Shuru
Apke Nagar Ki App…
కూనవరం పంచాయతీలో అవినీతిపై ఫిర్యాదు కూనవరం పంచాయతీలో ప్రజా ప్రతినిధులు, సిబ్బంది కుమ్మక్కై లక్షల రూపాయలు అక్రమంగా డ్రా చేశారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీను ఆరోపించారు. అవినీతికి ఆధారాలున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావుకు శనివారం ఫిర్యాదు చేశారు.
Shyam
కూనవరం పంచాయతీలో అవినీతిపై ఫిర్యాదు కూనవరం పంచాయతీలో ప్రజా ప్రతినిధులు, సిబ్బంది కుమ్మక్కై లక్షల రూపాయలు అక్రమంగా డ్రా చేశారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీను ఆరోపించారు. అవినీతికి ఆధారాలున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావుకు శనివారం ఫిర్యాదు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్లిస్ట్.1
- నరసన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆకట్టుకున్న సంక్రాంతి వేడుకలు నరసన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శనివారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ బగ్గు అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థినిలు భోగి మంటలు, హరిదాసుల వేషధారణతో అలరించారు. సంక్షేమ అధికారిని సూర్యప్రభపర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో, వసతి గృహ ప్రాంగణంలో విద్యార్థినిలు వేసిన రంగవల్లులను అర్చన ప్రశంసించారు.1
- 🙏🙏1
- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- 🙏🙏1
- దళిత చైతన్య వేదిక1
- నరసన్నపేట: పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్ సత్యనారాయణ తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు, ఉర్లాం, కంబకాయ, కరగాం రెవెన్యూ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ, రెవెన్యూ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. శత శాతం ఈరోజు పంపిణీ కావాలన్నారు. రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.1