నుల్లి పురుగులు నివారణ కొరకు ఆల్బెండజోళ్ళు మాత్రలు మింగు ఇద్దాం బద్వేలు :మండలం , బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో నందు జాతీయ నుల్లు పురుగుల నివారణ దినోత్సవం జరపరమైనది. ఈ కార్యక్రమంలో నందు విద్య మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు మండల మండల అభివృద్ధి అధికారిని మరియు ఆరోగ్యశాఖ మండల వైద్యాధికారులు పట్టణం వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, నులిపురుగులు ఏ విధంగా వ్యాప్తి చేదును . వాటి నివారణ కోసము ఆల్బెండజోలు టాబ్లెట్స్ మింగించుట మరియు చేతులు శుభ్రతను గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి వైద్యాధికారి డాక్టర్ జి రాజేష్ కుమార్ తెలియజేశారు .అనంతరము చెన్నకేశంపల్లి ఉన్నత పాఠశాల నందుప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తర్వాత మ్రింగించడమైనది. ఈ కార్యక్రమంలో బద్వేలు డివిజనల్ ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి మల్లేష్ అకస్మికంగా పాఠశాలను మరియు అంగనవాడి కేంద్రాల నందు అలబెండజోల్ మాత్రలు మింగించు చేతులు శుభ్రతను గురించి మరియు అడ్వర్స్ ఈవెంట్ గురించి పర్యవేక్షించారు .ఈ కార్యక్రమం లో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రమీల, మండల వైద్యాధికారులు డాక్టర్ జి రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు ,మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శర్మ, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాల్లో హెల్త్ అసిస్టెంట్ వి జనార్దన్ రావు ఏఎన్ఎం భానుమతి ఆశా కార్యకర్తల సుబ్బమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.
నుల్లి పురుగులు నివారణ కొరకు ఆల్బెండజోళ్ళు మాత్రలు మింగు ఇద్దాం బద్వేలు :మండలం , బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్లో నందు జాతీయ నుల్లు పురుగుల నివారణ దినోత్సవం జరపరమైనది. ఈ కార్యక్రమంలో నందు విద్య మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరియు మండల మండల అభివృద్ధి అధికారిని మరియు ఆరోగ్యశాఖ మండల వైద్యాధికారులు పట్టణం వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, నులిపురుగులు ఏ విధంగా వ్యాప్తి చేదును . వాటి నివారణ కోసము ఆల్బెండజోలు టాబ్లెట్స్ మింగించుట మరియు చేతులు శుభ్రతను గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి వైద్యాధికారి డాక్టర్ జి రాజేష్ కుమార్ తెలియజేశారు .అనంతరము చెన్నకేశంపల్లి ఉన్నత పాఠశాల నందుప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థిని
విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తర్వాత మ్రింగించడమైనది. ఈ కార్యక్రమంలో బద్వేలు డివిజనల్ ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి మల్లేష్ అకస్మికంగా పాఠశాలను మరియు అంగనవాడి కేంద్రాల నందు అలబెండజోల్ మాత్రలు మింగించు చేతులు శుభ్రతను గురించి మరియు అడ్వర్స్ ఈవెంట్ గురించి పర్యవేక్షించారు .ఈ కార్యక్రమం లో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రమీల, మండల వైద్యాధికారులు డాక్టర్ జి రాజేష్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు ,మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శర్మ, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాల్లో హెల్త్ అసిస్టెంట్ వి జనార్దన్ రావు ఏఎన్ఎం భానుమతి ఆశా కార్యకర్తల సుబ్బమ్మ మొదలగు వారు పాల్గొన్నారు.
- గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.1
- Post by J ramesh1
- కంపట్లేదా నారా లోకేష్ ? మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు1
- Post by GANGADHAR1
- వంట గ్యాస్ పై పుకార్లు నమ్మకూడదు అని, కొరత లేదు అని కంగారు పడకూడదు అని పయ్యావుల కేశవ్ క్లారిటీ ఇచ్చారు1
- మీడియా సమావేశంలో ms సలీం పై మండిపడ్డ టీడీపీ రాజంపేట పార్లమెంట్ మైనారిటీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సద్దాం హుస్సేన్1
- నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.1
- ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి -కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి1