Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం లో విద్యార్థులకు నులిపురుగుల మాత్రల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఎర్రనేల కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి RDO వసంత్ బాబు, MRO భాస్కర్, మున్సిపల్ ఛైర్పర్సన్ తలారి గౌతమి సోమశేఖర్, కమిషనర్ వంశీకృష్ణ హాజరై విద్యార్థులకు మాత్రలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ కోరారు.
M vinod kumar
కళ్యాణదుర్గం లో విద్యార్థులకు నులిపురుగుల మాత్రల పంపిణీ మున్సిపల్ చైర్ పర్సన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ఎర్రనేల కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి RDO వసంత్ బాబు, MRO భాస్కర్, మున్సిపల్ ఛైర్పర్సన్ తలారి గౌతమి సోమశేఖర్, కమిషనర్ వంశీకృష్ణ హాజరై విద్యార్థులకు మాత్రలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చింతల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- కాలువలో తీసిన డ్రైనేజీ చెత్తను తరలించండి ..! గుత్తి మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలవలో చెత్తాచెదారాన్ని బయటకి తీశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా రోడ్డుపై ఉన్న చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పాదచారులు, వాహనాదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని అధికారులను పాదచారులు విన్నవించారు.1
- మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..1
- కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.1
- Post by MAA PUNGANUR NEWS1
- బద్వేలు :న్యాయవాది మల్లారపు దామోదరం వినతి బద్వేలు మండలంలోని అనంతరాజపురం లక్ష్మీ పాలెం గ్రామంలో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నది గ్రామంలో ఉన్న వీధులలో చాలామంది బాత్రూం నీళ్లు రోడ్డుపైకి వదులుతున్నారు. చాలామందికి చెప్పిన వారు వినిపించుకోవడం లేదుఅని అంటున్నారు. గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్లాలంటే రోడ్డుపై నుంచి ఉన్న నాలుగు వీధుల లో ఏదో ఒక వీధిలో భక్తులు ఆలయానికి వెళ్తుంటారు. ప్రతిరోజు రోడ్డుపై నీళ్లు పాడుతున్నందున రోడ్డు బంక పట్టి కాలు పెడితే జారిపడే పరిస్థితి ఉన్నది. మరో 10 రోజుల్లో గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కువ మంది భక్తులు ఈ నాలుగు వీధుల గుండా రాకపోకలు సాగిస్తారు .గ్రామంలో బుచ్చం గారి వీధి, కుమ్మరి వీధి ,యామయ్య గారి వీధి, ఆనుగొంది వారి వీధి ఈ నాలుగు వీధుల్లో నిత్యము రోడ్డుపై నీళ్లు పాడుతుంటాయి సచివాలయ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు అందువలన జిల్లా కలెక్టర్కు ,బద్వేలు ఎంపీడీవోకు, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారికి, అనంతరాజపురం గ్రామపంచాయతీ కార్యదర్శి వినతి పత్రాలు నా ద్వారా పంపించాను అన్ని అన్నారు.ఈ విషయము జర్నలిస్టు మీ పత్రికలలో వేసి గ్రామంలో అపరిశుభ్రత లేకుండా అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని అనంతరాజపురం వాసి న్యాయవాది మల్లారపు దామోదర్ కోరుతున్నారు.1
- చిత్తూరు జిల్లా: కుప్పం.. న్యూస్.. కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రెస్ మీట్. బిల్ గేట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ చింతామోహన్. రాష్ట్రానికి వచ్చిన బిల్ గేట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్కు కానీ కుప్పానికి గాని ఏంటి లాభం? రాష్ట్రానికి ఏమీ లాభం లేదు ముఖ్యంగా మూడు అంశాలు ప్రస్తానవ కొరకు ప్రెస్ మీట్. 1. బిల్ గేట్స్, కుప్పం అభివృద్ధి.? 2. RTC బస్టాండ్,విమానాశ్రయాలు? రాష్ట్ర బడ్జెట్,obc,sc,st ల స్థితి గతులు , విద్య, ఆరోగ్యం? బిల్ గేట్స్ RTGS పై చర్చ కు వచ్చారు, RTGS కొరకు డబ్బు ఎవరి దగ్గర ఉందో తెలియదు. ఉన్న తెలివి తేటలుకు అగచాట్లు పడుతుంటే? కృత్రిమ మేధస్సు AI ఎక్కడినుంచి వస్తుందో ?1
- గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో బండ్ల క్రిష్ణా మోహన్ రెడ్డి వర్గం మున్సిపల్ చైర్మెన్ వైస్ చైర్మన్ పీఠన్ని కైవసం వేసుకున్న సందర్భంగా పాతపాలెం గ్రామంలో బాణా సంచా కాల్చి సంబరం చేస్తున్న గ్రామ నాయకులు1