హాజీపూర్ సర్పంచిమరియు వైద్యాధికారి డాక్టర్ లహరి తో కలిసి ప్రారంభించిన వైద్య శిబిరము మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత గారి ఆదేశానుసారము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాజీపూర్ లో ఈరోజు ప్రత్యేక వైద్య నిపుణులు 8 మంది వైద్యులచే స్పెషలిస్ట్ వైద్య శిబిరమును ప్రారంభించిన గౌరవనీయులైన హాజీపూర్ సర్పంచి గారు శ్రీమతి మాధవరపు శ్రీలత రామారావు గారు వైద్యాధికారి డాక్టర్ లహరి తో కలిసి ప్రారంభించడం జరిగినది ఈ శిబిరంను జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ సందర్శించి తగు సూచనలు ఇవ్వడం జరిగినది స్పెషలిస్ట్ వైద్య శిబిరంలో డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ షబ్బీర్ అహ్మద్ డాక్టర్ కీర్తి డాక్టర్ విక్రమ్ డాక్టర్ ప్రతాప్ డాక్టర్ శిల్ప మరియు ముఖ్యంగా పిల్లల వైద్య నిపుణులు ఎముకలు కంటికి సంబంధించిన పంటికి సంబంధించిన వైద్యులు జనరల్ ఫిజీషియన్ మరియు ప్రసూతి వైద్య నిపుణులు స్పెషలిస్ట్ వైద్య సేవలను అందించడానికి చిన్న పిల్లల వైద్య నిపుణులు ఈ శిబిరంలో వైద్య సేవలను అందించినారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిబిరములలో మాతా శిశు సంరక్షణ టీకాలు 14 సంవత్సరముల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం అదేవిధంగా అసంక్రమణ వ్యాధులు బిపి షుగర్ క్యాన్సర్ల నిర్ధారణ చికిత్సలు వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు సంక్రమణ వ్యాధులు కీటక జనిత వ్యాధులైన దోమల ద్వారా వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటివి ప్రబలకుండా చర్యలు చేపట్టడం గ్రామపంచాయతీ సహకారంతో చర్యలు చేపట్టడం అదేవిధంగా 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ అసంక్రమణ వ్యాధుల గురించి పరీక్షలు చేయడము కంటికి సంబంధించిన పరీక్షలు మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు చేయ వ్యాధి నియంత్రణలో క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించడము మందులు అవగాహన కలిగించడం పౌష్టికారాన్ని అందించడము ఆర్ బి ఎస్ కే వైద్యుల ద్వారా ప్రతి పాఠశాలలో పరీక్షలు చేయడము అదేవిధంగా బోర్డు పరీక్షలు ముందు ఉన్నందున మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిగించడం దీనికోసం టెలీమానస్ 1 4 4 1 6 కౌన్సిలింగ్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించడము చేయాలని కోరడమైనది ఎలాంటి భయభ్రాంతులు లేకుండా పరీక్షలు రాయాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ వైద్యాధికారి డాక్టర్ లహరి మరియు సిహెచ్ఓ లింగారెడ్డి రఘుపతి సుప్రవేజర్లు ఆశ ఆరోగ్య కార్యకర్తలు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆరోగ్య సిబ్బంది సత్యం సూపర్వైజర్ పద్మ మార్తా మరియు ఆశ ఆరోగ్య కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలకు ఎంతో లాభదాయకమని స్థానిక సర్పంచ్ తెలియజేసినారు
హాజీపూర్ సర్పంచిమరియు వైద్యాధికారి డాక్టర్ లహరి తో కలిసి ప్రారంభించిన వైద్య శిబిరము మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత గారి ఆదేశానుసారము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాజీపూర్ లో ఈరోజు ప్రత్యేక వైద్య నిపుణులు 8 మంది వైద్యులచే స్పెషలిస్ట్ వైద్య శిబిరమును ప్రారంభించిన గౌరవనీయులైన హాజీపూర్ సర్పంచి గారు శ్రీమతి మాధవరపు శ్రీలత రామారావు గారు వైద్యాధికారి డాక్టర్ లహరి తో కలిసి ప్రారంభించడం జరిగినది ఈ శిబిరంను జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ సందర్శించి తగు సూచనలు ఇవ్వడం జరిగినది స్పెషలిస్ట్ వైద్య శిబిరంలో డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ షబ్బీర్ అహ్మద్ డాక్టర్ కీర్తి డాక్టర్ విక్రమ్ డాక్టర్ ప్రతాప్ డాక్టర్ శిల్ప మరియు ముఖ్యంగా పిల్లల వైద్య నిపుణులు ఎముకలు కంటికి సంబంధించిన పంటికి సంబంధించిన వైద్యులు జనరల్ ఫిజీషియన్ మరియు ప్రసూతి వైద్య నిపుణులు స్పెషలిస్ట్ వైద్య సేవలను అందించడానికి చిన్న పిల్లల వైద్య నిపుణులు ఈ శిబిరంలో వైద్య సేవలను అందించినారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ శిబిరములలో మాతా శిశు సంరక్షణ టీకాలు 14 సంవత్సరముల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడం అదేవిధంగా అసంక్రమణ వ్యాధులు బిపి షుగర్ క్యాన్సర్ల నిర్ధారణ
చికిత్సలు వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు సంక్రమణ వ్యాధులు కీటక జనిత వ్యాధులైన దోమల ద్వారా వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటివి ప్రబలకుండా చర్యలు చేపట్టడం గ్రామపంచాయతీ సహకారంతో చర్యలు చేపట్టడం అదేవిధంగా 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ అసంక్రమణ వ్యాధుల గురించి పరీక్షలు చేయడము కంటికి సంబంధించిన పరీక్షలు మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు చేయ వ్యాధి నియంత్రణలో క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించడము మందులు అవగాహన కలిగించడం పౌష్టికారాన్ని అందించడము ఆర్ బి ఎస్ కే వైద్యుల ద్వారా ప్రతి పాఠశాలలో పరీక్షలు చేయడము అదేవిధంగా బోర్డు పరీక్షలు ముందు ఉన్నందున మానసిక ఆరోగ్యం పైన అవగాహన కలిగించడం దీనికోసం టెలీమానస్ 1 4 4 1 6 కౌన్సిలింగ్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించడము చేయాలని కోరడమైనది ఎలాంటి భయభ్రాంతులు లేకుండా పరీక్షలు రాయాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అప్పల ప్రసాద్ వైద్యాధికారి డాక్టర్ లహరి మరియు సిహెచ్ఓ లింగారెడ్డి రఘుపతి సుప్రవేజర్లు ఆశ ఆరోగ్య కార్యకర్తలు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆరోగ్య సిబ్బంది సత్యం సూపర్వైజర్ పద్మ మార్తా మరియు ఆశ ఆరోగ్య కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలకు ఎంతో లాభదాయకమని స్థానిక సర్పంచ్ తెలియజేసినారు
- మాంచెరియల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదవ డివిజన్ కార్పొరేటర్ తోటపెల్లి రాజేశ్వరి గారి ఆదేశానుసారం11.మార్చి 2026. బుధవారం రోజున గణేష్ నగర్, సుభాష్ నగర్, గాంధీ నగర్ లోని డ్రైనేజి కాలువలను దగ్గర వుండి శుభ్రం చేపించడం జరిగింది ఇందుకు సహకరించిన పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.1
- Spm పర్మినెంట్ కార్మికుడు విప్పులూరి.శ్రీనివాస్ ఆవేదన తనతో పాటు చాలామంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకుండా కాలయాపనా చేస్తున్నా spm jk యజమాన్యంపై ఆవేదనతోని ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. గతంలో మరియు ఇప్పుడు జరుగుతున్న కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వెలికి తీస్తానని తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని త్వరలో సోషల్ మీడియా వేదికపై తను ప్రశ్నిస్తా అని అన్నారు.1
- జన్నారం లోని జడ్పీ పాఠశాలలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శించారు. జానపద, ఆధ్యాత్మిక, తదితర అంశాలపై విద్యార్థిని చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- సిర్పూర్ టౌన్: సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో హెచ్పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఒక టీనేజ్ అమ్మాయికి టీకా వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 14–15 సంవత్సరాల టీనేజ్ అమ్మాయిలు తప్పనిసరిగా హెచ్పీవీ టీకా తీసుకోవాలని, దీంతో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడుతున్నాయని, త్వరలో కంప్యూటరైజ్డ్ ఎక్స్రే యంత్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు 72 గంటల విధులు బహిష్కరణ చేపట్టారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.1
- कोमुरम भीम असिफाबाद जिला//असिफाबाद शहर के बीच में बंदरों का आतंक कॉलोनी के लोग डरे हुए हैं क्योंकि बंदर लोगों के घरों में घुस रहे हैं। पहले भी बच्चों और लोगों पर हमला करके उन्हें घायल करने की घटनाएं हुई हैं। कॉलोनी के लोग संबंधित अधिकारियों से कार्रवाई करने की रिक्वेस्ट कर रहे हैं।1
- ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ, యూనిటీగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్న బంజారాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ బంజారా భవన్ లో శ్రీ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాలతో కలిసి బంజారా సాంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొని బంజారాలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 287 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో జన్మించి బంజారా జాతిని ఏకం చేసిన కారణజన్ముడు సంత్ సేవాలాల్ మహారాజు అని వారి ఆశీషులతో అందరి సంక్షేమనికి కృషిచేస్తానన్నారు. సుమారు 12 కోట్ల మంది బంజారాలు ఎక్కడున్నా ఒకే, భాష, సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తూ ఐక్యంగా జీవించడం గొప్పవిషయమని అభినందించారు. వచ్చే సంవత్సరం నుండి సంత్ సేవాలాల్ జయంతిని 15 ఫిబ్రవరి రోజే హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అసంపూర్తి గా ఉన్నా బంజారా భవన్ నిర్మానాన్ని పూర్తి చేసే భాద్యత నాదేనని తెలిపారు. రాజకీయాలకతీతంగా సంఘ ఐక్యతతో సమస్యలను పరిష్కరించుకునుటకు కలిసి రావాలని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం జిల్లా సరిహద్దులను మార్చినప్పుడు హుస్నాబాద్ ప్రాంత ప్రజల కోరిక మేరకు ముందుకు సాగుదామని తెలిపారు..3
- అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ – పార్లమెంట్లో ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ ప్రజల సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి.ర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95, 96 ప్రకారం లోక్సభలో డిప్యూటీ స్పీకర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్ను నియమించకపోవడం రాజ్యాంగానికి అవమానమని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా దళితులు మరియు బలహీన వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుని పార్లమెంట్కు పంపించినప్పటికీ, వారి గొంతును వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను పలుమార్లు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై మాట్లాడే సమయంలో కూడా మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ను ఒక పార్టీ సభలా మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.1