Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమం.... కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ పేర్కొన్నారు. వృక్షశాస్త్రం మరియు NSS యూనిట్ 1&2 సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటరు.సరైన సమయంలో వర్షాలు పడాలన్న,వాతావరణం సమతుల్యం ఉండాలన్న మొక్కలు నాటి కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ అక్షర విజేత న్యూస్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమం.... కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టిందని కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ పేర్కొన్నారు. వృక్షశాస్త్రం మరియు NSS యూనిట్ 1&2 సంయుక్తంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటరు.సరైన సమయంలో వర్షాలు పడాలన్న,వాతావరణం సమతుల్యం ఉండాలన్న మొక్కలు నాటి కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- *📍హైదరాబాద్లో డ్రగ్స్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.* మాదకద్రవ్యాల నిరోధానికి H-New విభాగాన్ని మరింతంగా బలోపేతం చేస్తున్నాం. జోన్కు ఒకటి చొప్పున 7 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.1
- శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం, అనంతపురం1
- మోటివేషన్1
- అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజం తిరుపతి స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మధుసూదన్ గారు మాట్లాడుతూ—ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన, ప్రజల జీవన ప్రమాణాల పెంపు దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.1
- Post by Dr.Gangu Manmadharao1
- కుక్కల గుంపులతో హడాలెత్తుతున్న పట్టణ ప్రజలు టెక్కలి పట్టణంలో ఈ మధ్యకాలంలో రహదారులపై జనసంచారతీతంగా కుక్కల గుంపులు ఎక్కువగా తిరగడంతో చిన్నపిల్లలు అటుగా తిరిగే వాహనదారులు భయాందోళన గురవుతున్నారు దీనిపై ఇకనైనా అధికారులు స్పందించి ఇది హరికట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ గారికి మద్దతు గా అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా బిసి వ్యతిరేకులను పార్టీ నుండి ఉద్వాసన పలకాలని యాదవ సంఘాల JAC వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు1
- భారత్ మాత కి జై 🇮🇳 మల్కాజ్ గిరి నేరేడు మెట్ వినాయక నగర్ చౌరస్తా లో బాంగ్లాదేశ్ లో హిందువులను కిరాతకంగా చంపుతున్న జిహాదీలకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ రాక్షసత్వం పై వ్యతిరేకంగా హిందువులను జాగృతం చేయడానికి విశ్వహింద్ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం నిరసన కార్యక్రమం చేసి బాంగ్లాదేశ్ జిహాదీల దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది4
- భారత్ మాత కి జై 🇮🇳 భారత వీర సైనికులారా వందనం పాదాబి వందనం జై జవాన్1