ఓటమి గెలుపుకి తొలిమెట్టు మాత్రమే – విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దు. తిరుపతి, ఏప్రిల్15 (ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ వ్యవస్థాపకులు పొన్నా రవికుమార్ మాట్లాడుతూ, పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లుగా భావించకూడదని విద్యార్థులకు హితవు పలికారు. ఇటీవల వెలువడిన పరీక్ష ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఎవరూ నిరుత్సాహానికి గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పరీక్షలు జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఒకసారి విఫలమైనా, మరలా ప్రయత్నించి విజయం సాధించడం సాధ్యమే. ఫెయిల్యూర్ అనేది గెలుపుకు మొదటి మెట్టుగా భావించాలి” అని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా సూచనలు చేస్తూ, పిల్లలు పరీక్షల్లో విఫలమైనప్పుడు వారిని మందలించడం, తిట్టడం వంటి చర్యలు చేయకూడదన్నారు. “పరీక్షలు మళ్లీ రాసుకోవచ్చు.. నీ వెనుక మేమున్నాం” అనే భరోసా పిల్లలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రిపై ఉందని ఆయన చెప్పారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే విద్యార్థులు మానసిక ఒత్తిడిని సులభంగా అధిగమిస్తారని తెలిపారు.జీవితంలో మార్కుల కంటే ప్రాణం, భవిష్యత్తు ఎంతో విలువైనవని గుర్తుచేస్తూ, కేవలం ఒక పరీక్ష ఫలితం మనిషి ప్రతిభను లేదా భవిష్యత్తును నిర్ణయించలేదని అన్నారు. పట్టుదలతో శ్రమిస్తే తదుపరి ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.చివరిగా, విద్యార్థులు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పొన్నా రవికుమార్ విజ్ఞప్తి చేశారు.
ఓటమి గెలుపుకి తొలిమెట్టు మాత్రమే – విద్యార్థులు ధైర్యం కోల్పోవద్దు. తిరుపతి, ఏప్రిల్15 (ఆర్టిఐ) ఫైట్ ఫర్ సోషల్ జస్టిస్ వ్యవస్థాపకులు పొన్నా రవికుమార్ మాట్లాడుతూ, పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్లుగా భావించకూడదని విద్యార్థులకు హితవు పలికారు. ఇటీవల వెలువడిన పరీక్ష ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు ఎవరూ నిరుత్సాహానికి గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పరీక్షలు జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఒకసారి విఫలమైనా, మరలా ప్రయత్నించి విజయం సాధించడం సాధ్యమే. ఫెయిల్యూర్ అనేది గెలుపుకు మొదటి మెట్టుగా భావించాలి” అని పేర్కొన్నారు. అలాగే తల్లిదండ్రులకు కూడా సూచనలు చేస్తూ, పిల్లలు పరీక్షల్లో విఫలమైనప్పుడు వారిని మందలించడం, తిట్టడం వంటి చర్యలు చేయకూడదన్నారు. “పరీక్షలు మళ్లీ రాసుకోవచ్చు.. నీ వెనుక మేమున్నాం” అనే భరోసా పిల్లలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రిపై ఉందని ఆయన చెప్పారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే విద్యార్థులు మానసిక ఒత్తిడిని సులభంగా అధిగమిస్తారని తెలిపారు.జీవితంలో మార్కుల కంటే ప్రాణం, భవిష్యత్తు ఎంతో విలువైనవని గుర్తుచేస్తూ, కేవలం ఒక పరీక్ష ఫలితం మనిషి ప్రతిభను లేదా భవిష్యత్తును నిర్ణయించలేదని అన్నారు. పట్టుదలతో శ్రమిస్తే తదుపరి ప్రయత్నంలో తప్పకుండా విజయం సాధించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.చివరిగా, విద్యార్థులు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పొన్నా రవికుమార్ విజ్ఞప్తి చేశారు.
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి1
- 💐✌️తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐2
- Post by Bondhu Suresh1
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టిడిపి విధానం - కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు. - మలి విడతగా నేడు 67 అన్న క్యాంటీన్ల ప్రారంభం. - అన్న క్యాంటీన్లు రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. - గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసింది. - కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాది అని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన కూడు, గూడు, గుడ్డ నినాదమే నేడు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్ఫూర్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని గతంలో చాలా బాధపడేదానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల నుంచి ఆసుపత్రి పనుల కోసం, ఇతర అవసరాల కోసం కోవూరు వచ్చే పేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవలో ముందుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.4
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1