కాగజ్నగర్ * బీసీలకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్ష గోడ పోస్టర్లు విడుదల కాగజ్ నగర్ పట్టణ శాఖా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కులాలను కలుపుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని వాళ్ళు పోస్టర్లు విడుదల చేశారు కార్యక్రమంలో బీసీ నాయకులు మాచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్షలో ప్రతి బీసీ బిడ్డ పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను మరిచిపోయి బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించే వరకు బీసీలకు న్యాయం జరిగే వరకూ బీసీ కులాల సోదరులందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని హైదరాబాదులో జరిగే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు అందరము కలిసి వెళ్లి నిరాహార దీక్షలో పాల్గొందామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బిఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండిగురే శ్యామ్ రావు తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు కుల సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కాగజ్నగర్ * బీసీలకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్ష గోడ పోస్టర్లు విడుదల కాగజ్ నగర్ పట్టణ శాఖా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కులాలను కలుపుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార
దీక్ష కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని వాళ్ళు పోస్టర్లు విడుదల చేశారు కార్యక్రమంలో బీసీ నాయకులు మాచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా 72 గంటల నిరాహార దీక్షలో ప్రతి బీసీ బిడ్డ పాల్గొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను మరిచిపోయి బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించే వరకు బీసీలకు
న్యాయం జరిగే వరకూ బీసీ కులాల సోదరులందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని హైదరాబాదులో జరిగే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు అందరము కలిసి వెళ్లి నిరాహార దీక్షలో పాల్గొందామని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బిఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లెండిగురే శ్యామ్ రావు తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు కుల సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- Post by Omnamashivaya S1
- సుపరిపాలనకు వాజ్పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1