జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగానే నేడు బడుగు బలహీన వర్గాలవారు గౌరవంగా జీవిస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని అందుచేతనే నేడు దేశ వ్యాప్తంగా అటువంటి మహనీయుని స్మరించుకుంటున్నామని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధన కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో టిడిపి రాష్ట్ర ఎస్సి సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ. మీదూరి ప్రశాంత్, అరవ కిషోర్, జగన్, నన్నేసాహెబ్, ప్రమీల, సురాబత్తిన రవీంద్ర, ఉయ్యాల రవీంద్ర, రసూల్, పోలయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మూలంగానే నేడు బడుగు బలహీన వర్గాలవారు గౌరవంగా జీవిస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు మరువలేనివని అందుచేతనే నేడు దేశ వ్యాప్తంగా అటువంటి మహనీయుని స్మరించుకుంటున్నామని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధన కోసం, భారతదేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో టిడిపి రాష్ట్ర ఎస్సి సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ. మీదూరి ప్రశాంత్, అరవ కిషోర్, జగన్, నన్నేసాహెబ్, ప్రమీల, సురాబత్తిన రవీంద్ర, ఉయ్యాల రవీంద్ర, రసూల్, పోలయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు.
- Post by Omnamashivaya S1
- తిరుపతి జిల్లా కేంద్రంలోని రేణిగుంట సర్కిల్ హైవే మర్రిగుంట చెక్పోస్ట్ వద్ద భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ స్థాపన కోసం బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షతలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశనిర్మాణంలో అటల్ జీ చూపిన దూరదృష్టి, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని స్మరించుకుంటూ స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహ స్థాపన ప్రక్రియకు తొలి అడుగులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి విలువలు, ఆయన చూపిన మార్గం దేశ యువతకు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ప్రజలకు ఆయన సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాజిక శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్, మహిళా నాయకులు, ప్యానలిస్టులు పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- కోడుమూరు టౌన్లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- 7228018097 Full Video Link https://youtu.be/VyyKSpkzOeA?si=QFA7CQRgXbXssGBy1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1