Shuru
Apke Nagar Ki App…
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏప్రిల్ 20న నిర్వహించనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, పిఓ కుష్బూ గుప్తా పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం వారు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
P.G.Murthy
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏప్రిల్ 20న నిర్వహించనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, పిఓ కుష్బూ గుప్తా పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం వారు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- Post by Ravi Poreddy1
- జై హొ సనాతన ధర్మం1
- Post by KLakshmi Devi1
- Post by Dr.Gangu Manmadharao1
- like❤️1
- ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి1
- తమిళనాడు లో మన హిందువుల పరిస్థితి చూడండి దేవాలయం లో పూజలు నిర్వహించిన భక్తుల ను కర్రల తో కొడుతున్న పోలీసులు1
- రామ నామాలు ఎంత ముద్దుముద్దుగా చెప్పిందో చూడండి...1