Shuru
Apke Nagar Ki App…
జూలై 28, 2024 : పల్నాడు జిల్లా అచ్చంపేట మండల చామర్రు గ్రామములో అషాడ మాస చివరి ఆదివారము , బహుళ అష్టమి సందర్భముగా గ్రామ పోలేరమ్మ అమ్మ వారు శాకాంబరి అమ్మ వారిగ ధర్సనము
Vijaya Lakshmi
జూలై 28, 2024 : పల్నాడు జిల్లా అచ్చంపేట మండల చామర్రు గ్రామములో అషాడ మాస చివరి ఆదివారము , బహుళ అష్టమి సందర్భముగా గ్రామ పోలేరమ్మ అమ్మ వారు శాకాంబరి అమ్మ వారిగ ధర్సనము
More news from Piduguralla and nearby areas
- ప్రెస్ నోట్ 26-7-2024 పిడుగురాళ్ల వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లోస్థానిక అర్వ పల్లి బాపమ్మ సత్రాన్ని సందర్శించి ఆ సత్రానికి సంబంధించిన దుకాణాలను పరిశీలించడం జరిగింది అక్కడ దుకాణదారుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం అనేక అక్రమాలు హిందూ సంస్థల దృష్టికి రావడంతో అనంతరం EO సుబ్బారెడ్డి గారికి కలవడం జరిగింది అక్రమ దుకాణ దారుల నిర్వహణపై దేవదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తుల షాపులను పెట్టి బినామీ పేర్ల తో రోడ్లు ఆక్రమించి అన్య మతస్థులు హిందువులకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారు కొబ్బరికాయలు అలాగే వివిధ పూజ సామాగ్రిని అమ్ముతున్నారు అలాంటివి చేయకూడదు కానీ అవి దేవాదాయ శాఖకీ విరుద్ధంగా జరుగుతున్నాయి అర్వపల్లి బాపమ్మ ఆశయాలకు విరుద్ధంగా కూడా జరుగుతున్నాయి ఈవో గాని కలిసి తక్షణమే అన్య మతస్తుల షాపులను ఖాళీ చేయించాలని వివిధ హిందూ సంఘాల ద్వారా వినపత్రం అందడం జరిగింది EO గారు అన్యమతస్తుల షాపులు ఖాళీ చేయించని ఎడల స్వామీజీలతో హిందూ సంఘాలతో పిడుగురాళ్లలో మహాధర్నా కార్యక్రమం చేస్తాం అని చెప్పి దేవాదాయ శాఖ అధికారికి తెలియజేయడం జరిగింది. వినతిపత్రం జిల్లా దేవాదాయశాఖ అధికారికి కూడా ఇవ్వడం జరిగింది1
- 2014 లో అమరావతి కోసం అని ఎక్కడపడితే అక్కడ హుండీలు పెట్టావు కదా మెడకు జోలు కట్టుకొని ఊరు ఊరు తిరిగావు కదా అమరావతిని అభివృద్ధి చేద్దామని ఇప్పుడు అలానే చెయ్ సూపర్ 6 పథకాలు అమలు చేయాలి అంటే నావల్ల కాదు దయచేసి ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఊరు ఊరిలో హుండీలు పెడతాను నేను నా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఊరు మేడుకు జోలు కట్టుకొని వస్తాము బిచ్చమెత్తుకొని అప్పుడు సంపద సృష్టిస్తాను ఈ నాలుగేళ్లు అడుక్కుని తిని 2029లో పథకాలన్నీ అమలు చేద్దాం అని రా బయటికి రా రెడీగా ఉన్న మేం కూడా బిక్షం వేయడానికి నిజంగా నీలాంటి సీఎం కరోనా టైంలో గాని మా ఆంధ్రప్రదేశ్ కి ఉండి ఉంటే ప్రజలు ప్రాణాలు ఏమైపోయావో ఆ దేవుడికే తెలి యాలి మా అదృష్టం కొద్ది కరోనా కష్టకాలంలో పేదవాడి బతుకుల గురించి తెలిసిన మా ప్రియతమ నేత స్వర్గీయ శ్రీ వై యస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఆంధ్ర రాష్ట్రం ఆరోజు బతికింది కరోనా కష్టకాలం ఉన్నా కూడా తన అనుకున్న నవరత్నాలను నీలాగా కుంటి సాకులు చెప్పకుండా మాట ఇచ్చాం మాట తప్పకూడదనే పట్టుదలతో నవరత్నాలను పూర్తి చేయడమే కాకుండా ఆయన చెప్పినవి కూడా చేసి చూపించాడు అదిరా వైయస్ జగన్ స్టామిన1
- పిడుగురాళ్ల అర్వపల్లి బాపమ్మ గారి సత్రంలో అక్రమాలు. హిందువులను బినామీలుగా పెట్టీ ముస్లింలు దుకాణాలు దక్కించుకొని వ్యాపారాలు .. ఎండోమెంట్ నిబంధనలకు విరుద్ధంగా మీరు షాపులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించినందుకు బెదిరింపులు.. దుకాణాల అక్రమ లీజు రద్దు చేసి హిందువులకు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు..1
- *ఎన్టీఆర్ జిల్లా:* *నందిగామ టౌన్ పోలీస్*1
- పిడుగురాళ్ల అర్వపల్లి బాపమ్మ గారి సత్రంలో అక్రమాలు. హిందువులను బినామీలుగా పెట్టీ ముస్లింలు దుకాణాలు దక్కించుకొని వ్యాపారాలు .. ఎండోమెంట్ నిబంధనలకు విరుద్ధంగా మీరు షాపులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించినందుకు బెదిరింపులు.. దుకాణాల అక్రమ లీజు రద్దు చేసి హిందువులకు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు..1
- పిడుగురాళ్ల గంగమ్మ తల్లి1
- పిడుగురాళ్ల ధ్యాన ముగింపు వేడుకలు1
- #ప్రకృతి వ్యవసాయ విధానం లో వరి పంట ఏ గ్రేడ్ మోడల్ రామసుబ్బారెడ్డి నకరికల్లు, పిడుగురాళ్ల.1