మ్యాపింగ్ చేసుకొని వారు ఉంటే ప్రతి పౌరుడు బాధ్యతగా తక్షణమే మ్యాపింగ్ చేసుకోవాలి. ప్రభుత్వం అందజేసిన 11 గుర్తింపు కార్డులలో ఏదో ఒక కార్డు బిఎల్ఓ లకు అందజేసి మ్యాపింగ్ చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 15... ఓటర్ నిర్ధారణలో పౌరులు తమ బాధ్యతగా మీ ఓటును నిర్ధారించుకునేందుకు ప్రభుత్వం అందజేసిన 11 గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు అందజేసి మ్యాపింగ్ చేసుకొని వారు ఉంటే తక్షణమే మ్యాపింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ సూచించారు. మంగళవారం మహబూబాబాద్ మండలం, పట్టణంలో అమనగల్, బలరాం తండా, 16వ వార్డు, గుమ్మడూరు లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ ఐ ఆర్ సవరణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అందించిన నోటీసులు, స్వీకరించిన ఓటరులకు నిర్వహిస్తున్న హియరింగ్ కార్యక్రమాలను స్వయంగా తనిఖీ చేసి బూతు లెవల్ అధికారులకు తగు సూచనలు సలహాలు అందజేస్తున్న *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.* ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సంఘం కమిషన్ సూచించిన నిబంధనలు, షెడ్యూల్, సూచనల ప్రకారం పకడ్బందీగా జిల్లాలో నీ గ్రామపంచాయతీ, వార్డులు, మున్సిపల్ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో బూతు లెవల్ అధికారులు, సూపర్వైజర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది ఓటరు మ్యాపింగ్, కానీ వారికి సమస్యలు ఉన్నవారికి నోటీసులు అందించి సంబంధిత (11) రకాల గుర్తింపు కార్డులతో వారికి కేటాయించిన తేదీలలో హాజరై ఓటరు జాబితాలో తమ పేరు నిర్ధారణ చేసుకోవడం తమ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని ఇంకా ఎవరైనా మ్యాపింగ్ చేసుకొని వారు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి తక్షణమే మ్యాపింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తద్వారా పారదర్శకమైన ఓటరు జాబితా తయారు చేయడం కోసం ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, డబుల్ ఓటింగ్, చనిపోయిన వారు, షిఫ్ట్ అయినవారు, మార్పులు, చేర్పులు, కొత్తగా ఓటరు నమోదు, తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంకా సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమకు అందిన నోటీసుల ద్వారా తెలియపరచిన సమాచారాన్ని తీసుకొని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును భద్రపరచు కోవాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసిల్దార్ రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.
మ్యాపింగ్ చేసుకొని వారు ఉంటే ప్రతి పౌరుడు బాధ్యతగా తక్షణమే మ్యాపింగ్ చేసుకోవాలి. ప్రభుత్వం అందజేసిన 11 గుర్తింపు కార్డులలో ఏదో ఒక కార్డు బిఎల్ఓ లకు అందజేసి మ్యాపింగ్ చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 15... ఓటర్ నిర్ధారణలో పౌరులు తమ బాధ్యతగా మీ ఓటును నిర్ధారించుకునేందుకు ప్రభుత్వం అందజేసిన 11 గుర్తింపు కార్డులలో ఏదో ఒక గుర్తింపు కార్డు అందజేసి మ్యాపింగ్ చేసుకొని వారు ఉంటే తక్షణమే మ్యాపింగ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ సూచించారు. మంగళవారం మహబూబాబాద్ మండలం, పట్టణంలో అమనగల్, బలరాం తండా, 16వ వార్డు, గుమ్మడూరు లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ ఐ ఆర్ సవరణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అందించిన నోటీసులు, స్వీకరించిన ఓటరులకు నిర్వహిస్తున్న హియరింగ్ కార్యక్రమాలను స్వయంగా తనిఖీ చేసి బూతు లెవల్ అధికారులకు తగు సూచనలు సలహాలు అందజేస్తున్న *జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.* ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సంఘం కమిషన్ సూచించిన నిబంధనలు, షెడ్యూల్, సూచనల ప్రకారం పకడ్బందీగా జిల్లాలో నీ గ్రామపంచాయతీ, వార్డులు, మున్సిపల్ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో బూతు లెవల్ అధికారులు, సూపర్వైజర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది ఓటరు మ్యాపింగ్, కానీ వారికి సమస్యలు ఉన్నవారికి నోటీసులు అందించి సంబంధిత (11) రకాల గుర్తింపు కార్డులతో వారికి కేటాయించిన తేదీలలో హాజరై ఓటరు జాబితాలో తమ పేరు నిర్ధారణ చేసుకోవడం తమ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని ఇంకా ఎవరైనా మ్యాపింగ్ చేసుకొని వారు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి తక్షణమే మ్యాపింగ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తద్వారా పారదర్శకమైన ఓటరు జాబితా తయారు చేయడం కోసం ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, డబుల్ ఓటింగ్, చనిపోయిన వారు, షిఫ్ట్ అయినవారు, మార్పులు, చేర్పులు, కొత్తగా ఓటరు నమోదు, తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంకా సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమకు అందిన నోటీసుల ద్వారా తెలియపరచిన సమాచారాన్ని తీసుకొని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును భద్రపరచు కోవాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసిల్దార్ రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.2
- జిన్నెల వాగు ఉధృతంగా మారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి చిన్నగూడూర్ ఎమ్మార్వో కిరణ్ కుమార్.. జీన్నెల వాగు వద్ద అప్రమత్తంగా ఉండాలి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం నుంచి గుండంరాజుపల్లి, పగిడిపల్లి, బాబోజీ తండా గ్రామాలకు వెళ్లే మార్గంలోని జీన్నెల వాగు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో రాకపోకలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- భూ వివాదం లో ఎస్ ఐ తలదూర్చారంటు దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ కుటుంబం ధర్నా.. మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు తూర్పు తండా కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి కి చెందిన కుటుంబం ధర్నా దిగింది.. దంతాల పల్లి ఎస్ ఐ రవి కుమార్ మా భూమి విషయం లో కలుగ చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.. మాకు న్యాయం చేయాలనీ లేనట్టాయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలనీ బాధిత కుటుంబం వేడుకుంటుంది..1