logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయాధికారి విద్యాధరి తెలిపారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, జిరాక్స్‌లతో ఈ నెల 13లోపు స్థానిక రైతు వేదికలో ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు ఉంటేనే అర్హులన్నారు. గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకొని వారు మాత్రమే అప్లై చేయాలని విద్యాధరి స్పష్టం చేశారు.

on 11 August
user_Ram Thotapally
Ram Thotapally
Local News Reporter Ranga Reddy, Telangana•
on 11 August
4fee6fd7-e929-47d8-9f66-561711f70ab3

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయాధికారి విద్యాధరి తెలిపారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, జిరాక్స్‌లతో ఈ నెల 13లోపు స్థానిక రైతు వేదికలో ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు ఉంటేనే అర్హులన్నారు. గతంలో రైతు బీమాకు దరఖాస్తు చేసుకొని వారు మాత్రమే అప్లై చేయాలని విద్యాధరి స్పష్టం చేశారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు
    1
    నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    22 hrs ago
  • నల్గొండ బీజేపీ ఆఫీసులో నేతల కొట్లాట.. నల్గొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఇటీవల కొత్తగా చేరిన వారితో ఏర్పడ్డ వాకివాదంతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ తేడానంత అయోమయంలో పడింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సీనియర్ నేత బీసీ నాయకుడు పిల్లి రామరాజుకు మధ్య ఈ వివాదం జరగడంతో ఇది అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరిగిన పోరుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ రాష్ట్ర అధిష్టానం వద్దకు చేరింది దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
    1
    నల్గొండ బీజేపీ ఆఫీసులో నేతల కొట్లాట..
నల్గొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఇటీవల కొత్తగా చేరిన వారితో ఏర్పడ్డ వాకివాదంతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ తేడానంత అయోమయంలో పడింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సీనియర్ నేత బీసీ నాయకుడు పిల్లి రామరాజుకు మధ్య ఈ వివాదం జరగడంతో ఇది అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరిగిన పోరుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ రాష్ట్ర అధిష్టానం వద్దకు చేరింది దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    13 min ago
  • *ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ బాగోతం* శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్....రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నత అధికారిమీద చేయి వేస్తే విధులనుండి తొలగించారా???? చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ గత రాత్రి చీరాల సెంటర్ లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐ ని మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవటం జరిగింది డ్యూటీ లో ఉన్న పోలీస్ ను కొడితే అదీ మద్యం మత్తులో కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అని వినికిడి సామాన్య ప్రజలు పోలీస్ మీద చేయి వేస్తే చట్ట పరంగా ఎటువంటి చర్యలు వుంటాయో అలాగే ఆ పోలీస్ మీద తీసుకున్నారా???? పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
    1
    *ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ బాగోతం*
శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్....రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నత అధికారిమీద చేయి వేస్తే విధులనుండి తొలగించారా????
చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ 
గత రాత్రి చీరాల సెంటర్ లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐ ని మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవటం జరిగింది
డ్యూటీ లో ఉన్న పోలీస్ ను కొడితే అదీ మద్యం మత్తులో కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అని వినికిడి 
సామాన్య ప్రజలు పోలీస్ మీద చేయి వేస్తే చట్ట పరంగా ఎటువంటి చర్యలు వుంటాయో అలాగే ఆ పోలీస్ మీద తీసుకున్నారా???? 
పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
    user_User7105
    User7105
    Citizen Reporter Srisailam, Nandyal•
    9 hrs ago
  • హిందువుల గుండెలు పులకరించే పాట
    1
    హిందువుల గుండెలు పులకరించే పాట
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    Journalist Rolla, Sri Sathya Sai•
    1 hr ago
  • చైనా అద్భుతం చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం 'టియాన్షాన్ షెంగ్లీ'ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 22.13KM పొడవున్న ఈ సొరంగాన్ని జిన్జియాంగ్ ప్రాంతంలోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాల మధ్య నిర్మించింది. దీంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా ఆ దేశ అధికారులు తెలిపారు.
    1
    చైనా అద్భుతం 
చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్వే సొరంగం 'టియాన్షాన్ షెంగ్లీ'ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 22.13KM పొడవున్న ఈ సొరంగాన్ని జిన్జియాంగ్ ప్రాంతంలోని సెంట్రల్ టియాన్షాన్ పర్వతాల మధ్య నిర్మించింది. దీంతో గతంలో సుమారు ఏడు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుంది. దీనిని ఇంజినీరింగ్ అద్భుతంగా ఆ దేశ అధికారులు తెలిపారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజం తిరుపతి స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మధుసూదన్ గారు మాట్లాడుతూ—ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన, ప్రజల జీవన ప్రమాణాల పెంపు దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
    1
    అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజం
తిరుపతి స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మధుసూదన్ గారు మాట్లాడుతూ—ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన, ప్రజల జీవన ప్రమాణాల పెంపు దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    3 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.