Shuru
Apke Nagar Ki App…
పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు శ్రీ దాసరి నాగభూషణం భోగిమంటలు ప్రారంభించి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు. విద్యార్థినులు రకరకాల ముగ్గులు వేసారు. ఈ కార్యక్రమంలో బౌరోతు శంకరరావు అప్పారావు షర్మిలారాణి విమల కుమారి నిరీక్షణ సంధ్యా రాణి బాబు రావు స్వర్ణలత నారాయణ రావు శంకర రావు రవికుమార్ సూర్య రావు శరత్ శివ సూర్య మొదలగు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Duppada Anandarao
పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు శ్రీ దాసరి నాగభూషణం భోగిమంటలు ప్రారంభించి సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికారు. విద్యార్థినులు రకరకాల ముగ్గులు వేసారు. ఈ కార్యక్రమంలో బౌరోతు శంకరరావు అప్పారావు షర్మిలారాణి విమల కుమారి నిరీక్షణ సంధ్యా రాణి బాబు రావు స్వర్ణలత నారాయణ రావు శంకర రావు రవికుమార్ సూర్య రావు శరత్ శివ సూర్య మొదలగు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నరసన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభపర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.1
- పొంగల్ సెలవులు అంటే పిల్లలకు మరిన్ని తీపి మరియు విశ్రాంతి దినచర్యలు. ఇప్పుడు teeth cavities తరచుగా నిశ్శబ్దంగా - నొప్పి లేకుండా ప్రారంభమవుతాయి. Early dental awareness helps prevent emergency visits later. 📍 Kiran Dental Clinic, Vizianagaram Visit us at https://share.google/9xO5TwexrqR2vKQuH1
- ఇంక ా ఎటువంట ి సమస్యలకైన 100% పరిష్కారం చేయబడును𝟵𝟬𝟯𝟮𝟴𝟴𝟴𝟳𝟵𝟰1
- జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాలలో చోరీలపై రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎలమంచిలి రూరల్ పోలీసులు3
- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- నరసన్నపేట: పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. శత శాతం ఈరోజు పంపిణీ కావాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.1