Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల జిల్లా బిర్పూర్ మండల కేంద్రానికి చెందిన కందుల తిరుపతి (35) సౌదీలో గత కొన్ని నెలలుగా అదృశ్యం అయ్యారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ జిద్దాలో ని గ్రీన్ రెడ్ కంపెనీలో పని చేసే తిరుపతి చివరిసారి 2023 డిసెంబర్ 7 న కుటుంబ సభ్యులతో మాట్లాడాడని, అప్పటి నుంచి ఇతని ఆచూకి లేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. తిరుపతికి భార్య అనూష, కుమారులు శ్రీవర్ణన్,శ్రీజన్ ఉన్నారు. తిరుపతి యొక్క ఆచూకీ కనిపెట్టగలరని వారు అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Rajinikanth Rao
జగిత్యాల జిల్లా బిర్పూర్ మండల కేంద్రానికి చెందిన కందుల తిరుపతి (35) సౌదీలో గత కొన్ని నెలలుగా అదృశ్యం అయ్యారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ జిద్దాలో ని గ్రీన్ రెడ్ కంపెనీలో పని చేసే తిరుపతి చివరిసారి 2023 డిసెంబర్ 7 న కుటుంబ సభ్యులతో మాట్లాడాడని, అప్పటి నుంచి ఇతని ఆచూకి లేదని కన్నీరు మున్నీరుగా విలపించారు. తిరుపతికి భార్య అనూష, కుమారులు శ్రీవర్ణన్,శ్రీజన్ ఉన్నారు. తిరుపతి యొక్క ఆచూకీ కనిపెట్టగలరని వారు అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
More news from Jagtial and nearby areas
- తెలంగాణ జర్నలిస్ట్ ఉర్దూ ఫెడరేషన్ యూనియన్ తరపున జగిత్యాల ఉర్దూ విలేకరులకు1
- జగిత్యాల రూరల్ కండ్లపల్లి మోడల్ స్కూల్ రోడ్ నిర్మాణం పనులు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ |1
- 16వ రోజు వీడియో రాయికల్ నుంచి కన్యాకుమారి వితౌట్ మనీ సైకిల్ ప్రయాణం 🚴🇮🇳1
- కేంద్రపాలిత ప్రాంతం యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ చేతుల మీదగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం1
- గొల్లపల్లి మం. శ్రీరాములపల్లి దుర్గా భవాని ఆలయంలో ఆషాఢమాస ప్రత్యేక భజనలు1
- #Raikal Waterfalls #Raikal #music #love #nature Mr-KIRAK1
- రాయికల్ జలపాతం1
- వరదలపై అధికారులతో ఎమ్మెల్యే గొల్లపల్లి సమీక్ష1