Shuru
Apke Nagar Ki App…
ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర లక్షెట్టిపేట పట్టణంలో శ్రీరాముని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గోదావరి రోడ్డులో ఉన్న హనుమాన్ దేవాలయంలో ఆదివారం మధ్యాహ్నం శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి బిజెపి నాయకులు, హనుమాన్ స్వాములు సీతారాముల మూల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి పట్టణంలోని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ అధ్యక్షుడు రఘునాథ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.
P.G.Murthy
ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర లక్షెట్టిపేట పట్టణంలో శ్రీరాముని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గోదావరి రోడ్డులో ఉన్న హనుమాన్ దేవాలయంలో ఆదివారం మధ్యాహ్నం శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రాత్రి బిజెపి నాయకులు, హనుమాన్ స్వాములు సీతారాముల మూల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి పట్టణంలోని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ అధ్యక్షుడు రఘునాథ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు.... అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....1
- భారతీయ జనతా పార్టీ కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్ చోరీ ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుస్తుందని వెల్లడించారు.1
- 16 గ్రామాలను ఆదోని మండలంలోని ఉంచాలని పెద్ద హరివాణం మండలం వద్దు ఆదోని ముద్దు రెండవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న చిన్న హరివాణం గోపాల్ రెడ్డి ఆయన ఆమరణ నిరాహార దీక్ష 48 గంటల దాటి ఆరోగ్యం క్షీణించడంతో 16 గ్రామాల ప్రజలు దీక్షా శిబిరం దగ్గర ఆందోళనలు రేపు 16 గ్రాములు సంపూర్ణ బందుకు పిలుపునిచ్చిన 16 గ్రామాల ప్రజలు1
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1
- Post by Dyesu1
- death1
- *కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ రోజు హుజూర్నగర్ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జునరావు పార్టీ గుర్తున్న మూడు రంగుల జెండాను ఎగరవేసి పార్టీ ముఖ్య నాయకుల అందరితో కలిసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు*1
- కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......1
- 🙏🙏1