Shuru
Apke Nagar Ki App…
పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంగళవారం సాయంకాలం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి మహా మంగళహారతులు సమర్పించారు అనంతరం మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
V.V.V
పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మంగళవారం సాయంకాలం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి మహా మంగళహారతులు సమర్పించారు అనంతరం మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
More news from Tirupati and nearby areas
- Post by Omnamashivaya S1
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by KLakshmi Devi2
- Post by Nagesh Thalari3
- Post by Madhavpatil Jadav2
- Post by Ravi Poreddy1
- మీరు ఇది చూశారా?1
- స్వామియే శరణమయ్యప్ప...1