Shuru
Apke Nagar Ki App…
ఘనంగా శివాలయం ప్రారంభోత్సవం దండేపల్లి మండలంలోని వెలగనూరు గ్రామంలో శివాలయ దేవస్థానం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం వేద పండితులు దేవాలయం ఆవరణలో వివిధ హోమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి శివాలయంలోని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో దేవాలయంతో పాటు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
P.G.Murthy
ఘనంగా శివాలయం ప్రారంభోత్సవం దండేపల్లి మండలంలోని వెలగనూరు గ్రామంలో శివాలయ దేవస్థానం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం వేద పండితులు దేవాలయం ఆవరణలో వివిధ హోమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి శివాలయంలోని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో దేవాలయంతో పాటు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
More news from Adilabad and nearby areas
- Post by Shivarathire venkati3
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం మేరా భారత్ మహాన్ 🇮🇳1
- Post by KLakshmi Devi2
- Post by User85021
- Post by Dr.Gangu Manmadharao1
- గ్రామీణ కూలీల కడుపు కొట్టే బిల్లును రద్దు చేయాలి. పలమనేరు డిసెంబర్ 22( ప్రజా ప్రతిభ) గ్రామీణ ప్రాంత కూలీల కడుపు కొట్టే కొత్త ఉపాధి హామీ బిల్లును వెంటనే రద్దుచేసి యధాతధంగా కూలీలకు ఉపాధి కల్పించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి .మునిరత్నం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ సోమరాజు, మహిళా నాయకులు, సరస్వతి,రత్నమ్మ ,వాణి, డిమాండ్ చేశారు. అందులో భాగంగా సోమ వారం పలమనేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు రాజా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు వివిధ రకాల ఉపాధి పనులు దక్కడంతో పాటు మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో నిత్యం కూలి పనులు చేసే వారికి జీవనాడిగా నిలిచిందన్నారు. ఇజిఎస్ పథకం తో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, రైతులు, ప్రభుత్వ సముదాయాలు కోసం నిధులు ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూలీలు కడుపు కొట్టడానికి ఈజీఎస్ పేరు మార్చడానికి ఇన్ని రోజులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు కల్పించలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి ఆర్ ఏ ఎం జి పథకం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ప్రయత్నించిందని విమర్శించారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లు ద్వారా పేదలకు ఉపాధి కరువవుతుందని ఆఖరకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి కొత్తగా తీసుకొచ్చిన బిల్లును రద్దుచేసి పాత స్కీమ్ విధానాన్ని అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమానుల్లా, నారాయణ శెట్టి, శాంతమ్మ, ఆనంద, గుర్రం సుబ్రహ్మణ్యం, మంజునాథ్, రమణ, గంగిరెడ్డి, సుర శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.1
- ఖర్మ ఇలా తిరిగి వచ్చింది "15"పదిహేను నిమిషాల టైమ్ ఇస్తే హిందువులను లేపేస్త అన్న మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు "15" నిముషాలు భజరంగ్ భళి కి భజన చేయించిన బిజెపి.... జై శ్రీ రామ్1
- హిజాబ్ మాటున బుర్ఖా హిజాబ్ మాటున హిందువులకు ఎంత ప్రమాదమో చూడండి ఈ దృశ్యాలు సెక్యులర్ ముసుగులో ఉన్న సెక్యులర్ వాదుల కు కనబడదు అందుకే మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు.... జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1