించుకొని శుక్రవారం రాత్రి లక్షెట్టిపేట, జన్నారం. ఆర్టీసీ బస్టాండ్లు మహిళా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వం బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. అదనపు బస్సులు లేకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బస్సులు నడపాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.1
- *కుక్క కాటుకు ఇద్దరు.. ఆసుపత్రిలో చికిత్స* *కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.. బాధితులను పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర*1
- సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు రోడ్డు పైన వంట వారు కార్యక్రమం నిర్వహించిన కార్మిక సంఘాల JAC నాయకులు సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు రోడ్డు మీదా వంటావార్పు కార్యక్రమం...... స్థానిక ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి జెకె యజమాన్యానికి కనువిప్పు జరగాలని నిరసన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది...... నాయకులారా మా గోడు వినండి మా సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టండి. సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని రిలే నిరాహార దీక్షలు పర్మనెంట్ కార్మికుల సహకారంతో 100 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, బిజెపి పార్టీ నుండి ఎన్నికైన సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు గారికి, స్థానిక ఎమ్మెల్సీ దండేవిటల్ గారికి, సిర్పూర్ పేపర్ మిల్లును పున ప్రారంభించిన JK యజమాన్యానికి మొద్దు నిద్ర వీడి కార్మిక ఆకాంక్షలను నెరవేర్చడానికి కనువిప్పు జరగాలని ఎస్పిఎం గేటు ముందు రోడ్డుపైన కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎస్పియం పరమాణుడి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యక్షంగా వంట వార్పు చేసి అండి వడ్డించడం కార్యక్రమాన్ని నిరసన గా విజయవంతం చేయడం జరిగింది వంటావార్పు కార్యక్రమంలో జేఏసీ నాయకులు వివిధ కార్మిక సంఘాల కార్యకర్తలు ఎస్పీఎం పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.....4
- మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ లొ ప్రారంభమైన ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియ. అయోమయ పరిస్థితిలో ఓటర్లు. నోటీస్ ఇచ్చిన సమయ గడువులో ఆధారాలు సమర్పించాలని తెలిపిన కమిషనర్ గోపు గంగాధర్.1
- హలో విద్యార్థి చలో హైదరాబాద్ అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.. సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది.. అధ్యక్షులుగా గుడిసె సందీప్ అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..1
- Germany is rethinking its place in a rapidly changing world, from defence and energy to its dependence on China and its relationships with Europe and the US. And in that rethink, India is moving from the margins to the centre. Berlin’s “Focus on India” strategy calls India its most important partner in the region. Chancellor Friedrich Merz’s January 2026 visit to India further strengthened this shift, with both sides discussing deeper defence cooperation and joint weapons production. From a strategic partnership to defence manufacturing and a potential mega submarine deal, India and Germany are taking their relationship to a new level. • Watch as German MP and CDU/CSU foreign policy spokesperson Jürgen Hardt sheds light on the growing strategic ties between India and Germany. 🇮🇳🇩🇪1
- లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1