యాదగిరిగుట్టలోని మంత్రాలయం హోటల్లో లెంకలపల్లి శ్రీనివాస్–లావణ్య దంపతుల 34వ వివాహ వార్షికోత్సవాన్ని ఆర్యవైశ్య యాదాద్రి సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాసపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వ్యవస్థాపకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, ధర్మపత్ని విజయలక్ష్మి దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ వేడుకలో నువ్వుల రమేష్, రంగా సత్యనారాయణ, రంగా శేఖర్, తోట సత్యనారాయణ, పులిగిల్ల బాల నరేష్, తడక వెంకటేశం, లింగా సత్యనారాయణ, గార్లపాడు వెంకటేష్, ఎలుకంటి మోహన్, కొండూరు నరసింహ, గందే శ్రీనివాస్, పోకల కృష్ణ, తోట శ్రీనివాస్, రంగా రేఖ, లింగా రేఖ, ఎలుకంటి స్వప్న, రంగా లావణ్య, గందే సంతోష్, తడక మణిమాల, గార్లపాటి కృష్ణవేణి, చొక్కారం భవాని తదితరులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే హైదరాబాద్కు చెందిన సంకల్ప సాఫ్ట్వేర్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలోని మంత్రాలయం హోటల్లో లెంకలపల్లి శ్రీనివాస్–లావణ్య దంపతుల 34వ వివాహ వార్షికోత్సవాన్ని ఆర్యవైశ్య యాదాద్రి సేవాసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాసపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వ్యవస్థాపకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, ధర్మపత్ని విజయలక్ష్మి దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ వేడుకలో నువ్వుల రమేష్, రంగా సత్యనారాయణ, రంగా శేఖర్, తోట సత్యనారాయణ, పులిగిల్ల బాల నరేష్, తడక వెంకటేశం, లింగా సత్యనారాయణ, గార్లపాడు వెంకటేష్, ఎలుకంటి మోహన్, కొండూరు నరసింహ, గందే శ్రీనివాస్, పోకల కృష్ణ, తోట శ్రీనివాస్, రంగా రేఖ, లింగా రేఖ, ఎలుకంటి స్వప్న, రంగా లావణ్య, గందే సంతోష్, తడక మణిమాల, గార్లపాటి కృష్ణవేణి, చొక్కారం భవాని తదితరులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే హైదరాబాద్కు చెందిన సంకల్ప సాఫ్ట్వేర్ ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
- जानकारी के अनुसार, रिफाइनरी कि प्रोसेसिंग यूनिट में अचानक आग भड़क उठी ,जिस से इलाके में काले धुएं का गुबार फैल गया।1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో in మై యూట్యూబ్ ఛానల్ లో వుంది 👇👇👇 id:cryancreations51911
- జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు1
- సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.1
- Post by Tagore1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ఊరు బడిలో సకల సదుపాయాలు కల్పిస్తూ బంగారు బాటలకు కృషి చేస్తుందని ఈ పాటల పేర్కొన్నారు ఆంగ్ల మాధ్యం కాకుండా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసుకుంటూ ఉన్నత శిఖరాలన ఎదిగారని తెలిపారు.1
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1