కే.వి.కే. లో డెమో యూనిట్స్ను సందర్శించిన విద్యార్థినీ విద్యార్థులు ఘంటసాల : మండల కేంద్రమైన ఘంటసాలలో, కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో బిఎస్సి వ్యవసాయ విద్యనభ్యసిస్తున్న 4 వ సం "విద్యార్ధిని విద్యార్దులు విద్యా ప్రణాళిక లో భాగంగా ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంను సందర్శించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా డి. సుధారాణి కే వి కే విధుల వివరాలు, పనితీరు, కేంద్రంలో జరుగుతున్న వరి మినుము విత్తన ఉత్పత్తి గురించి, శిక్షణా, క్షేత్ర స్థాయి పరిశోధనలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల తెలియచేశారు. కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన డెమో యూనిట్స్, షేడ్ నెట్ లో మొక్కల పెంపకం, న్యూట్రి గార్డెన్, కోళ్ల పెంపకం, మేకల పెంపకం, పాడి పెంపకం, భూసార పరీక్ష కేంద్రం, జీవ నియంత్రణ ప్రయోగశాల సందర్శించారు. కేవికే శాస్త్రవేత్తలు డా. మంజువాణి, డా. వెంకటలక్ష్మి, డా.రేవతి, శ్రీ యశ్వంత్ కుమార్, డా. నవీన్, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
కే.వి.కే. లో డెమో యూనిట్స్ను సందర్శించిన విద్యార్థినీ విద్యార్థులు ఘంటసాల : మండల కేంద్రమైన ఘంటసాలలో, కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో బిఎస్సి వ్యవసాయ విద్యనభ్యసిస్తున్న 4 వ సం "విద్యార్ధిని విద్యార్దులు విద్యా ప్రణాళిక లో భాగంగా ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రంను సందర్శించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా డి. సుధారాణి కే వి కే విధుల వివరాలు, పనితీరు, కేంద్రంలో జరుగుతున్న వరి మినుము విత్తన ఉత్పత్తి గురించి, శిక్షణా, క్షేత్ర స్థాయి పరిశోధనలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల తెలియచేశారు. కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన డెమో యూనిట్స్, షేడ్ నెట్ లో మొక్కల పెంపకం, న్యూట్రి గార్డెన్, కోళ్ల పెంపకం, మేకల పెంపకం, పాడి పెంపకం, భూసార పరీక్ష కేంద్రం, జీవ నియంత్రణ ప్రయోగశాల సందర్శించారు. కేవికే శాస్త్రవేత్తలు డా. మంజువాణి, డా. వెంకటలక్ష్మి, డా.రేవతి, శ్రీ యశ్వంత్ కుమార్, డా. నవీన్, విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
- భారత దేశంలో నీ హిందువులు మారక పోతే మీకు ఇదే గతి పడుతుంది జాగృతం కండి హిందువులారా జాగృతం కండి హిందువులారా జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి దహనం చేసిన ఘటన పై నేపాల్ హిందువులు తీవ్రంగా ఖండిస్తు నిరసనలు చేశారు మన భారత దేశంలో ఉన్న సెక్యులర్ హిందువులు సెక్యులర్ చెక్కగాళ్లు నోళ్ళు మూసుకుని ఉన్నారు జై శ్రీ రామ్ అని అంటే మతోన్మాదులు అనే వాళ్ళు ఒక హిందువుని అతి కిరాతకంగా చంపి అల్లా హొ అక్బర్ అని అంటుంటే ఈ సెక్యులర్ చెక్క గాళ్లకు మతోన్మాదం అనిపించడం లేదా.... ఆలోచించండి నా భారత దేశంలో ఉన్న హిందువులారా2
- ఘనంగా ఆరట్టు ఉత్సవం జన్నారం మండల కేంద్రంలో అయ్యప్ప దీక్షాపరులు అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం వారు జన్నారంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉన్న మూల విగ్రహాలను బాదంపల్లి గోదావరి తీరానికి తీసుకువెళ్లి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప భక్తి పాటలు మధ్య మూల విగ్రహాలకు శోభాయాత్ర నిర్వహించి దేవాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో గోదావరి తీరంతో పాటు దేవాలయం ఆవరణలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణ సంతరించుకుంది.1
- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1