logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చేనేతలకు ఇలాగేనా. రూ రూ1.67. కోట్లతో నిర్మించిన క్లస్టర్ కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ ఎస్ కే ఆర్ నగర్ భవనం నిరుపయోగం. సిద్ధవటం మండలంలోని మాధవరం1 చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చేనేత సమీ కృత సామూహిక అభివృద్ధి పథకం చేనేత క్లస్టర్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారింది నిర్వాహకులు నిధులు కొరత కమిటీ ప్రతినిధుల మధ్య కొంత విభేదాలు ఇతర కారణాలతో చేనేత క్లస్టర్ కు గ్రహణం పట్టింది ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వారి ద్వారా కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్న అది కూడా ఆరంభంలోనే వివాదాలకు దారి తీయడంతో మాధవరం చేనేత కార్మికుల అభ్యున్నతి ప్రశ్నార్థంగా మారింది. నిధుల కొరత కమిటీ సభ్యుల విభేదాలు తలెత్తడంతో 2014 సంవత్సరం క్లస్టర్ భవనం మూతబడింది అనంతరం కొత్త కమిటీ ఏర్పాటు అయిన నిర్వహణకు నిధులు కొరత ఉండడంతో ఏండ్ల తరబడి క్లస్టర్ భవనం తలుపులు తెరుచుకోక నిరుపయోగంగా మారింది అధునాతన మగ్గాలు లేవు రంగులు అద్దకం పరికరాలు డయింగ్ యూనిట్లు తదితర సామాగ్రి వినియోగం లేక తుప్పుపట్టాయి క్లస్టర్ భవనం గాడిలో పెట్టాలని ఉద్దేశంతో నాలుగేళ్ల కిందట సుమారు 50 లక్షల రూపాయలతో భవనాలకు ఆధునీకరణ పనులు చేశారు. మూన్నాళ్ళ ముచ్చటకు చేరిన క్లస్టర్ భవరం కాలానుగుణంగా పనిచేస్తున్న మార్పులను పరిగణంలోనికి తీసుకుని కొత్త హంగులతో విభిన్న కళాత్మక వస్త్రాలు రూపొందించాలని సదాశయంతో బృహత్తరమైన చేనేత సమీకృత సామూహిక అభివృద్ధి పథకం ప్రవేశపెట్టారు. చితికి పోతున్న చేనేత రంగానికి ఊతమి ఇవ్వాలని లక్ష్యంతో దాన్ని సిద్ధపటం మండలంలోని మాధవరం వన్ గ్రామంలో 2010 మార్చి లో రూ 1.67 కోట్లతో అప్పటి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ ప్రారంభించారు ఆరంభంలో కొంత బాగానే పనిచేసింది తర్వాత నిధులు కొడతా రావడంతో కమిటీ సభ్యుల విభేదాలతో ఆగిపోయింది. అద్దెకు ఇచ్చిన తెరుచుకొని క్లస్టర్ భవనం తలుపులు. చేనేతలకు ఇలాగేనా. రూ రూ1.67. కోట్లతో నిర్మించిన క్లస్టర్ కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ ఎస్ కే ఆర్ నగర్ భవనం నిరుపయోగం. సిద్ధవటం మండలంలోని మాధవరం1 చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చేనేత సమీ కృత సామూహిక అభివృద్ధి పథకం చేనేత క్లస్టర్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారింది నిర్వాహకులు నిధులు కొరత కమిటీ ప్రతినిధుల మధ్య కొంత విభేదాలు ఇతర కారణాలతో చేనేత క్లస్టర్ కు గ్రహణం పట్టింది ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వారి ద్వారా కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్న అది కూడా ఆరంభంలోనే వివాదాలకు దారి తీయడంతో మాధవరం చేనేత కార్మికుల అభ్యున్నతి ప్రశ్నార్థంగా మారింది. నిధుల కొరత కమిటీ సభ్యుల విభేదాలు తలెత్తడంతో 2014 సంవత్సరం క్లస్టర్ భవనం మూతబడింది అనంతరం కొత్త కమిటీ ఏర్పాటు అయిన నిర్వహణకు నిధులు కొరత ఉండడంతో ఏండ్ల తరబడి క్లస్టర్ భవనం తలుపులు తెరుచుకోక నిరుపయోగంగా మారింది అధునాతన మగ్గాలు లేవు రంగులు అద్దకం పరికరాలు డయింగ్ యూనిట్లు తదితర సామాగ్రి వినియోగం లేక తుప్పుపట్టాయి క్లస్టర్ భవనం గాడిలో పెట్టాలని ఉద్దేశంతో నాలుగేళ్ల కిందట సుమారు 50 లక్షల రూపాయలతో భవనాలకు ఆధునీకరణ పనులు చేశారు. మూన్నాళ్ళ ముచ్చటకు చేరిన క్లస్టర్ భవరం కాలానుగుణంగా పనిచేస్తున్న మార్పులను పరిగణంలోనికి తీసుకుని కొత్త హంగులతో విభిన్న కళాత్మక వస్త్రాలు రూపొందించాలని సదాశయంతో బృహత్తరమైన చేనేత సమీకృత సామూహిక అభివృద్ధి పథకం ప్రవేశపెట్టారు. చితికి పోతున్న చేనేత రంగానికి ఊతమి ఇవ్వాలని లక్ష్యంతో దాన్ని సిద్ధపటం మండలంలోని మాధవరం వన్ గ్రామంలో 2010 మార్చి లో రూ 1.67 కోట్లతో అప్పటి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ ప్రారంభించారు ఆరంభంలో కొంత బాగానే పనిచేసింది తర్వాత నిధులు కొడతా రావడంతో కమిటీ సభ్యుల విభేదాలతో ఆగిపోయింది. అద్దెకు ఇచ్చిన తెరుచుకొని క్లస్టర్ భవనం తలుపులు.

6 hrs ago
user_Ponna Eswaraiah
Ponna Eswaraiah
Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
3377572b-74b7-4b3f-a74a-18d1cd692454

చేనేతలకు ఇలాగేనా. రూ రూ1.67. కోట్లతో నిర్మించిన క్లస్టర్ కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ ఎస్ కే ఆర్ నగర్ భవనం నిరుపయోగం. సిద్ధవటం మండలంలోని మాధవరం1 చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చేనేత సమీ కృత సామూహిక అభివృద్ధి పథకం చేనేత క్లస్టర్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారింది నిర్వాహకులు నిధులు కొరత కమిటీ ప్రతినిధుల మధ్య కొంత విభేదాలు ఇతర కారణాలతో చేనేత క్లస్టర్ కు గ్రహణం పట్టింది ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వారి ద్వారా కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్న అది కూడా ఆరంభంలోనే వివాదాలకు దారి తీయడంతో మాధవరం చేనేత కార్మికుల అభ్యున్నతి ప్రశ్నార్థంగా మారింది. నిధుల కొరత కమిటీ సభ్యుల విభేదాలు తలెత్తడంతో 2014 సంవత్సరం క్లస్టర్ భవనం మూతబడింది అనంతరం కొత్త కమిటీ ఏర్పాటు అయిన నిర్వహణకు నిధులు కొరత ఉండడంతో ఏండ్ల తరబడి క్లస్టర్ భవనం తలుపులు తెరుచుకోక నిరుపయోగంగా మారింది అధునాతన మగ్గాలు లేవు రంగులు అద్దకం పరికరాలు డయింగ్ యూనిట్లు తదితర సామాగ్రి వినియోగం లేక తుప్పుపట్టాయి క్లస్టర్ భవనం గాడిలో పెట్టాలని ఉద్దేశంతో నాలుగేళ్ల కిందట సుమారు 50 లక్షల రూపాయలతో భవనాలకు ఆధునీకరణ పనులు చేశారు. మూన్నాళ్ళ ముచ్చటకు చేరిన క్లస్టర్ భవరం కాలానుగుణంగా పనిచేస్తున్న మార్పులను పరిగణంలోనికి తీసుకుని కొత్త హంగులతో విభిన్న కళాత్మక వస్త్రాలు రూపొందించాలని సదాశయంతో బృహత్తరమైన చేనేత సమీకృత సామూహిక అభివృద్ధి పథకం ప్రవేశపెట్టారు. చితికి పోతున్న చేనేత రంగానికి ఊతమి ఇవ్వాలని లక్ష్యంతో దాన్ని సిద్ధపటం మండలంలోని మాధవరం వన్ గ్రామంలో 2010 మార్చి లో రూ 1.67 కోట్లతో అప్పటి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ ప్రారంభించారు ఆరంభంలో కొంత బాగానే పనిచేసింది తర్వాత నిధులు కొడతా రావడంతో కమిటీ సభ్యుల విభేదాలతో ఆగిపోయింది. అద్దెకు ఇచ్చిన తెరుచుకొని క్లస్టర్ భవనం తలుపులు. చేనేతలకు ఇలాగేనా. రూ రూ1.67. కోట్లతో నిర్మించిన క్లస్టర్ కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ ఎస్ కే ఆర్ నగర్ భవనం నిరుపయోగం. సిద్ధవటం మండలంలోని మాధవరం1 చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చేనేత సమీ కృత సామూహిక అభివృద్ధి పథకం చేనేత క్లస్టర్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారింది నిర్వాహకులు నిధులు కొరత కమిటీ ప్రతినిధుల మధ్య కొంత విభేదాలు ఇతర కారణాలతో చేనేత క్లస్టర్ కు గ్రహణం పట్టింది ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వారి ద్వారా కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్న అది కూడా ఆరంభంలోనే వివాదాలకు దారి తీయడంతో మాధవరం చేనేత కార్మికుల అభ్యున్నతి ప్రశ్నార్థంగా మారింది. నిధుల కొరత కమిటీ సభ్యుల విభేదాలు తలెత్తడంతో 2014 సంవత్సరం క్లస్టర్ భవనం మూతబడింది అనంతరం కొత్త కమిటీ ఏర్పాటు అయిన నిర్వహణకు నిధులు కొరత ఉండడంతో ఏండ్ల తరబడి క్లస్టర్ భవనం తలుపులు తెరుచుకోక నిరుపయోగంగా మారింది అధునాతన మగ్గాలు లేవు రంగులు అద్దకం పరికరాలు డయింగ్ యూనిట్లు తదితర సామాగ్రి వినియోగం లేక తుప్పుపట్టాయి క్లస్టర్ భవనం గాడిలో పెట్టాలని ఉద్దేశంతో నాలుగేళ్ల కిందట సుమారు 50 లక్షల రూపాయలతో భవనాలకు ఆధునీకరణ పనులు చేశారు. మూన్నాళ్ళ ముచ్చటకు చేరిన క్లస్టర్ భవరం కాలానుగుణంగా పనిచేస్తున్న మార్పులను పరిగణంలోనికి తీసుకుని కొత్త హంగులతో విభిన్న కళాత్మక వస్త్రాలు రూపొందించాలని సదాశయంతో బృహత్తరమైన చేనేత సమీకృత సామూహిక అభివృద్ధి పథకం ప్రవేశపెట్టారు. చితికి పోతున్న చేనేత రంగానికి ఊతమి ఇవ్వాలని లక్ష్యంతో దాన్ని సిద్ధపటం మండలంలోని మాధవరం వన్ గ్రామంలో 2010 మార్చి లో రూ 1.67 కోట్లతో అప్పటి కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ ప్రారంభించారు ఆరంభంలో కొంత బాగానే పనిచేసింది తర్వాత నిధులు కొడతా రావడంతో కమిటీ సభ్యుల విభేదాలతో ఆగిపోయింది. అద్దెకు ఇచ్చిన తెరుచుకొని క్లస్టర్ భవనం తలుపులు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..* *ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..* 👉అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!!తెలుసుకొండి.. 👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..? 👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..? 👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌ భంగం కలిగించడమే అవుతుంది. 👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..? 👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…? 👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..? 👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? 👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు. 👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే.. 👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…? 👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. 🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. 👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి. 👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…? 👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి. 👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు. మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.. అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.. *జై జర్నలిజం.. జై జై జర్నలిజం..* 🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా *🇮🇳జర్నలిస్టు🇮🇳* *🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*
    1
    అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..*
*ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..*
👉అధికారులరా..!! పోలీసులారా..!!
తోటి విలేకరులారా..!!తెలుసుకొండి..
👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..?
👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు
చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..?
👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌ భంగం కలిగించడమే అవుతుంది.
👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు.
ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..?
👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…?
👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..?
👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…?
👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు.
👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే..
👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…?
👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి.
🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి.
👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి.
👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…?
👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి.
👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు.
మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే..
అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి..
*జై జర్నలిజం.. జై జై జర్నలిజం..*
🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా
*🇮🇳జర్నలిస్టు🇮🇳*
*🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • జగనన్నను ప్రేమించే వారి మధ్యలో. నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.
    1
    జగనన్నను ప్రేమించే వారి మధ్యలో.
నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    47 min ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    50 min ago
  • స్మాల్ స్కాలర్స్ పాఠశాలలో వారు స్కూల్లో ఏడవ తరగతి వరకు చదివి ఇప్పుడు టెన్త్ క్లాస్ సీబీఎస్సీ పరీక్షలు స్కూల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినంద సభ జరిగింది. ఆ సమావేశాలలో స్కూల్ కరస్పాండెంట్ పి పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ ఎల్కేజీ నుండి ఏడవ తరగతి వరకు ప్రారంభించిన మా స్కూలు అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని అందుకు ఉదాహరణగా మా స్కూలు నందు ఏడవ తరగతి పాసై నగరంలో వివిధ స్కూళ్లలో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. పద్మజా రెడ్డి గారి మాట్లాడుతూ స్మాలర్ స్కాలర్ స్కూల్ 2012లో ఈ బిల్డింగ్ లో ప్రారంభించామని ,ప్రీ ప్రైమరీ లెవెల్ లో మాంటిసోరి కరికులం ఫాలో అవుతూ విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాష పరిపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ గా మారిపోయాయి. మా స్కూల్లో రెగ్యులర్గా వివిధ కార్యక్రమాల ద్వారా ఇంగ్లీషులో మాట్లాడడం వారి మాతృభాషలాగా అలవాటు చేశాము. స్కూల్లో జరిగే స్పీచ్ కాంపిటీషన్స్ మరియు డిబేట్ కాంపిటీషన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని పాల్గొనేటట్టు చేస్తున్నాము, దీనివలన ప్రతి విద్యార్థికి పబ్లిక్ స్పీకింగ్ అలవాటవుతుంది. మా పూర్వ విద్యార్థి డి సాత్విక్ రెడ్డి 487 మార్క్స్ తెచ్చుకుని తను తన స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఇంగ్లీష్ భాషలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని స్మాలర్ స్కాలర్స్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. ఇదే విధంగా మా పూర్వ విద్యార్థిని వి. ఇవాంజులిన్ 475 మార్కులు తెచ్చుకుని మా స్కూలు పేరు నిలిపింది. విద్యార్థులను నైమిశా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పి .శశిధర్ రెడ్డి గారు మరియు సొసైటీ ట్రెజరర్ బి .రామ్మోహన్ రెడ్డి గారు అభినందించారు. కరస్పాండెంట్ పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ స్కూల్ని సెవెంత్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు త్వరలో ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు.
    2
    స్మాల్ స్కాలర్స్ పాఠశాలలో వారు స్కూల్లో ఏడవ తరగతి వరకు చదివి ఇప్పుడు టెన్త్ క్లాస్ సీబీఎస్సీ పరీక్షలు స్కూల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినంద సభ జరిగింది. 
ఆ సమావేశాలలో స్కూల్ కరస్పాండెంట్ పి పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ ఎల్కేజీ నుండి ఏడవ తరగతి వరకు ప్రారంభించిన మా స్కూలు అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని అందుకు ఉదాహరణగా మా స్కూలు నందు ఏడవ తరగతి పాసై నగరంలో వివిధ స్కూళ్లలో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. 
పద్మజా రెడ్డి గారి మాట్లాడుతూ స్మాలర్ స్కాలర్ స్కూల్ 2012లో ఈ బిల్డింగ్ లో ప్రారంభించామని ,ప్రీ ప్రైమరీ లెవెల్ లో మాంటిసోరి  కరికులం ఫాలో అవుతూ విద్య అందిస్తున్నామని తెలిపారు. 
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాష పరిపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ గా మారిపోయాయి. మా స్కూల్లో రెగ్యులర్గా వివిధ కార్యక్రమాల ద్వారా ఇంగ్లీషులో మాట్లాడడం వారి మాతృభాషలాగా అలవాటు చేశాము. స్కూల్లో జరిగే స్పీచ్ కాంపిటీషన్స్ మరియు డిబేట్ కాంపిటీషన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని పాల్గొనేటట్టు చేస్తున్నాము, దీనివలన ప్రతి విద్యార్థికి పబ్లిక్ స్పీకింగ్ అలవాటవుతుంది. 
మా పూర్వ విద్యార్థి డి సాత్విక్ రెడ్డి 487 మార్క్స్ తెచ్చుకుని  తను  తన స్కూల్ టాపర్ గా  నిలిచాడు. ఇంగ్లీష్ భాషలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని స్మాలర్ స్కాలర్స్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. 
ఇదే విధంగా మా పూర్వ విద్యార్థిని వి. ఇవాంజులిన్ 475 మార్కులు తెచ్చుకుని మా స్కూలు పేరు నిలిపింది. 
విద్యార్థులను నైమిశా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పి .శశిధర్ రెడ్డి గారు మరియు సొసైటీ ట్రెజరర్ బి .రామ్మోహన్ రెడ్డి గారు అభినందించారు. 
కరస్పాండెంట్ పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ స్కూల్ని సెవెంత్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు త్వరలో ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by N సూరి
    1
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    6 hrs ago
  • ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి
    1
    ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.