ఉచిత విద్య పై జీవో జారీకి కృషి జర్న లిస్టుల సమస్యల పై కుల రహితంగా పోరాటంచెయ్యాలి : టీ యూడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి: గుండ్రాతి. మధు అచ్చంపేట, జులై 26,: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ వాటిని సాధించుకునే దిశగా యూనియన్ ల రహితంగా ముందుకు వెళ్తామని టి యు డబ్ల్యూ జె, ఐజేయూ, రాష్ట్ర కార్యదర్శి,గుండ్రాతి. మధు గౌడ్ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రెస్ క్లబ్ లో ఆయనమీడియాతో మాట్లాడుతూ.. అక్రిడేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలని టియుడబ్ల్యూజే (ఐజేయు)పాటుపడుతుందన్నారు. జర్నలిస్టు వృత్తి అతి పవిత్రమైనదని దానిని అగౌరవ పరచకుండా ప్రజా సంక్షేమం కోసం అందులో మన వంతు పాత్ర పోషించాలని ఆయనసూచించారు. విధి నిర్వహణ లో ఏ జర్నలిస్టు అయినా మృతి చెందితే ఆ జర్న లిస్టు కుటుంబం బ్రతుకు దెరువు కొరకు 5, లక్షల రూపాయలను ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ప్రెస్ అకాడమి ఛైర్మన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని జర్నలిస్టులు కోరారు. ఉచిత విద్యపై జీవో కోసం కృషి.. జర్నలిస్టుకుటుంబాల పిల్లల కోసం ప్రభుత్వమే ఒక జీవోను విడుదల చేసి ఉచిత విద్యను అందించేలా రాష్ట్ర అధ్యక్షులు, విరాహత్ అలీ సూచన మేరకు త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్ సీఎంతోచర్చించనున్నారని గుర్తు చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీ మూడు నెలల వాయిదా వేయడానికి ప్రధాన కారణం అదే కార్డు లోనే హెల్త్ కార్డు అంశాన్ని చేరుస్తూ అది అమలయేలా రూపకల్పన జరిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగేదీర్ఘకాలికంగాఉన్నపాత్రికేయుల సమస్య ఇంటి స్థలాల పంపిణీ, జరిగేలా మండల, తాలూకా, జిల్లాల పాత్రికేయులకు ప్రభుత్వం స్థలాలు కేటాయించేలా చర్యలుతీసుకోవాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికిప్రతిపాదనలు పంపారని అదికూడాత్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశంఉందన్నారు.జర్నలిస్టు లు విధి నిర్వహణ లో మృతి చెందితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి 5లక్షల రూపాయల ను ఇప్పించే విధంగా ప్రెస్ అకాడమి ఛైర్మన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతా మని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న మొదటిసారి శిక్షణ తరగతులు.. ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలో మొదటిసారిగా నల్లమల్ల ప్రాంతంలోని జర్నలిస్టుల కోసం రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సానుకూలంగా ఉన్నారని అందుకు స్థానికంగా ఉన్న పాత్రికేయులందరూ యూనియన్లతో సంబంధం లేకుండా అందరూ సమన్వయంతో ముందుకు వచ్చినట్లయితే రాబోయే రెండు నెలల్లో శిక్షణా ల తరగతులను నిర్వహించేందుకు కృషిచేస్తామన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మిర్యాల .కర్ణయ్య, కౌన్సిల్ సభ్యులు శ్యాంసుందర్, అ క్రిడేషన్ కమిటీ మెంబర్లు మాధవరెడ్డి, పవన్ కుమార్,శ్యాం , సంబు.శేఖర్, వెంక టయ్యరాఘవేందర్,తాహర్,కృష్ణయ్య, లక్ష్మీ పతి, రవి, భరత్, అంజనే యులు, కే ఎల్ నారాయణ,తదితరులు ఉన్నారు.
ఉచిత విద్య పై జీవో జారీకి కృషి జర్న లిస్టుల సమస్యల పై కుల రహితంగా పోరాటంచెయ్యాలి : టీ యూడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి: గుండ్రాతి. మధు అచ్చంపేట, జులై 26,: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ వాటిని సాధించుకునే దిశగా యూనియన్ ల రహితంగా ముందుకు వెళ్తామని టి యు డబ్ల్యూ జె, ఐజేయూ, రాష్ట్ర కార్యదర్శి,గుండ్రాతి. మధు గౌడ్ అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రెస్ క్లబ్ లో ఆయనమీడియాతో మాట్లాడుతూ.. అక్రిడేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలని టియుడబ్ల్యూజే (ఐజేయు)పాటుపడుతుందన్నారు. జర్నలిస్టు వృత్తి అతి పవిత్రమైనదని దానిని అగౌరవ పరచకుండా ప్రజా సంక్షేమం కోసం అందులో మన వంతు పాత్ర పోషించాలని ఆయనసూచించారు. విధి నిర్వహణ లో ఏ జర్నలిస్టు అయినా మృతి చెందితే ఆ జర్న లిస్టు కుటుంబం బ్రతుకు దెరువు కొరకు 5, లక్షల రూపాయలను ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి ప్రెస్ అకాడమి ఛైర్మన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని జర్నలిస్టులు కోరారు. ఉచిత విద్యపై జీవో కోసం కృషి.. జర్నలిస్టుకుటుంబాల పిల్లల కోసం ప్రభుత్వమే ఒక జీవోను విడుదల చేసి ఉచిత విద్యను అందించేలా రాష్ట్ర అధ్యక్షులు, విరాహత్ అలీ సూచన మేరకు త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్ సీఎంతోచర్చించనున్నారని గుర్తు చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీ మూడు నెలల వాయిదా వేయడానికి ప్రధాన కారణం అదే కార్డు లోనే హెల్త్ కార్డు అంశాన్ని చేరుస్తూ అది అమలయేలా రూపకల్పన జరిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగేదీర్ఘకాలికంగాఉన్నపాత్రికేయుల సమస్య ఇంటి స్థలాల పంపిణీ, జరిగేలా మండల, తాలూకా, జిల్లాల పాత్రికేయులకు ప్రభుత్వం స్థలాలు కేటాయించేలా చర్యలుతీసుకోవాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికిప్రతిపాదనలు పంపారని అదికూడాత్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశంఉందన్నారు.జర్నలిస్టు లు విధి నిర్వహణ లో మృతి చెందితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి 5లక్షల రూపాయల ను ఇప్పించే విధంగా ప్రెస్ అకాడమి ఛైర్మన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతా మని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న మొదటిసారి శిక్షణ తరగతులు.. ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలో మొదటిసారిగా నల్లమల్ల ప్రాంతంలోని జర్నలిస్టుల కోసం రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సానుకూలంగా ఉన్నారని అందుకు స్థానికంగా ఉన్న పాత్రికేయులందరూ యూనియన్లతో సంబంధం లేకుండా అందరూ సమన్వయంతో ముందుకు వచ్చినట్లయితే రాబోయే రెండు నెలల్లో శిక్షణా ల తరగతులను నిర్వహించేందుకు కృషిచేస్తామన్నారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మిర్యాల .కర్ణయ్య, కౌన్సిల్ సభ్యులు శ్యాంసుందర్, అ క్రిడేషన్ కమిటీ మెంబర్లు మాధవరెడ్డి, పవన్ కుమార్,శ్యాం , సంబు.శేఖర్, వెంక టయ్యరాఘవేందర్,తాహర్,కృష్ణయ్య, లక్ష్మీ పతి, రవి, భరత్, అంజనే యులు, కే ఎల్ నారాయణ,తదితరులు ఉన్నారు.
- మంచిరోజులు వచ్చాయి(1972) పదరా.. పదరా.. నడుంకట్టి పిడికిలెత్తి పదరా.. పదరా.....(2) గానం:-ఘంటసాల,పి.సుశీల బృందం రచన:-డా.సి.నారాయణరెడ్డి సంగీతం: -టి.చలపతిరావు1
- మంచిరోజులు వచ్చాయి(1972) పదరా.. పదరా.. నడుంకట్టి పిడికిలెత్తి..పదరా..పదరా.. మంచిరోజులొచ్చాయి పదరా....(1) గానం:-ఘంటసాల,పి.సుశీల బృందం రచన:-డా.సి.నారాయణరెడ్డి సంగీతం:-టి.చలపతిరావు1
- *పెద్దపల్లి పార్లమెంట్ కంటెస్టెడ్ MP మీ..కట్కూరి సందీప్ KSP 8897221817🙏🏻*1
- పెద్దపల్లి లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం1
- పెద్దపల్లి జిల్లా రైతు1
- అమ్రాబాద్ మండల్ ఎస్టి హాస్టల్లో వసతులు కల్పించాలని బిజెపి నాయకుడు నాగరాజు డిమాండ్1
- CM రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం | Peddapalli District | S6 News Karimnagar1
- పెద్దపల్లి: మహిళా ఆరోగ్యం పరిశుభ్రత కార్యక్రమంలో|| తెలంగాణ సాంస్కృతిక సారథి_TSS1