Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరి పై ఉందని ఉపముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu చెప్పారు. #Singareni బొగ్గుగని కార్మికుల వార్షిక బోనస్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ లాభాలలో కార్మికుల వాటా పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. #SingareniWorkers Telangana CMO
Ramesh Manigiri
ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరి పై ఉందని ఉపముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu చెప్పారు. #Singareni బొగ్గుగని కార్మికుల వార్షిక బోనస్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ లాభాలలో కార్మికుల వాటా పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. #SingareniWorkers Telangana CMO