నుల్లి పురుగులు నివారణ కొరకు ఆల్బెండజోళ్ళు మాత్రలు మింగు ఇద్దాం బద్వేలు :మండలం , బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో నందు జాతీయ నుల్లు పురుగుల నివారణ దినోత్సవం జరపరమైనది. ఈ కార్యక్రమంలో నందు విద్య మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు మండల మండల అభివృద్ధి అధికారిని మరియు ఆరోగ్యశాఖ మండల వైద్యాధికారులు పట్టణం వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, నులిపురుగులు ఏ విధంగా వ్యాప్తి చేదును . వాటి నివారణ కోసము ఆల్బెండజోలు టాబ్లెట్స్ మింగించుట మరియు చేతులు శుభ్రతను గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి వైద్యాధికారి డాక్టర్ జి రాజేష్ కుమార్ తెలియజేశారు .అనంతరము చెన్నకేశంపల్లి ఉన్నత పాఠశాల నందుప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తర్వాత మ్రింగించడమైనది. ఈ కార్యక్రమంలో బద్వేలు డివిజనల్ ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి మల్లేష్ అకస్మికంగా పాఠశాలను మరియు అంగనవాడి కేంద్రాల నందు అలబెండజోల్ మాత్రలు మింగించు చేతులు శుభ్రతను గురించి మరియు అడ్వర్స్ ఈవెంట్ గురించి పర్యవేక్షించారు .ఈ కార్యక్రమం లో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రమీల, మండల వైద్యాధికారులు డాక్టర్ జి రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు ,మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శర్మ, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాల్లో హెల్త్ అసిస్టెంట్ వి జనార్దన్ రావు ఏఎన్ఎం భానుమతి ఆశా కార్యకర్తల సుబ్బమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.
నుల్లి పురుగులు నివారణ కొరకు ఆల్బెండజోళ్ళు మాత్రలు మింగు ఇద్దాం బద్వేలు :మండలం , బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో నందు జాతీయ నుల్లు పురుగుల నివారణ దినోత్సవం జరపరమైనది. ఈ కార్యక్రమంలో నందు విద్య మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు మండల మండల అభివృద్ధి అధికారిని మరియు ఆరోగ్యశాఖ మండల వైద్యాధికారులు పట్టణం వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, నులిపురుగులు ఏ విధంగా వ్యాప్తి చేదును . వాటి నివారణ కోసము ఆల్బెండజోలు టాబ్లెట్స్ మింగించుట మరియు చేతులు శుభ్రతను గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి వైద్యాధికారి డాక్టర్ జి రాజేష్ కుమార్ తెలియజేశారు .అనంతరము చెన్నకేశంపల్లి ఉన్నత పాఠశాల నందుప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థిని
విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తర్వాత మ్రింగించడమైనది. ఈ కార్యక్రమంలో బద్వేలు డివిజనల్ ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి మల్లేష్ అకస్మికంగా పాఠశాలను మరియు అంగనవాడి కేంద్రాల నందు అలబెండజోల్ మాత్రలు మింగించు చేతులు శుభ్రతను గురించి మరియు అడ్వర్స్ ఈవెంట్ గురించి పర్యవేక్షించారు .ఈ కార్యక్రమం లో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రమీల, మండల వైద్యాధికారులు డాక్టర్ జి రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు ,మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శర్మ, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాల్లో హెల్త్ అసిస్టెంట్ వి జనార్దన్ రావు ఏఎన్ఎం భానుమతి ఆశా కార్యకర్తల సుబ్బమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.
- శ్రీశైలంలో కర్ణాటక భక్తులు అధికసంఖ్యలో రావడంతో క్యూలైన్లలో అక్కిదిగుతున్న జనాలు1
- కళ్యాణదుర్గం పట్టణo లో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని కళ్యాణదుర్గం ఇండియన్ గ్యాస్ డీలర్ మల్లెల తిప్పేస్వామి స్పష్టం చేశారు. యథావిధిగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు. గ్యాస్ బుకింగ్ సమస్యలుంటే నేరుగా తమ కార్యాలయానికి వచ్చి సిలిండర్లను తీసుకెళ్లవచ్చని ఆయన సూచించారు.1
- ఉపవాసం ఉన్న వారికి భోజనం వండుతున్న వెంకటేశ్వరరావు గుంటూరులోనీ గుజ్జనగుండ్ల మసీదులో రంజాన్ నెల లో రోజా ఉన్నవారికి మసీదు కమిటీ సహారీ ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజుల నుండి రోజా ఉన్నవారికి రాత్రి 12 గంటల నుంచి సహారీ ఏర్పాటు చేస్తూ అల్తాఫ్ క్యాటరింగ్ వంట మాస్టర్ సుభాని, వెంకటేశ్వరరావు మతసామరస్యాన్ని చాటుతున్నారు.1
- కారు నడుపుతూ ప్రమాదవశాత్తు ఇద్దరికి గాయపరిచిన యువకుడు భయపడి ఆత్మహత్య.. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర రెవెన్యూ శివారులో రహదారి పక్కన ఉన్న ఓ చెట్టు కు తెల్లజామున ఉరివేసుకొని విగత జీవిగా కనిపించగా గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే వెల్దండ ఎస్సై కురుమూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా మృతుడి వివరాలు సేకరించి ఆదిపట్ల ఎస్సై రవికుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా వారు అక్కడి చేరుకున్నారు పోస్ట్ మాస్టo అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులను అప్పగించారు మృతుడి కి భార్య శ్రావణి తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.1
- *లిఫ్ట్ డోర్లో ఇరుక్కున్న చిన్నారి చెయ్యి* పుణెలోని దిఘిలో ఒక హౌసింగ్ సొసైటీ లిఫ్ట్ గేటులో ఓ చిన్నారి చేయి ఇరుక్కుపోయింది. అయితే అక్కడున్న వారు సరిగ్గా స్పందించి ఆ చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ ప్రమాదం నేపథ్యంలో పసిబిడ్డలు, చిన్న పిల్లలతో లిఫ్టులో వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్థానికులను కోరుతున్నారు.1
- Post by Anji Raju1
- నాలుగేళ్లు ఇస్తానని చెప్పి ఐదేళ్లు రైతు భరోసా అందించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. పీఎం కిసాన్ కాకుండా 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ ఇస్తానని చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టాడు చంద్రబాబు. ఎవరు మోసం చేస్తున్నారో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. -ఎంవీఎస్ నాగిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్)1
- ఉగాది సందర్భంగా కన్నడ భక్తులతో కిట కిట లాడుతున్న శ్రీశైలం...1
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పం డీఎస్పీ పార్థసారథి , సిఐ కుప్పం రూరల్ మల్లేష్ యాదవ్ , రాళ్ళబుదుగూరు ఎస్ఐ నరేష్ రామకుప్పం ఎస్ఐ వెంకట మోహన్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి ఆపరేషన్ *“వజ్రపహర్”* కార్యక్రమంలో భాగంగా పిఇఎస్ కళాశాల ఎదురుగా ఉన్న పీజీ హాస్టల్స్ ను తనిఖీ చేయడం జరిగింది. పీజీ హాస్టల్స్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు గాంజా / డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. • యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించడం జరిగింది. • అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది. • హాస్టల్స్ వద్ద తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది.1