జనసేన పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించిన... ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నరసాపురం... జనసేన పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించిన... ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సాపురం జనసేనపార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాకు వందనం చేశారు. అనంతరం జనసేన పార్టీ బలోపేతం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు.జనసైనికుల నినాదాలతో ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
జనసేన పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించిన... ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నరసాపురం... జనసేన పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించిన... ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సాపురం జనసేనపార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాకు వందనం చేశారు. అనంతరం జనసేన పార్టీ బలోపేతం కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు.జనసైనికుల నినాదాలతో ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
- Post by SS NEWS1
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- Post by దాసరి ప్రేమ్1
- Post by V Ramarao3
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1