అనంతపురంలో ప్రజాసైన్యం ఆర్గనైజేషన్ ఆవిర్భావం – పేదలకు కూల్ వాటర్ బాటిళ్ల పంపిణీ అధ్యక్ష న్యూస్ అనంతపురం ఏప్రిల్ 21: అనంతపురం నగరంలో “ప్రజాసైన్యం ఆర్గనైజేషన్” నూతనంగా ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ కార్యక్రమం సందర్భంగా రాత్రి వేళల్లో సాయిబాబా గుడి, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పేదలు, నిరాశ్రయులకు కూల్ వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు అతిథులుగా హాజరయ్యారు. ఐఎంఎం మహబూబ్ బాషా, ముక్తియార్ అమ్మ ఆర్గనైజేషన్కు చెందిన జాకీర్, టిప్పు సుల్తాన్, సాదిక్, డాన్ బాబా వలి, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఎం మహబూబ్ బాషా మాట్లాడుతూ, అనంతపురం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే ధైర్యం ఉన్నవారే నిజమైన ప్రజాసేవకులని, అలా ప్రశ్నించే స్వరాలు పెరిగినప్పుడే అన్యాయం అంతమై న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ, పేదల సంక్షేమం మరియు ప్రజాసేవ లక్ష్యాలతో ప్రజాసైన్యం ఆర్గనైజేషన్ స్థాపించబడిందని నిర్వాహకులు తెలిపారు. యువత ప్రజా సంఘాల ద్వారా ముందుకు వచ్చి, మంచి మార్గాన్ని ఎంచుకొని సమాజ సేవలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
అనంతపురంలో ప్రజాసైన్యం ఆర్గనైజేషన్ ఆవిర్భావం – పేదలకు కూల్ వాటర్ బాటిళ్ల పంపిణీ అధ్యక్ష న్యూస్ అనంతపురం ఏప్రిల్ 21: అనంతపురం నగరంలో “ప్రజాసైన్యం ఆర్గనైజేషన్” నూతనంగా ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ కార్యక్రమం సందర్భంగా రాత్రి వేళల్లో సాయిబాబా గుడి, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పేదలు, నిరాశ్రయులకు కూల్ వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు అతిథులుగా హాజరయ్యారు. ఐఎంఎం మహబూబ్ బాషా, ముక్తియార్ అమ్మ ఆర్గనైజేషన్కు చెందిన జాకీర్, టిప్పు సుల్తాన్, సాదిక్, డాన్ బాబా వలి, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఎం మహబూబ్ బాషా మాట్లాడుతూ, అనంతపురం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే ధైర్యం ఉన్నవారే నిజమైన ప్రజాసేవకులని, అలా ప్రశ్నించే స్వరాలు పెరిగినప్పుడే అన్యాయం అంతమై న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ, పేదల సంక్షేమం మరియు ప్రజాసేవ లక్ష్యాలతో ప్రజాసైన్యం ఆర్గనైజేషన్ స్థాపించబడిందని నిర్వాహకులు తెలిపారు. యువత ప్రజా సంఘాల ద్వారా ముందుకు వచ్చి, మంచి మార్గాన్ని ఎంచుకొని సమాజ సేవలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
- hi2
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1
- ప్రెస్ నోట్ ఆరు సంవత్సరముల పాపకు గుండెల్లో రంద్రం దీర్ఘకాలిక సమస్య పి ఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి రావడంతో తక్షణం స్పందించి బాధితులు సొంత గ్రామానికి వెళ్లి పాప గుండె ఆపరేషన్ కై పాప తల్లికి ధైర్యం కౌన్సిలింగ్ ఇస్తున్న రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య P N YNADI MAHANADU కందమూరు ఎస్టి యానాది కాలని నెల్లూరు రూరల్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్1
- Post by T. Raja simha1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- అన్నా క్యాంటీన్కు లక్ష రూపాయల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే1
- hi1
- బడి పిలుస్తోంది కార్యక్రమం లో భాగంగా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.1