Shuru
Apke Nagar Ki App…
ఏపీలో ఈ రోడ్లకు మహర్దశ APలోని పలు రోడ్ల విస్తరణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ₹2600 కోట్లతో విజయవాడ-మచిలీపట్నం 6 లేన్లు, ₹2605crతో వినుకొండ-గుంటూరు 4 లేన్లు, ₹2000crతో గుంటూరు-నిజాంపట్నం 4 లేన్లు, ₹4200crతో బుగ్గకయిప-గిద్దలూరు 4 లేన్లు, ₹2500crతో ఆకివీడు-దిగమర్రు 4 లేన్లు, ₹4200crతో పెడన-లక్ష్మీపురం 4 లేన్లు, ₹1182crతో ముద్దనూరు-కడప 4 లేన్ల విస్తరణ పనులను ఈ ఏడాదే ప్రారంభిస్తామని వెల్లడించారు.
Ram Thotapally
ఏపీలో ఈ రోడ్లకు మహర్దశ APలోని పలు రోడ్ల విస్తరణకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ₹2600 కోట్లతో విజయవాడ-మచిలీపట్నం 6 లేన్లు, ₹2605crతో వినుకొండ-గుంటూరు 4 లేన్లు, ₹2000crతో గుంటూరు-నిజాంపట్నం 4 లేన్లు, ₹4200crతో బుగ్గకయిప-గిద్దలూరు 4 లేన్లు, ₹2500crతో ఆకివీడు-దిగమర్రు 4 లేన్లు, ₹4200crతో పెడన-లక్ష్మీపురం 4 లేన్లు, ₹1182crతో ముద్దనూరు-కడప 4 లేన్ల విస్తరణ పనులను ఈ ఏడాదే ప్రారంభిస్తామని వెల్లడించారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్2
- క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ బీసీ జే ఏ సి నేతలు. సంగారెడ్డి పట్టణం లోని ఎఫ్ ఏ సి ప్రార్ధన మందిరం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని క్రిస్టియన్ సోదరా సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చర్చి పాస్టర్ జి దేవదానం ఆధ్వర్యంలో ప్రార్ధన లు నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో క్రిస్టియన్ సంఘం నాయకులు మేఫి,జీవ రత్నం,లాజర్ ప్రభాకర్, ఐజాక్, జోసెఫ్ ఎలీషా, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రా కార్యదర్శి గోకుల్ కృష్ణ, నాగరాణి బీసీ జే ఏ సి వైస్ చైర్మన్ శ్రీధర్ బీసీ జే ఏ సి మీడియా ప్రతినిధి అమిదిపురం మహేష్ కుమార్ మహేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ సుధాకర్ దేవాదాస్, నాయకులు రమేష్ సురేష్బిక్షపతి, ఆంజనేయులు, మహిళ అధ్యక్షురాలు మంజుల అధికార ప్రతినిధి మంగ గౌడ్, మానస, వీరమణి నిర్మల తదితరులతో పాటు క్రైస్తవులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.2
- మహిళ యాక్టర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమపణలు చెప్పిన నటుడు శివాజీ1
- Post by Lucky Lucky1
- మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.1
- కర్నాటక రాష్ట్రం చిత్ర దుర్గా జిల్లాలో హిరియూరు దగ్గర దగ్ధమైన బస్సు వారి దాదాపు 19 మంది సజీవదహనం1
- ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష1
- భారత్ మాత కి జై 🇮🇳1